కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ తక్కువ సమయంలో ఊహించని అభివృద్ధి చేశారని, దీంతో ప్రజలంతా బీఆర్ఎస్వైపే ఉన్నారని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు.
“రైతులు బాగుంటేనే ఊరు బాగుంటుందనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన.. అందుకే వారికి కోతలు లేని కరెంటు ఇచ్చిండు, తర్వాత పె ట్టుబడికి ఇబ్బంది పడొద్దని రైతుబంధు ఇచ్చిండు..” అని దేవరకద్ర ఎమ్మెలే ఆల వెంకటేశ్వర్ర�
దేశం నివ్వెరపోయేలా తెలంగాణలో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతున్నదని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వరి ఉత్పత్తిలో దేశానికి దారిచూపినట్టే.. వంటనూనెల దిగుమతిని తగ్గించేలా తెలంగాణకు దారిచూ�
తెలంగాణ ఏర్పాటుకు ముందు, దేవరకద్ర ఎమ్మెల్యేగా ఆల వెంకటేశ్వర్రెడ్డి గెలుపొందకముందు నియోజకవర్గం లో అంతా కరువు నిలయంగా ఉండేది. పక్కనే కృష్ణానది ఉన్నా తాగుసాగు నీరు ఉండేది కాదు.
సొంత ఇల్లు కట్టుకోవాలనుకునే పేదల కలను సీఎం కేసీఆర్ నెరవేర్చారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. మదనాపురం మండల కేంద్రానికి సంబంధించి అర్హులైన 136 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం కట్టించిన డబుల్ బ�
పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాలోనే మొదటిసారిగా మండలంలోని డోకూర్లో లబ్ధిదారులకు గృహలక్ష్మి ప్రొసీడింగ్స్ అందజేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. దేశానికి ముఖ్యమంత్రి కేసీఆరే శ్రీరామరక్ష అని అన్నారు. శుక్రవారం భూత్పూర్ చౌరస
‘పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు’లో సర్వం కోల్పోయినా తెలంగాణ సర్కారు తీసుకొన్న చర్యలతో వారంతా కోటీశ్వరులయ్యారు. వారికి అడిగినంత పరిహారాన్ని ప్రభుత్వం ఇవ్వడంతో మరోచోట భూములు కొన్నారు.
రైతు కష్టాలు తీర్చేందుకు కురుమూర్తి జలాలు తరలిరానున్నాయి. త్వరలో కరువు నేలన కృష్ణమ్మజలతాండవం చేయనున్నది. బీడు భూములనుముద్దాడనున్నది. దీంతో నీలవేణి రాకకోసం రైతన్నలు ఎదురుచూస్తున్నారు.
గ్రామాల్లో అభివృద్ధి కోసమే ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వలసలు వస్తున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం అన్నాసాగర్లో ఎమ్మెల్యే సమక్షంలో మున్సిపాలిటీ పరిధిలోని వసుర�
సోనియాను దయ్యం, భూతం అన్న రేవంత్ తమ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడైపోయాడని కాంగ్రెస్ పార్టీ నేతలు తలలు పట్టుకొంటున్నారని, సమయం రాగానే ఆయనకు పిండం పెట్టేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధంగా ఉన్నారని మంత్రి శ్రీన�
రాష్ట్రంలోని సబ్బండ వర్గాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. దేవరక్రద పట్టణంలో నియోజకవర్గంలోని 300 మందికి బుధవారం బీసీ బంధు చెక్కులను జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణాసు