కామారెడ్డి, దేవరకద్ర, జనగామ నియోజకవర్గాల్లో బుధవారం బీసీ కుల వృత్తిదారుల లబ్ధిదారులకు లక్ష సాయం చెక్కులను పంపిణీ చేశారు. కామారెడ్డి కలెక్టరేట్లో కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, మహబ�
రాష్ట్ర సర్కారు ప్రయత్నం ఫలించింది. సాగునీటి సంకల్పం సిద్ధించింది. వాగుల పరీవాహక గ్రామాల రైతుల చిరకాల స్వప్నం నెరవేరింది. కరువు నేలన గంగమ్మతల్లి జలతోరణాన్ని తొడిగింది. దీంతో దేవరకద్ర జలసిరులను సంతరించ�
రైతు లేని దే రాజ్యం లేదనే నినాదంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తుంటే, వారిని అట్డడుగుకు తొక్కాలని చూస్తున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి విమర్శించారు. అటువంటి పార్టీలు, నాయకులకు రా ష్ట్రంల
రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ 3 గంటలే చాలన్న టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యలపై ఆవేశం కట్టలు తెంచుకున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతుల నుంచి నిరసనలు పెల్లుబికాయి
వానకాలం వచ్చిందంటే మారెడ్డిపల్లి వాగు వంతెన మీద ప్రయాణికులు నరకయాతన పడేవారు. ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని వంతెనను దాటేవారు. వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో దాటుతూ కొంతమంది ప్రాణాలను సైతం కోల్పోయి�
రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు డిపాజిట్లు గల్లంతు కావడం పక్కా అని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పేర్కొనారు. యువత రాజకీయాల్లో రాణించాలని ఆయన పిలుపునిచ్చారు. అడ్డాకుల మండలం కాటవరం గ్రామంలో జెడ్పీటీ�
తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యే యంగా ప్రాణాలను సైతం త్యాగం చేసిన అమరవీరుల ఆశయ సాధనకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నదని మం త్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి �
తెలంగాణలో సమీకృత అభివృద్ధి కొనసాగుతున్నదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయని చెప్పారు.
ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి గొప్పస్థాయిలో తిరిగి వస్తాడనుకున్న కన్నకొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లాడని తెలిసిన తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. మంగళవారం రాత్రి అమెరికా (మిన్నెసోటా)లో జ�
నీటి వృథాకు చెక్ పెట్టేందుకు సర్కార్ పూనుకున్నది. వాగులపై చెక్డ్యాంలతో భూగర్భజలాల పెంపునకు కృషి చేస్తున్నది. దేవరకద్ర నియోజకవర్గంలో ఇప్పటివరకు ఏకంగా 21 చెక్డ్యాంలు నిర్మించారు.
కనిమెట్ట, పాతజంగమాయపల్లి ప్రజల చిరకాల వాంఛ త్వరలో నెరవేరనున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. మండలంలోని కనిమెట్ట, పాతజంగమాయపల్లి గ్రామాల మధ్య నిర్మిస్తున్న వంతెన పనులను శనివారం �
తెలంగాణ రాష్ట్రం దేశం మొత్తానికి ధాన్యపు భాండాగారంగా మారిందని దేవరకద్ర ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. అడ్డాకుల మండలం దుబ్బపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభ�
వానకాలం వస్తే చాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వాగు దాటేవారు. వంతెన నిర్మించాలని కనిమెట్ట, పాత జంగమాయపల్లి గ్రామాల ప్రజలు 40 ఏండ్లుగా ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ఎమ్మెల్యేలకు, సీఎం చంద్రబాబునాయుడు, వైఎస్�
రైతును రాజు చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని దేవరకద్ర ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. కొత్తకోట మం డలం పాలెంలో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ �