లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలు ప్రచా ర హోరుతో ముందుకు సాగుతున్నాయి. ఆయా పార్టీల అభ్యర్థులు ఎండలను సైతం లెక్కచేయకుండా గ్రా మా లు, పట్టణాల్లో ప్రచారం చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
తెలంగాణ తొలి ఉద్యమం నుంచి మలిదశ ఉద్యమం వరకు కాంగ్రెస్ ప్రజలను నయవంచన చేస్తూనే ఉన్నదని, ఓట్ల కోసం ఎంతకైనా దిగజారుతుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో కి వచ్చిన ఐదు నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. బుధవారం పట్టణంలోని 8,18వ వార్డుల్లో బీఆర్ఎస్ నాగర�
అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన బీఆర్ఎస్ను కాదని, ఉన్న పథకాలను ఊడగొడుతున్న కాంగ్రెస్ను ఎన్నుకోవడంతో పాలిచ్చే బర్రెను వదిలి దున్నపోతును ఇంటి ముందు కట్టేసుకున్నట్లుగా ప్రజల పరిస్థితి మారిందని మా
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు ఎంపీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని నాగర్కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవా�
‘కాంగ్రెసోళ్ల చేతిలో ఒకసారి మోసపోయాం.. మళ్లీ మోసపోయేందుకు సిద్ధంగా లేం.. మిమ్మల్ని మోసం చేయం. ఈసారి కారు గుర్తుకే మా ఓటు’ అని నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంఆర్సీ తండా మహిళలు మాజీ ఎమ్మెల్యే మర్ర�
పదో తరగతి ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. విద్యాశాఖ మంగళవారం వెల్లడించిన ఫలితాల్లో రాష్ట్రంలోనే నారాయణపేట 15వ స్థానంలో నిలువగా, గద్వాల 32వ స్థానంలో నిలిచింది.
‘మీరు ఎందరికో అవకాశమిచ్చి పార్లమెంట్కు పంపారు కానీ.. మీ కలలను వారు నెరవేర్చలేదు.. అందుకే ఈసారి నన్ను ఆశీర్వదించి ఈవీఎంలో కారు గుర్తుకు ఓటేసి గెలిపించండి.. ఢిల్లీ గడ్డపై మీ గొంతుకను వినిపిస్తాను’ అని బీఆర
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ గెలుపు ఖాయమని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల కేంద్రంలో సోమవారం రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డితో కలిసి �
బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. సోమవారం మల్దకల్, గట్టు, ధరూర్, కేటీదొడ్డి, గద్వాల మండలంతోని గోన్పాడుతోపాటు జిల్లా కే�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మళ్లీ పాతరోజులొచ్చాయని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి స్ప ష్టం చేశారు. గట్టులో సోమవారం బీఆర్ఎస్ విస్తృస్థాయి సమావేశానికి నాగర్కర్నూల�
తెలంగాణ స్వరాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో చేపట్టిన రోడ్షోతో పాలమూరు రాజకీయ ముఖచిత్రం ఒ క్కసారిగా మారిపోయింది. అధికారంలో ఉ న్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన పా
ప్రజలను నిత్యం మోసం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలను పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని మల్లాయిపల్లిలో ఆదివారం బీఆర్ఎస్ నాగర్కర్నూల్�
ఎంపీ ఎన్నికలు.. పదేండ్ల తెలంగాణ పాలనలో జరిగిన నిజమైన అభివృద్ధికి, వందరోజుల కాంగ్రెస్ ప్రభుత్వ అబద్ధపు పాలనకు మధ్య జరుగుతున్నవని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం బీఆర్ఎస్ నాగర�