రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం పాలన కొనసాగుతోందని, సీఎం కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు.
MLA Aruri Ramesh | సీఎం కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీ రామరక్ష అని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్(MLA Aruri Ramesh) అన్నారు. మంగళవారం వరంగల్లోని 44వ డివిజన్లో తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా యూ�
అభివృద్ధి, సంక్షేమంలో వర్ధన్నపేట నియోజకవర్గం అగ్రభాగాన నిలుస్తున్నదని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు.
రైతు సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమ�
పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మార్చిన దార్శనికుడు సీఎం కేసీఆర్ అని వర్ధన్నపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసే పెద్ద సంఖ్యలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ �
దర్గా కాజీపేటలోని హజరత్ సయ్యద్ షా అఫ్జల్ బియాబానీ దర్గా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రెండోరోజు గురువారం భక్తులు భారీగా తరలిరావడంతో దర్గా పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము �
మత్స్యకారుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు.
MLA Aruri Ramesh | మత్స్యకారుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు.
సమాజంలో గురువుల పాత్ర ఉన్నతమైనదని, తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు జీవితాన్నిస్తారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో భీమారంలోని జడ్పీ పాఠశాలలో సోమవ
MLA Aruri | మత్స్యకారుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. వర్ధన్నపేట మండలం
మహిళలు ఆర్థికంగా ప్రగతి సాధిస్తేనే తెలంగాణ రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు.