గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి బీఆర్ఎస్లోనే కొనసాగే ఆలోచనతో ఉన్నారు. మంగళవారం ఆయన అసెంబ్లీలోని ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ చాంబర్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్న�
MLA Bandla KrishnaMohan Reddy | గద్వాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారనే ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో నియోజకవర్గంలో జడ్పీ చైర్పర్సన్ సరిత అభిమానులు ఎమ్మెల్యేకు
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్తో ఆదివారం పలువురు బీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యారు. తమ జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను ఈ సందర్భంగా వారు ఆయనకు వివరించారు.
రైతాంగం కోసం తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చేసిన కృషి ఎనలేనిదని ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు. ఏరువాక పండుగను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని 32వ వార్డులో తోరణం తెంపే కార్యక్రమానికి ఎమ్మెల్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో కీలకపాత్ర పోషించిన జయశంకర్సార్ ఆశయాలను ప్రతిఒక్కరూ కొనసాగించాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ వర్ధంతి సందర్భంగా శుక్ర�
ప్రభుత్వం అందించే సాయాన్ని ప్ర జలు సద్వినియోగం చేసుకోవాలని గద్వాల ఎమ్మెల్యే బం డ్ల కృష్ణమోహన్రెడ్డి సూచించారు. గురువారం జిల్లా కేం ద్రంలోని క్యాంప్ కార్యాలయంలో గద్వాల పట్టణం వేదనగర్కు చెందిన శ్రీన�
ఎన్నికల సమయంలో అధికార పార్టీ ప్రతికూల చర్యలకు లొంగకుండా, దాడులకు బెదరకుండా తనను జనంలోకి నడిపించిన ప్రతి ఒక్కరికీ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ధన్యవాదాలు తెలిపారు.
పేదల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం సీఎం సహాయ నిధి పథకం ప్రవేశపెట్టిందని దీనిని పేదలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో �
జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు 1.9 టీఎంసీలు విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. గద్వాల నియోజకవర్గానికి తాగునీరు కావాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఏప్రి�
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కో సం కాంగ్రెస్ మరోసారి మోసపూరిత వాగ్దానాలతో ప్రజల ముందుకు వస్తున్నదని.. వారి మాటలు నమ్మొద్దని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి సూచించారు. బీఆర్ఎస్ నాగర్కర్న�
మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే.. కాంగ్రెస్ను దించాలన్న ఆలోచన ప్రజల్లో వచ్చింది.. సీఎం రేవంత్రెడ్డి సంస్కారహీనమైన భాష మా ట్లాడుతున్నరు.. తెలంగాణ తొలి సీఎంగా పనిచేసిన నన్ను పట్టుకొని నీగుడ్లు పీకి గోటీలాడు�
జిల్లా కేంద్రంలోని ఎమ్మె ల్యే క్యాంప్ కార్యాలయ ఆవరణలో పార్లమెంట్ ఎ న్నికల సందర్భంగా బీఆర్ఎస్ ప్రచార రథాన్ని బుధవారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి జెండా ఊ పి ప్రారంభించారు.
నడిగడ్డ ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య పరిష్కారానికి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం మధ్యా హ్నం ఒంటిగంటకు జలదీక్ష చేపడుతున్నట్లు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు.