కేసీఆర్ ప్రభు త్వం ప్రవేశ పెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడానికి కుట్రలు చేస్తున్నదని, ఆ పథకాలను యథావిధిగా కొనసాగించాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి డిమాం డ్�
గట్టు మండలం మాచర్ల లో వెలసిన లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల బ్రోచర్ను జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఆవిష్కరించారు. ఈ నెల 5 నుంచి 10 వర కు బ్రహ
ఆదిశిలా క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. ఆదిశిలా క్షేత్రంలో స్వయంభూగా వెలిసిన లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో నూతనంగా నిర్మించిన అన్నదాన సత్రం, �
తెలంగాణ ప్రభుత్వంలో విద్యావ్యవస్థకు కేసీఆర్ సర్కార్ పెద్దపీట వేసిందని, సమాజమార్పు విద్యార్థులతో వస్తుందని, ప్రతి విద్యార్థినీ ఉన్నత లక్ష్యంతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎ మ్మెల్యే కృష్ణమోహన
గద్వాల మున్సిపాలిటీలో చేపడుతున్న అభివృద్ధి పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రానికి సమీపంలోని దౌదర్పల్లి శివారులో రూ.39క
కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా మీ ముందుంటానని, మన ప్రభుత్వం రాలేదని ఎవరూ అధైర్య పడవద్దని మీ అందరికీ అండగా ఉండి మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి సోమవారం ప్రకటనలో తె
“కాంగ్రెస్కు ప్రజలు 50 ఏండ్లు అధికారం ఇచ్చారు. ఈ కాలంలో వాళ్లకు ఉపయోగపడే ఒక్క పని కూడా చేయలేదు. వాళ్ల పాలనలో కరెంట్, తాగు, సాగునీటి కోసం నానా కష్టాలు పడ్డారు. ఇప్పుడు అధికారం ఇస్తే అభివృద్ధి చేస్తామని చెబ�
ప్రజా సేవకుడు, ప్రగతి ప్రదాత, సీఎం కేసీఆర్ పాలమూరు గడ్డపై కాలు మోపనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా సోమవారం మూడు జిల్లాల్లోని నాలుగు నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ప్రజా ఆశీర్
నడిగడ్డలో కాంగ్రెస్ కోటకు బీటలుపడ్డాయి. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ చెక్ పెట్టింది. 1952 నుంచి నియోజకవర్గంలో 16 సార్లు ఎన్నికలు జరగగా.. గద్వాల కోటపై కాంగ్రెస్ జెండా ఏడుసార్లు ఎగిరింది. 40 ఏండ్లు పాలించిన డీకే క
అరవై ఏండ్ల గోసలను తీర్చి అందరినీ అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీనే, అన్ని ఇచ్చింది కూడా బీఅర్ఎస్ పార్టీనే కాబట్టి అందరూ కారు గుర్తుకే ఓటు వేసి తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలబడదామని బీఆర్ఎస్ గ�
గత పాలకుల నిర్లక్ష్యం వల్ల 60 ఏండ్లు కష్టాలు అనుభవించామని, మళ్లీ తమకు ఓటేయాలని గ్రామాలకు వస్తున్నారని, వారి మాటలు నమ్మితే మనం వెనక్కి వెళ్లాల్సి వస్తుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. మండల�
త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని గెలిపిస్తే వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగిస్తారని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మూడు గంటల కరెంటే దిక్కని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి స్పష్టం చేశా�