బీఆర్ఎస్ మరోసారి ఘన విజయం సాధించాలంటే కార్యకర్తలు ప్రతి వెళ్లాలని పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. నియోజకవర్గ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ 100 ఓట్ల
గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. సోమవారం పర్వతగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ�
వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజా ఆశీర్వాదసభ గ్రేటర్ వరంగల్లోని భట్టుపల్లిలో, మహబూబాబాద్ ప్రజా ఆశీర్వాదసభ పట్టణంలోని శనిగరపురంలో శుక్రవారం నిర్వహించారు. రెండు సభలకు ప్రజలు, ఉద్యమకారులు, మహిళలు, బీఆర్ఎస�
వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన సీఎం కేసీఆర్కు ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయం ప్రసాదాన్ని వరంగల్ జిల్లా బీఆర్ఎప్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్, డీసీసీబీ చైర్మన్ మార్�
జనగామ గడ్డ నుంచి ఈ నెల 16న ఉమ్మడి జిల్లా ఎన్నికల శంఖారావాన్ని పూరించిన జననేత.. బీఆర్ఎస్ అధినేత.. సీఎం కేసీఆర్ నేడు మహబూబాబాద్, వర్ధన్నపేట నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభలకు విచ్చేస్తున్నారు.
గ్రేటర్ వరంగల్ 44వ డివిజన్ పరిధిలోని భట్టుపల్లి శివారులో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు వర్ధన్నపేట నియోజవర్గంలోని సుమారు లక్ష మంది హాజరు కానున్నట్లు ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. బుధవా�
గ్రేటర్ 44వ డివిజన్ భట్టుపల్లి శివారులోని ఎస్ఆర్ కళాశాల మైదానంలో ఈ నెల 27న నిర్వహించనున్న వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే అరూరి రమేశ్తో కలిసి మంత్రి ఎ�
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈనెల 27న వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. ఈ మేరకు సభా స్థలాన్ని ఎమ్మెల్యే అరూరి రమేశ్ శుక్రవారం పరిశీలించారు. కాజీపేట-ఉర్సు బైపాస్ రోడ్డులోని �
ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుకెళ్లాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఎర్రగట్టుగుట్టలోని కేఎల్ఎన్ ఫంక్షన్హాలో గ్రేటర్ 1, 2, 65 డివిజన్ల సమన్వయ కమిటీ సభ్
తనను వర్ధన్నపేట ఎమ్మెల్యేగా మరోసారి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రుల సహకారంతో తొమ్మిదిన్నరేళ్లలో రూ. 2,700 కోట్లతో అనేక అ�
అన్ని వర్గాలకు సంక్షేమ పాలన అందిస్తున్న బీఆర్ఎస్కే ప్రజల మద్దతు ఉన్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం ఎమ్మెల్యే అరూరి రమేశ్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీ
గ్రేటర్ వరంగల్ పరిధిలో ప్రభుత్వం నుంచి వరింగ్ జర్నలిస్టులకు అందించాల్సిన ఇళ్ల స్థలాల కేటాయింపు సర్యులర్ కాపీని సిక్స్మెన్ కమిటీకి మంత్రి కేటీఆర్ శుక్రవారం అందజేశారు.