Errabelli Dayaker rao | సిద్దిపేట : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ( Mission Bhagiratha )కు నిధులు ఇవ్వకుండా కేంద్రం మోసం చేసిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి ద
Mission Bhagiratha | మిషన్ భగీరథలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఆరు జిల్లాల్లో మిషన్ భగీరథ నీళ్ల పంపిణీకి స్థిరీకరించేందుకు ఉపయోగపడే భారీ ప్రాజెక్టుకు ట్రయల్ రన్ నిర్వహించారు. మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను �
Hyderabad | ఒకవైపు మిషన్భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీటిని అందిస్తుండటం, మరోవైపు జలసంరక్షణకు ఇంకుడుగుంతల తవ్వకంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకొంటున్న సమగ్ర చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. 4 మీటర్లకుపైగా భూగర్భ జలా
ఆరు జిల్లాల్లో మిషన్ భగీరథ నీళ్ల పంపిణీకి స్థిరీకరించేందుకు ఉపయోగపడే భారీ ప్రాజెక్టుకు నేడు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను తరలించేందుకు సిద్దిపేట జిల్లా కొండపాక �
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాలను కార్యాచరణ ప్రకారం పూర్తి చేసిన ములుగు జిల్లా కేంద్రం ఎన్డీఎస్పీఎస్వీపీకి ఎంపికైంది. తెలంగాణలో 33వ జిల్లాగా అవతరించిన ములుగు, ఇతర జిల్లా పంచాయతీలకు �
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతగా ఉద్యమించారో.. స్వరాష్ట్ర అభివృద్ధి కోసం అంతకన్నా ఎక్కువగా పోరాడుతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను స్వాగతి�
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికీ నల్లా పథకంతో యుద్ధప్రాతిపదికన మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తే, ఈ పథకాన్ని కాపీ కొట్టి ప్రచార ఆర్భాటంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రార�
గతంలో తాగునీటి అగచాట్లు అన్నీఇన్నీ కావు.. గుక్కెడు నీటి కోసం జనం అరిగోస పడ్డారు. నల్లా ఎప్పుడు వస్తుందో తెలియదు.. ఎంతసేపు వస్తుందో తెలియదు.. అది కూడా రెండు, మూడు రోజులకొకసారి వస్తే మహిళలు ఎగబడేవారు. నీటిని ప�
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసిన మహారాష్ట్ర రైతు నేతలు, రైతులు ఫిదా అయ్యారు. ఆదివారం వారు సిద్దిపేట జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించారు.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కార్పొరేటర్లు, బీఆర్ఎస్ శ్రేణులు పని చేయాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సూచించారు. వరంగల్ 28వ డివిజన్లోని ఎల్లమ్మబజార్, దూదేకులవాడ
తెలంగాణ పుట్టుకనే ద్వేషించిన ప్రధాని.. రాష్ర్టాన్ని అడుగడుగునా అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. విభజన హామీలను ఏనాడో తుంగలో తొక్కిన కేంద్రంలోని బీజేపీ సర్కార్.. తెలంగాణ పట్ల అన్ని విషయాలలో వివక్షను �
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఆ గ్రామాలు పక్కాగా వినియోగించుకుంటున్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందేలా పాలకవర్గాలు కృషి చేస్తున్నాయి.