తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి ప్రతి రూపమైన మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని అమ్మాపూర్ కొండల్లోని కాంచనగుహలో స్వయంభువుగా వెలసిన కురుమూర్తి స్వామి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
MLA Ala Venkateshwar reddy | తండ్రీకుమారులిద్దరూ స్కూబా డైవింగ్ చేస్తూ వినూత్నంగా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అండమాన్ అండ్ నికోబార్ సముద్రంలో 12 మీటర్ల లోతైన నీటిలో స్�
TRS Party | ఆ వృద్ధుడికి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అంటే మహా ప్రాణం. కారు గుర్తు కనిపించిందంటే చాలు.. ఆనంద పడిపోతాడు. అంతగ ప్రేమించాడు పార్టీ అధ్యక్షుడిని, కారు గుర్తుని. టీఆర్ఎస్ పార్టీపై అభిమానంత�
వనపర్తి : బీజేపీ నాయకుడి కుమార్తె వివాహం ఇటీవలే జరగ్గా.. ఆ కుటుంబానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కల్యాణలక్ష్మి చెక్కును అందజేశారు. దేవరకద్ర నియోజకవర్గంలోని కొత్తకోట
Minister Niranjan Reddy | కేంద్రం రాష్ట్రాల నుంచి బియ్యం కాకుండా ధాన్యాన్నే కొన్నాలని మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. వరి ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానానికి తెలంగాణ ఎదిగిందని చెప్పారు. యాసంగిలో వరి సాగుచేయొద్
ప్రతి ఇంటికీ చేరుతున్న సంక్షేమ పథకాలు : ఎమ్మెల్యే ఆల దేవరకద్ర రూరల్, మార్చి 4 : రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వనపర్తి
ఇప్పటికే 52 కోట్లతో లైనింగ్ పనులు 30 కోట్లతో కాల్వల మరమ్మతులు ఇద్దరు ఎమ్మెల్యేల చొరవతో వచ్చే సీజన్లో 52 వేల ఎకరాలకు సాగు నీరు మరికల్, డిసెంబర్ 12 : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు క�
Devarkadra MLA Alla Venkateshwar Reddy | దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి శనివారం సీఎం కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గం పరిధిలోని పలు సమస్యలను
ఎమ్మెల్యే ఆల | వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి రైతులను కోరారు. మూసాపేట మండలం జానంపేట్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అనంతర�
కొత్తకోట: ముఖ్యమంత్రి సహయనిధి చెక్కులను ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ఆదివారం భూత్కూర్ మండలం అన్నసాగర్ గ్రామంలో లబ్ధిదారులకు అందజేశారు. మండలానికి సంబంధించిన 14మందికి 9,03,800 విలువేన చెక్కులను అందజేశారు.
భూత్పూర్: ఎవ్వరు ఎన్ని అవంతరాలు సృష్టించినా కరివెన ప్రాజెక్టు పనులను పూర్తి చేసి సాగు నీరందిస్తామని దేవరకద్ర ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్రెడ్డి అన్నారు. ఆదివారం అన్నాసాగర్ గ్రామంలోని తన నివాసంలో ఎమ్మెల్�
కొత్తకోట: యువత నైపుణ్యం కలిగి ఉంటేనే వారు ఆర్థికంగా అభివద్ధి చెందుతారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని శ్రీవేంకటేశ్వర ఐటీఐ కళాశాలలోనిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతి�