మూసాపేట( అడ్డాకుల), అక్టో బర్ 29 : అభివృద్ధివ్యతి రేకి కాంగ్రెస్ పార్టీయే నని వారిని నమ్మితే నట్టేటముంచడం ఖాయ మని దేవ ర కద్ర ఎమ్మెల్యే ఆల వెంకటే శ్వర్రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్లో అడ్డాకుల మండలం లోని తిమ్మాయి పల్లి డా కొడావత్,మెగావత్ కాలనీ లకు చెందిన 100మంది కాంగ్రెస్ పార్టీనాయ కులు, కార్య క ర్తలు అడ్డా కుల జెడ్పీ టీసీ నల్ల ద్దిరాజ శే ఖ ర్ రెడ్డి ఆధ్వ ర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే ఆల గులాబీ కండువా కప్పి పార్టీ లోకిఆహ్వా నిం చారు. ఈ ద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమ పరి పా లన అందిస్తు న్నా ర న్నారు. ఇందుకు నిదర్శనం 60ఏండ్ల అభి వృద్ధిని కేవలం పదేం డ్లలో చేసి చూప ట్ట డ మే న న్నారు. తెలంగాణలో మూడో సారి కూడా బీఆ ర్ ఎస్ ప్రభుమే ఏర్పా ట వు తుందని దీమా వ్యక్తం చేశారు. కార్యక్ర మంలో బీఆర్ఎస్ యూత్ కమిటీ అధ్యక్షుడు ఆశో క్ కుమార్, నాయకులు వెంకటేశ్ నా యక్, రాజు నాయక్, సూర్య నాయక్, యాదగిరి నాయక్, జాను నాయక్, పెంటా, మెగావత్, గోవిందు, రామ చంద్రి, రాజు తది త రులు పాల్గొన్నారు.
భూత్పూర్, అక్టో బర్ 29 : మున్సి పా లిటీ పరి ధి లోని 6వ వార్డుకు చెందిన కాంగ్రెస్, బీజేపీ యువ కులు35మంది ఎమ్మెల్యే ఆల వెంక టే శ్వ ర్ రెడ్డి సమ క్షంలోఆది వారం హైద రా బా ద్ లోని ఎమ్మెల్యే నివా సంలో బీఆర్ ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో ఆశన్న,నవీన్, యాదయ్య, రామ స్వామి, మహేశ్ తది త రులుఉన్నారు. కార్య క్ర మంలో ముడా డైరె క్టర్ సాయిలు,కౌన్సి లర్ రామ కృష్ణ, కో ఆప్షన్ సభ్యుడు అజీజ్, పట్టణా ధ్య క్షుడు బాల స్వామి, బీఆ ర్ ఎస్ నాయ కులు వెంకటేశ్, దామో దర్ తది త రులు పాల్గొ న్నారు.