తెలంగా ణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే అగ్రస్థానంలో ని లిచిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఉత్తర భారతదేశంలోని అన్ని రాష్ర్టాల ప్రజా, ప్రభుత్వ ప్రతినిధులు గడిచిన తొమ్మిదిన్నరేండ్�
నిత్యం బూతులు మాట్లాడుతూ చీటింగ్ చేసి జైలు జీవితం గడిపిన కాంగ్రెస్ అభ్యర్థి కావాలా? రైతు కుటుంబంలో పుట్టి బిట్స్ పిలానీలో గ్రాడ్యుయేషన్ చేసి అమెరికాలో ఉద్యోగం వదిలేసి పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేం
‘ఏ వ్యవస్థ అయితే నా విశాల కుటుంబం అని అనుకున్నానో.. ఆ వ్యవ స్థే నేడు ప్రేక్షక పాత్ర వహించడం నా హృదయాన్ని కలచివేసింది’ అని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఎంపీ ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధమవ్వాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. గురువారం ఎన్నికల ఇన్చార్జి ఆంజనేయగౌడ్�
కాంగ్రెసోళ్లు దేవుళ్ల పై ఒట్లు వేసి ఓట్లు అడుక్కుంటున్నారని, వారి మా యమాటలు నమ్మి మరోసారి ఓట్లేస్తే తాటిచెట్టును చూపి కొబ్బరికాయలు కోయమని చెబుతారని ఎ మ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఎద్దేవా చేశారు. పా�
ప్రజలు కాంగ్రెస్, బీజేపీని నమ్మే పరిస్థితిలో లేరని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు. ఎంపీ అభ్యర్థి ఆ ర్ఎస్ ప్రవీణ్కుమార్కు మద్దతుగా గద్వాల మున్సిపాలిటీలోని ఒకటో వార్డులో బు�
‘కాంగ్రెస్ గ్యారెంటీలన్నీ గారడీలేనని, పరిపాలన అంటే పాన్డ బ్బా నడపడం కాదు.. ముందుచూపుతో ఆలోచిస్తూ ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ, ఇచ్చిన హామీలను అమ లు చేస్తూ, అభివృద్ధిలో రాష్టాన్ని ముందుకు తీసుకెళ్లడ
తనను పార్లమెంట్కు పంపిస్తే దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. ఈ ఎన్నికలు కేసీఆ ర్ నిజాయితీ పాలనకు, ఆరు నెలల కాంగ్రెస్ అబద్ధపు పాలనకు మధ్య జరుగుత
అబద్ధపు హామీలతో అధికారం చేపట్టిన సీఎం రేవంత్.. ప్రజలకు చేసిందేమీ లేదని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. ప్రచారంలో భాగంగా మంగళవా రం రాత్రి మాజీ ఎమ్మెల్యే మర్రి �
అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధ పు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బా లరాజు విమర్శించారు. సోమవారం నల్లమల లోతట్టు ఏ జెన్సీ ప్రాంతాల్లో బ�