తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండల పరిధిలోని గ్రామాలు, డివిజన్ల ప్రజాప్రతినిధులు, అధికా�
రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో సీఎం కప్ మండల స్�
పల్లెల్లో క్రీడా సంబురం మొదలైంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఆటగాళ్ల ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘సీఎం కప్-2023’ సోమవారం ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా పండుగ వాతావరణంల�
పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. కోమటిపల్లి మధుతండాకు చెందిన లావుడ్యా లక్ష్మి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకోలేక ఆర్థిక ఇబ్బ
నగరానికి మంత్రి కేటీఆర్ వస్తున్న సందర్భంగా శుక్రవారం నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ పిలుపునిచ్చారు. బుధవారం హంటర�
ఐటీ, పురపాలక శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్యే అరూరి రమేశ్ తెలిపారు. బు�
అకాల వర్షాలు, రాళ్ల వానలతో పంట నష్టపోయిన రైతులకు అండగా నిలవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు. పంట నష్టం వివరాలను పక్కాగా సేకరించాలని సూచించార
ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న వారి సొంతింటి కల నెరవేరనుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ ఒకటో డివిజన్ పలివేల్పుల, రెండో డివిజన్లోని భగత్సింగ్ కాలనీలో శనివారం ఎమ్మెల్�
సీఎం కేసీఆర్ రైతుల కష్టాలు తెలిసిన నాయకుడని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని మడిపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు.
బీఆర్ఎస్ జెండా పండుగ, నియోజకవర్గస్థాయి ప్రతినిధుల సభలను పురస్కరించుకుని వాడవాడనా పండుగ వాతావరణం నెలకొంది. పార్టీ జెండాల ఆవిష్కరణ కోసం బీఆర్ఎస్ కార్యకర్తలు జెండా గద్దెలను సిద్ధం చేశారు. గతంలో నిర్మ
పార్టీ ఆవిర్భావం సందర్భంగా మంగళవారం వర్ధన్నపేటలో నిర్వహించనున్న నియోజకవర్గస్థాయి బీఆర్ఎస్ ప్రతినిధుల సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అరూరి రమేశ్ పిలుపునిచ్చారు. సోమవారం పార్టీ ప్రతినిధుల సభ ఏర్ప�
సీఎం కేసీఆర్తోనే ఆలయాలు అభివృద్ధి చెందాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఐనవోలు మల్లికార్జునస్వామి దేవస్థాన ధర్మకర్తల పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి డీసీసీబీ చైర్మన్ మార్నేన