బొగ్గుట్టగా పేర్గాంచిన ఇల్లెందు సింగరేణికి పురిటిగడ్డ.. ఇక్కడి గనులు ‘నల్ల బంగారపు’ నిధులు.. కోల్ ఇండియా ఏర్పాటుకు పునాదులు వేసిన ఈ ప్రాంతం దశాబ్దాల పాటు వెనుకబాటులోనే ఉంది.. ఇక్కడ నివసించే గిరిజనుల సమస�
ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటి కోసం గ్రామాల్లో బిందెలు క్యూ కట్టేవి.. వేసవి వచ్చిందంటే చాలు పరిస్థితి దయనీయంగా ఉండేది.. కరెంట్ ఉన్న కొద్ది సమయంలో బోరు మోటర్ల ద్వారా వాటర్ట్యాంకులకు నీళ్లు ఎక్కించినా నిండన
జోగంపల్లి శివారులో ఉన్న చలివాగు ప్రాజెక్టుకు మహర్దశ వచ్చింది. సమైక్య పాలనలో అభివృద్ధికి నోచుకోని చలివాగు జలాశయానికి తెలంగాణ సర్కారు రూ.10.21 కోట్లను మంజూరు చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్టు నిర్మ
నిజామాబాద్ జిల్లాలో కురిసిన వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్లోకి స్వల్పంగా ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నదని ఏఈఈ రవి తెలిపారు. 2,748 క్యూసెక్కుల వరద వచ్చి చేరిందని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 14 ఏండ్లపాటు అలుపెరగకుండా ఉద్యమించిన సమయంలో ఉద్యమ నేతగా ఉన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలతో మమేకమయ్యారు. ఊరూరా తిరుగుతూ ప్రజల కన్నీళ్లు, కష్టాలను తెలుసుకున్నారు. తెలంగ
రాష్ట్రం, నియోజకవర్గంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి విస్తృత స్థాయిలో తీసుకెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పిలుపునిచ్చారు.
ప్రజలు మెచ్చుకునేలా తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని, రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే నన్నపునేని అన్నారు. వరంగల్ 36వ డివిజన్ కార్పొరేటర్, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్�
స్వరాష్ట్రం ఏర్పాటుతోనే కొల్లాపూర్ నియోజకవర్గం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నది. ఎనిమిదేండ్ల కాలంలో బీడు భూములకు ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టుతో సాగునీరు అందిస్తుండగా.. పీఆర్ఎల్ఐ ప్రాజెక్టు పనులు శరవ
దేశంలో భవిష్యత్ అంతా బీఆర్ఎస్ పార్టీదేనని, ప్రజలంతా కేసీఆర్ వైపే చూస్తున్నారని పార్టీ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని వెల్టూర్ గేట్ సమీపంలో ఉన్న ఫంక
దేశ ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వం అవసరముందని, తెలంగాణలో జరిగిన అభివృద్ధ్ది, అమలవుతున్న సంక్షే మ పథకాలను దేశంలోని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని మహారాష్ట్ర ప్రతినిధుల బృందం ఆకాంక్షించింది.
నియోజకవర్గంలో చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయితే 1.60లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. దేవరకొండ పట్టణంలో రూ.25 కోట్లతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రూ.5 కోట్లతో ఖిల్లా�
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎదురులేని శక్తిగా ఎదుగుతున్నదని, నాయకులు, కార్యకర్తలే పార్టీకి వెన్నుముక అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం ఆందోల్, జోగిపేటలో �
Drinking Water | తాగునీటి నాణ్యతా ప్రమాణాల్లో తెలంగాణ దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. దేశంలోని పెద్దరాష్ర్టాల్లో అట్టడుగుస్థానంలో పశ్చిమబెంగాల్ ఉండగా, ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్ మూడో స్థానం
ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటి సమస్య ప్రధానంగా ఉండేది. ఎండాకాలం వచ్చిందంటే నీటి వనరులు ఎండిపోవడం, భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో పట్టణాల్లో గుక్కెడు నీటికీ ప్రజలు అవస్థలు పడేది. సూర్యాపేట పట్టణంలో ఈ పరిస్థిత�