దేవరకద్ర మీదుగా వెళ్లే ప్రయాణికుల నిరీక్షణకు తెర పడనున్నది. రూ.24.63 కోట్ల వ్యయంతో చేపట్టిన ఆర్వోబీ నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. నిత్యం వేలాది వాహనాలు వెళ్లే హైదరాబాద్-రాయిచూర్ రహదారిపై రైల్వేట
బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే మైనార్టీలు అభివృద్ధి చెందుతున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని కేఎంఆర్ ఫంక్షన్హాల్లో రంజాన్ ఉపవాసాలను పురస్కరించుకొని 375మందికి శనివారం ద
‘పార్టీకి మీరే బలం.. మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం’ అని బీఆర్ఎస్ నేత లు పార్టీ కార్యకర్తలకు అభయమిస్తున్నారు. రాష్ట్రంలోని ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు జోరుగా సాగుతున్నాయి.
ఆత్మీయ సమ్మేళనాలు భంజనాన్ని లపిస్తున్నాయి.సమావేశాలు జరిగే ప్రతిచోటా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఆయా పట్టణాలు గులాబీమయంగా మారాయి.
మండలంలోని కొత్తమొల్గర సమీపంలో సోమవారం బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్ తెలిపారు. ఆత్మీయ సమ్మేళనంపై సోమవారం మున్సిపాలిట
నియోజకవర్గ కేంద్రంలోని రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లు నిలపాలని మండల ప్రజలతో పాటు పరిసర గ్రామాల ప్రయాణికులు అధికారులు, గత పాలకుల కు విన్నవించినా ఫలితం లేక పోయింది.
ప్రజాసంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. మండలంలోని కొత్తమొల్గరలో రూ.20లక్షలతో చేపట్టిన గ్రామ పంచాయతీ భవనం,
ప ల్లెలే దేశానికి పట్టుగొమ్మలని.. పల్లెలు బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందనే సంకల్పంతో సీఎం కేసీఆర్ గ్రామా ల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి స్పష్ట�
అధునిక హంగులతో గ్రామ సచివాలయాలు నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని చౌదర్పల్లి, బల్సుపల్లి, అజిలాపూర్ గ్రామాల్లో నూతన జీపీ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సోమవార�
అంధత్వరహిత తెలంగాణ నిర్మాణం కోసమే ప్రభుత్వం కంటివెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నా రు. మండలంలోని చౌదర్పల్లిలో సోమవారం కంటివెలుగు శిబిరాన్ని ప్రారంభిం�
దేవరకద్ర నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు.
ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. మండలంలోని అన్నాసాగర్లో శనివారం 102మందికి రూ.41,92,500 విలువైన సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశా రు.