నిరుపేద కుటుంబాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని సిద్దాపూర్కు చెందిన ముస్కు పెంటు ఇటీవల ఉపాధిహామీ పనికి వెళ్లి వడదెబ్బతో మృతి చెందాడ�
తెలంగాణలోనే సర్వ మతాలకు సమ ప్రాధాన్యం లభిస్తున్నదని రా్రష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బుధవారం అన్నారం షరీఫ్ దర్గాలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మి�
సమైక్య పాలనలో ఆదరణ కోల్పోయిన దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు స్వరాష్ట్రంలో పునర్వైభవం సంతరించుకుంటున్నాయని తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ�
విద్యారంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మండలంలోని దమ్మన్�
పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినం కాబట్టే దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటున్నామని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు.
దేశంలోనే అభివృద్ధికి నిలయంగా తెలంగాణ గ్రామాలు ఆవిర్భవించాయని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పర్వతగ�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో ప్రభుత్వ వైద్య సేవలు కార్పొరేట్ దవాఖానలకు దీటుగా అందుతున్నాయని బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు.
వృత్తిదారులు ప్రగతి సాధిస్తేనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మండలక�
లంగాణ రాష్ర్టాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ వైపు దేశం మొత్తం చూస్తున్నదని ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. చింతగట్టు కేఎల్ఎన్ కన్వెన్షన్ హ
నియోజకవర్గ ప్రజల క్షేమమే తన ధ్యేయమని వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని మల్లికార్జున గార్డెన్స్లో అరూరి గట్టుమల్లు ఫౌండే�
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
నియోజకవర్గ వ్యాప్తంగా అదిరిపోయేలా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ పిలుపు నిచ్చారు. దశాబ్ది ఉత్సవాల ఏర్పాటుపై వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులతో ప్రత్యేక
ఉనికిని చాటుకొనేందుకు ప్రతిపక్ష పార్టీలు బోగస్ మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. గన్నారం గ్రామ శివారులో మంగళవారం నిర్వహించిన బీఆర�