తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం వలసలను నిరవారించుకున్నామని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని స్పూర్తి తాండాల్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
వనపర్తిలో కాంగ్రెస్ కోటకు బీటలు పడ్డాయి.. సిగ్మెంట్ నుంచి 16 మార్లు ఎన్నికలు జరగగా 11 సార్లు హస్తం పార్టీ, నాలుగు సార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా సింగిరెడ్డి నిరంజన్
కారుగుర్తుకు ఓటు వేయాలని ఎమ్మెల్యే సతీమణి ఆల మంజుల జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణాసుధాకర్రెడ్డితో కలిసి చిన్న చింతకుంట మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం చేపట్టారు. మండలంలోని గోప్యనాయక్తండా, పర్�
మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం చిన్నచింతకుంట మండల కేంద్రంలో నిర్వహించిన దేవరకద్ర నియోజకవర్గ క్రైస్తవుల ఆత్మీయ సమ్మేళన �
అభివృద్ధివ్యతి రేకి కాంగ్రెస్ పార్టీయే నని వారిని నమ్మితే నట్టేటముంచడం ఖాయ మని దేవ ర కద్ర ఎమ్మెల్యే ఆల వెంకటే శ్వర్రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్లో అడ్డాకుల మండలం లోని తిమ్మాయి పల్లి డా కొడావత్,మ
దేవరకద్ర నియోజకవర్గంలో అభివృద్ధే మంత్రంగా పనిచేస్తున్నా.. 30రోజలు కష్టపడి పనిచేయండి.., 5ఏండ్లు మీకు సేవ చేసేందుకు నేను రెడీగా ఉన్నానని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వ్రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు రూపొందించి ప్రతి ఇంటికీ ఏదో ఒక సంక్షేమ ఫలం అందజేస్తున్నట్లు జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణాసుధాకర్రెడ్డి పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అందజేశామని, అన్ని పార్టీల వారిని ఓటు అడిగే హక్కు ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే ఉందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సూచించారు
సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని ఎంపీటీసీ తిరుపతయ్య, సర్పంచ్ శ్యాంసుందర్రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామల్లో ఎమ్�
దసరా వేడుకలను కనుల పండువగా నిర్వహించారు. పాలమూరు మినీ ట్యాంక్ బండ్ వద్ద ఉత్సవాలకు మంత్రి శ్రీనివాస్గౌడ్ హాజరయ్యారు.రావణ దహనం, పటాకుల మోత, సాంస్కృతిక కార్యక్రమాలు నేత్రపర్వంగా చేపట్టారు. మొట్టమొదటి �
సీఎం కేసీఆర్ అమ లు చేస్తున్న సంక్షేమపథకాలు, బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఎన్నికల మ్యానిపెస్టోపై శనివారం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సతీమణి ఆల మంజుల విస్తృత ప్రచారం నిర్వహించారు. మండలంలోని ఈదులబాయితండా, కానాయపల్లితండా, సంకిరెడ్డిపల్లితండాల�
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, అభివృద్ధిని చూసే కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు.