గద్వాల, ఏప్రిల్ 17 : జిల్లా కేంద్రంలోని ఎమ్మె ల్యే క్యాంప్ కార్యాలయ ఆవరణలో పార్లమెంట్ ఎ న్నికల సందర్భంగా బీఆర్ఎస్ ప్రచార రథాన్ని బుధవారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి జెండా ఊ పి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు మద్దతుగా ప్రచార రథా న్ని ప్రారంభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయ్కుమార్, జెడ్పీటీసీ ప్రభాకర్రెడ్డి, కౌన్సిలర్ నరహరి శ్రీనివాసులు, నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, రామన్గౌడ్, గోవిందు, ధర్మానాయుడు, రఘువర్ధన్రెడ్డి, వంశీ తదితరులు పాల్గొన్నారు.