ఉప ప్రధాని, కార్మిక శాఖ మంత్రిగా దేశ అభివృద్ధి ప్రదాతగా బాబూ జగ్జీవన్ రామ్ ఎంతో కృషి చేశారని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం బాబూ జగ్జీవన్రామ్ జయంతిని పురస్కరించుకొని ఎమ్
ఈనెల 28వ తే దీన జరుగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్కుమార్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పిలుపునిచ్చారు.
మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి స్థానానికి జరిగే ఉప ఎన్నికకు పార్టీ తరఫున పోటీచేస్తున్న అభ్యర్థి నవీన్కుమార్రెడ్డికి బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్రావు బీ ఫాం అందించారు.
మండల కేంద్రంలోని శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన శివపార్వతుల కల్యాణానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ము ఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా మహాశివుడికి ప్రత్యేక పూజలు న�
షార్ట్ సర్క్యూట్తో వస్త్ర దుకాణం దగ్ధమైన ఘటన బుధవారం ఉదయం జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. జిల్లా కేంద్రంలోని చిన్నఅగ్రహారం రోడ్డులో బుధవారం ఉదయం ఒక వస్త్ర దుకాణంలో షార్ట్ సర
ధైర్య సాహసాలకు ప్రతీక ఛత్రపతి శివాజీ మహరాజ్ అని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా సోమవారం మండలంలోని ఉప్పేరులో ఆరె కటిక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శివ�
కృష్ణాజలాలను కేంద్రానికి అప్పగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడంతోపాటు తెలంగాణను ఎడారిగా మార్చేందుకు కుట్రలు చేస్తున్న విషయాన్ని, ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక కృష్ణాజలాల వివాదం సృష్టించ�
ప్రపంచశాంతికి మార్గదర్శి మహాత్మాగాంధీ అని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. దేశానికి అహింసా మార్గంలో స్వాతంత్య్రం తీసుకొచ్చిన ప్రదాత గాంధీజీ అని పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రం
బీఆర్ఎస్ పార్టీకి కా ర్యకర్తలే బలం, బలగం అని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రవేశపెట్టిన పథకాలతో రాష్ట్రం దే శంలోనే ప్రథమ స్థానంలో నిలిచింద�
ప్రభుత్వం ప్రవేశపెట్టిన సం క్షేమ పథకాలను ప్రజలకు అందించి జిల్లాను అభివృ ద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తామని వైద్య, ఆరో గ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ సర్కారు నిరంతరం కృషి చేసిందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో గట్టు మండలంలోని తుమ్మలపల్లి గ్రామాన�
ప్రభుత్వం పేదలకు అం దించే సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో గట్టు మం డలం ఇందువాసి గ్రామానికి చెందిన శారదమ్మ వైద్య ఖ�
మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సోదరుడు ఆల శశివర్ధన్రెడ్డి ఈ నెల 4వ తేదీన గుండెపోటుతో మృతి చెందాడు. ఆదివారం ఏకాదశ దినకర్మ కార్యక్రమాన్ని అన్నాసాగర్లో నిర్వహించగా.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ