బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్.. ఐటీ, పరిశ్రమల శాఖ మాత్యులు, ప్రగతి ప్రదాత కల్వకుంట్ల తారకరామారావు సోమవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో పర్యటించను న్నారు. రూ.94.89 కోట్ల పనులకు శంకుస్థా�
తాగునీటి కోసం మహిళలు పడరాని పాట్లు పడేవారు. అందులో ఎండాకాలం వచ్చిందంటే చాలు మహిళలు తాగునీటి కోసం బిందెలు పట్టుకొని రోడ్డెక్కెది. మండల ప్రజలు కేవలం బోరు, బావుల నీటి పైనే ఆధారపడి గొంతులు తడుపుకునేవారు. వర్�
కేసీఆర్ సాధించిన విజయాలు ఒకటా? రెండా? ఆయన సాధించిన ఘనతలు మరో చరిత్రను లిఖించాయనటంలో సందేహం లేదు. బలమైన రాజకీయ పార్టీలను ధిక్కరించి పిడికెడు మందితో టీఆర్ఎస్ పార్టీని స్థాపించడమే ఒక చరిత్ర.
రాష్ట్ర ప్రభుత్వం పేదోడి సొంతింటి కలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే కాలనీలో 760, మావల జాతీయ రహదారిని ఆనుకొని 222 ఇండ్లను అపార్ట్మెంట్ తరహాలో సకల హంగులతో న�
వేసవిలో తాగునీటి సమస్య పరిష్కారానికి ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ కాలినడకన వెళ్లారు. అక్కడి పరిస్థితులను చూసి తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధితశాఖ అధికారులను ఆదేశించారు.
దేశమంతా గులాబీ పరిమళాలు వెదజల్లే వేదికగా ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) భవన్ రూపుదిద్దుకున్నది. దేశ గౌరవానికి ప్రతీకగా నిలిచేలా, రాష్ర్టాల హక్కుల కోసం సాగించే చర్చలకు, దేశ ప్రజల ఆకాంక్షల కోసం �
రాష్ట్రంలో ప్రతి పల్లె ఆదర్శ గ్రామమేనని, ప్రతి గ్రామం అవార్డులు సాధించిన గ్రామాలతో దాదాపు సమానంగా ఉన్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. ఏ గ్రామంపై
చుక్క నీటికోసం రెండు కిలోమీటర్ల దూరం నడక. చిన్నా చితకా, ముసలీ ముతకా అంతా కలిసి బిందెలు పట్టుకుని ఊరికి దూరంగా ఉన్న బావి నుంచి నీరు తెచ్చుకుంటున్న ఈ దృశ్యం మహారాష్ట్ర నాసిక్లోని బోర్ధపాడ గ్రామంలోనిది.
సమైక్య పాలనలో పెద్దపల్లి పట్టణం దశాబ్దాలపాటు గుక్కెడు నీటికి తండ్లాడింది. ఏ కాలమైనా తాగునీటికి అల్లాడింది. ఎండకాలమైతే చుక్క నీరు లేక గోసపడింది. ప్రధాన నీటి వనరైన ఎల్లమ్మ గుండం చెరువు ఎండి పోయిందంటే పరిస
బొగ్గుట్టగా పేర్గాంచిన ఇల్లెందు సింగరేణికి పురిటిగడ్డ.. ఇక్కడి గనులు ‘నల్ల బంగారపు’ నిధులు.. కోల్ ఇండియా ఏర్పాటుకు పునాదులు వేసిన ఈ ప్రాంతం దశాబ్దాల పాటు వెనుకబాటులోనే ఉంది.. ఇక్కడ నివసించే గిరిజనుల సమస�
ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటి కోసం గ్రామాల్లో బిందెలు క్యూ కట్టేవి.. వేసవి వచ్చిందంటే చాలు పరిస్థితి దయనీయంగా ఉండేది.. కరెంట్ ఉన్న కొద్ది సమయంలో బోరు మోటర్ల ద్వారా వాటర్ట్యాంకులకు నీళ్లు ఎక్కించినా నిండన
జోగంపల్లి శివారులో ఉన్న చలివాగు ప్రాజెక్టుకు మహర్దశ వచ్చింది. సమైక్య పాలనలో అభివృద్ధికి నోచుకోని చలివాగు జలాశయానికి తెలంగాణ సర్కారు రూ.10.21 కోట్లను మంజూరు చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్టు నిర్మ
నిజామాబాద్ జిల్లాలో కురిసిన వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్లోకి స్వల్పంగా ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నదని ఏఈఈ రవి తెలిపారు. 2,748 క్యూసెక్కుల వరద వచ్చి చేరిందని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 14 ఏండ్లపాటు అలుపెరగకుండా ఉద్యమించిన సమయంలో ఉద్యమ నేతగా ఉన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలతో మమేకమయ్యారు. ఊరూరా తిరుగుతూ ప్రజల కన్నీళ్లు, కష్టాలను తెలుసుకున్నారు. తెలంగ