తెలంగాణ రైతుల అభివృద్ధి చూసి ఓర్వలేకనే రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశాడని, త్వరలోనే రైతులు కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ
రాష్ట్ర సర్కారు వ్యవసాయానికి అందిస్తున్న 24 ఉచిత కరెంటుపై కాంగ్రెస్ పార్టీ కుట్రలు, రేవంత్రెడ్డి వ్యాఖ్యలను బట్టబయలు చేసేలా రైతులతో సమావేశాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది.
తెలంగాణ ప్రగతిని చూసి ఓర్వలేకే టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు.
రైతులకు మూడు గంటల కరంటు చాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మూడో రోజూ నిరసనలు పెల్లుబికాయి. ఉమ్మడి జిల్లాలోని విద్యుత్ సబ్ స్టేషన్లు ధర్నాలతో గురువారం దద్దరిల్లాయి. బీఆర్ఎస్ శ
కాంగ్రెస్కు రైతులే తగిన గుణ పాఠం చెబుతారని, వారికి క్షమాపణ చెప్పాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ఒకటో డివిజన్ అధ్యక్షుడు నరెడ్లశ్రీధర్, 66 డివిజ�
MLA Aruri Ramesh | రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్తు రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు ఆలోచన చేస్తుందని వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడ�
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు కరంట్ షాక్ తప్పదని, రైతులు బాగుపడుతుంటే టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నాడని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు.
అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండల కేంద్రంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ శ
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్పై చేస్తున్న తప్పుడు ప్రచారాలను సోషల్మీడియా ద్వారా తి ప్పికొట్టాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో బీజేపీ రాజకీయ లబ్ధి కోసమే కాజీపేటలో వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. పరిశ్రమ ఏర్పాటు కోసం కేటాయించిన స�
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పల్లెలు దేశానికే రోల్ మోడల్గా నిలిచాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నా రు. మండలంలోని దౌలత్నగర్ గ్రామంలో రూ.కోటితో బాజు తండా నుంచి టూక్య తండా వరకు ని�
రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీనే ప్రజలు ఆదరిస్తారని పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని దివిటిపల్లికి చెందిన బీజేపీ సీనియ
బీఆర్ఎస్ పేదల ప్రభుత్వమని, నిరుపేదలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని నారాయణపురంలోని ఎస్సీకాలనీకి సంబంధించిన 70 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం గృహాల �