రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాలను కార్యాచరణ ప్రకారం పూర్తి చేసిన ములుగు జిల్లా కేంద్రం ఎన్డీఎస్పీఎస్వీపీకి ఎంపికైంది. తెలంగాణలో 33వ జిల్లాగా అవతరించిన ములుగు, ఇతర జిల్లా పంచాయతీలకు �
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతగా ఉద్యమించారో.. స్వరాష్ట్ర అభివృద్ధి కోసం అంతకన్నా ఎక్కువగా పోరాడుతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను స్వాగతి�
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికీ నల్లా పథకంతో యుద్ధప్రాతిపదికన మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తే, ఈ పథకాన్ని కాపీ కొట్టి ప్రచార ఆర్భాటంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రార�
గతంలో తాగునీటి అగచాట్లు అన్నీఇన్నీ కావు.. గుక్కెడు నీటి కోసం జనం అరిగోస పడ్డారు. నల్లా ఎప్పుడు వస్తుందో తెలియదు.. ఎంతసేపు వస్తుందో తెలియదు.. అది కూడా రెండు, మూడు రోజులకొకసారి వస్తే మహిళలు ఎగబడేవారు. నీటిని ప�
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసిన మహారాష్ట్ర రైతు నేతలు, రైతులు ఫిదా అయ్యారు. ఆదివారం వారు సిద్దిపేట జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించారు.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కార్పొరేటర్లు, బీఆర్ఎస్ శ్రేణులు పని చేయాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సూచించారు. వరంగల్ 28వ డివిజన్లోని ఎల్లమ్మబజార్, దూదేకులవాడ
తెలంగాణ పుట్టుకనే ద్వేషించిన ప్రధాని.. రాష్ర్టాన్ని అడుగడుగునా అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. విభజన హామీలను ఏనాడో తుంగలో తొక్కిన కేంద్రంలోని బీజేపీ సర్కార్.. తెలంగాణ పట్ల అన్ని విషయాలలో వివక్షను �
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఆ గ్రామాలు పక్కాగా వినియోగించుకుంటున్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందేలా పాలకవర్గాలు కృషి చేస్తున్నాయి.
ఆరు దశాబ్దాల కల నెరవేరి.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఉద్యమ నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని సర్కారు ఆధ్వర్యంలో పరిగి నియోజకవర్గం 8 ఏండ్ల కాలంలో ప్రగతిలో పరుగులు తీస్తున్నది. ప్రజలకు కనీస �
కరువు నేలలో సిరులు పండిస్తున్న ‘భక్తరామదాసు’.. కళకళలాడుతున్న పచ్చని పైర్లు.. గోదావరి, కృష్ణా జలాలతో సస్యశ్యామలమవుతున్న బీడుభూములు.. అందమైన జాతీయ రహదారి.. అదేరీతిలో అంతర్గత రోడ్లు.. నియోజకవర్గానికి తలమానిక
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ద్వారా అందుతున్న నీటితో కిడ్నీ సంబంధిత వ్యాధులు దూరమవుతాయని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభు త్వం పుష్కలంగా న�
ఆలేరు నియోజకవర్గంలో గతంలో ఎక్కడ చూసినా బీడుబారిన భూములే దర్శనమిచ్చేవి. చుక్కనీళ్లు ఉండేవి కాదు. వాగులున్నా ఒడిసిపట్టలేని దుస్థితి. బతుకు జీవుడా అని వలసలు వెళ్లే పరిస్థితి. గుంతల రోడ్లు, ఎప్పుడొస్తదో, ఎప�
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్ని కుట్రలు ఛేదించామో, అంతకు మించి నేడు రాష్ట్రంపై విషం చిమ్ముతూ కేంద్రం చేస్తున్న కుట్రలను అధిగమిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర విద్యుత్�