గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధిని చూసి ప్రజలు కారుగుర్తుకు ఓటు వేసి పార్టీకి పట్టం కడుతారని, బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించడం పక్కా అని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే ము
దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ఆలోచన ఆ గ్రామ అభివృద్ధికి ఊతమిచ్చింది. వాగుపై నిర్మించిన చెక్ డ్యాంతోపాటు నిల్వ ఉండే నీటికి వాగు కాల్వ వద్ద ఒక చిన్న తూం ఏర్పాటు చేయడంతో గ్రామం పచ్చని పంటలతో కళ
బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని గోప్లాపూర్, నర్సింగాపూర్లలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు
నియోజకవర్గంలో అభివృద్ధికి పాటుపడే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ప్రజలు ఆశీర్వదించాలని దేవరకద్ర బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. గురువారం అన్నాసాగర్లోని తన నివాసంలో �
పని చేయకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓట్లు అడిగితే ఆ పార్టీని బొంద పెట్టాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అ న్నారు. పామాపురం గ్రామంలోని భక్తాంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి మాట్లాడుతూ తొమ్మి�
తల తెగిపడ్డా బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ జత కట్టేది లేదని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. కొత్తకోట, నారాయణపేట, మక్తల్ పట్టణాల్లో ముస్లింలతో వేర్వేరుగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు.
కారుగుర్తుకు ఓటు వేయాలని ఎమ్మెల్యే సతీమణి ఆల మంజుల, జెడ్పీటీసీ అన్నపూర్ణతో కలిసి కౌకుంట్ల మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించా రు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల ఆరాధ్యదైవం చెన్నకేశవస్వామి ఆలయంలో పూజలు చ�
కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదని, కారు గుర్తుకు ఓటు వేసి అన్నివర్గాల వారికి మంచి చేస్తున్న సీఎం కేసీఆర్ను ముచ్చటగా మూడోసారి గెలిపించుకుందామని దేవరదక్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి క
రహదారులపై జనంబారులు.. తండోపతండాలుగా శ్రేణులు.. బ్యాండు మేళాల చప్పుట్లు.. ఈలలు, కేకలతో కేరింతలు.. గులాబీ జెండాల రెపరెపలు.. జై కేసీఆర్.. జై బీఆర్ఎస్ నినాదాలు.. మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో గులాబీ జోష్ ని�
దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో సోమవారం జరిగే ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ వస్తున్న సందర్భంగా నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ బా లుర ఉన్నత పా
ప్రజా సేవకుడు, ప్రగతి ప్రదాత, సీఎం కేసీఆర్ పాలమూరు గడ్డపై కాలు మోపనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా సోమవారం మూడు జిల్లాల్లోని నాలుగు నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ప్రజా ఆశీర్
కాంగ్రెస్ పార్టీ చెప్పె మాయమాటలను నమ్మి ఓటు వేస్తే ఆగమైతమని దేవరదకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సతీమణి ఆల మంజుల అన్నారు. శుక్రవారం రాత్రి అడ్డాకులలో ఇంటింటికీ తిరిగి ఆమె స్థానిక నాయకులతో కలిసి �
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఉత్తమాటే అని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని వెంకటాయపల్లి గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో గురువారం ఎమ్మెల్యే ప్రత్య�
ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. పట్టణంలోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో బుధవారం పూజలు చేశారు. సెంటిమెంట్ ప్రకారం.. నియోజకవర్గానికి ఈశాన్య దిక్కున ఉన�