కల్వకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశాన్ని శనివారం నిర్వహిస్తున్నామని, అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు.
సార్వత్రిక ఎన్నికల సమరంలో గులాబీ పార్టీ దూకుడు పెంచింది. ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్ పార్లమెంట్ సె గ్మెంట్ల నుంచి బీఆర్ఎస్ తరఫున రేసులో ఉన్న అభ్యర్థులు మన్నె శ్రీనివాస్రెడ్డి, ఆ
జిల్లా కేంద్రంలోని ఎమ్మె ల్యే క్యాంప్ కార్యాలయ ఆవరణలో పార్లమెంట్ ఎ న్నికల సందర్భంగా బీఆర్ఎస్ ప్రచార రథాన్ని బుధవారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి జెండా ఊ పి ప్రారంభించారు.
తెలంగాణలో మూడు ఎస్సీ పార్లమెంట్ స్థానాల్లో మాదిగలకు కాంగ్రెస్ ఒక్క ఎంపీ స్థానం కూడా ఇవ్వకుండా మోసం చేసిందని నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ పార్టీలకు ఓటర్లు తగిన గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. గతంలో ఎంపీలుగా గెలిచిన వారు నాగర్కర్నూల్ పార్లమెంట్ను ఏమాత్రం అభివృద్ధ�
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. రాష్ట్రం లో కరువు
కేసీఆర్ హయాంలో ప్రారంభమైన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బీడుభూములకు సాగునీరు అందిస్తామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని ప�
అసెంబ్లీ ఎన్నికల సమయం లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో రేవం త్ సర్కారు పూర్తిగా విఫమైందని, హామీలను విస్మరించిన కాంగ్రెస్కు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు కర్రు కాల్చి వాత పెట్టాలని మాజీ మంత్�
అసెంబ్లీ ఎన్నికల్లో మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి, లోక్సభ ఎన్నికల్లో గుణపాఠం తప్పదని జడ్పీటీసీ జర్పుల దశరథ్నాయక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నాగర్కర్నూల్ బీఆర్ఎస
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల కారణంగా తెలంగాణ అ స్థిత్వం ప్రమాదంలో పడిందని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు, ఎం పీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్�
విగ్రహాలకు బదులు విజ్ఞానకేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి బస్తీనుంచి ఒక అంబేద్కర్ను తయారు చేయాలని బీఆర్ఎస్ పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా
రానున్న ఎన్నికల్లో నాగర్కర్నూల్ పార్లమెంట్ నుంచి భారీ మెజార్టీతో గెలిపించేందుకు పార్టీ శ్రేణులు కలిసికట్టుగా ప నిచేయాలని బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు.
మాజీ ఎ మ్మెల్యే జైపాల్యాదవ్ను బుధవా రం హైదరాబాద్లో నాగర్కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కల్
కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను చిత్తుగా ఓడిస్తామని బీఆర్ఎస్ పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్వాల్ సర్కిల