రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్కర్నూల్ నుంచి మన బీఆర్ఎస్ తరఫున బరిలో ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్కుమార్(ఆర్ఎస్పీ) గెలుపునకు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి కోరారు.
అసెంబ్లీ ఎ న్నికల్లో ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. వ్యవసాయ రంగానికి సంబంధించి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలను �
వనపర్తిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవా రం పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం బీఎస్పీ చెందిన పలువురు నాయకులు మాజీ మంత్రి నిరంజన్రెడ్డి, బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎం�
మీకు అండగా నేనుంటాను.. నాగర్కర్నూల్ పార్లమెంట్ నుంచి గెలిపించి మీకు సేవ చేసే అదృష్టం కల్పించాలని నాగర్కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ కార్యకర్తలను కోరారు. ఆదివా�
రైతు సమస్యలపై కాంగ్రెస్ సర్కార్ తీరును నిరసిస్తూ ఈ నెల 30న పెద్దపల్లిలో 36 గంటల నిరసన దీక్ష చేపడుతున్నట్టు నాగర్కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తెలిపారు.
నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తా.. మీ ప్రాంత బిడ్డను రాజకీయాలకు అతీతంగా నన్ను ఆశీర్వదించండి.. అని నాగర్కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అ