Gajwel | అందరూ తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కలలు కంటారని.. కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్ దాన్ని నిజం చేసి చూపించారని మహారాష్ట్రలోని పుణేకు చెందిన బృందం ప్రశంసించింది.
Telangana | ఒకప్పుడు ఎడారి ప్రాంతాన్ని తలపించిన తెలంగాణ.. ఇప్పుడు నీటి సంరక్షణలో ఇతర రాష్ర్టాలకు ఎలా ఆదర్శంగా నిలిచిందన్న విషయం తెలుసుకోవడానికి సిద్ధమయ్యా. కేంద్రప్రభుత్వం నయాపైసా సాయం చేయకపోయినప్పటికీ, తెలం�
వేసవిలో మంచినీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు.
కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఎన్నో పథకాలను దేశంలోని చాలా రాష్ర్టాలు అనుసరిస్తున్నాయి. పేర్లు మార్చి తమ రాష్ర్టాల్లో తెలంగాణ పథకాలను అమలుచేస్తున్నాయి. మోదీ నేతృత్వంలో
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎనిమిదేండ్లలో
సమైక్య పాలనలో గుక్కెడు నీటికి గిరిజనులు ఎంత దుర్భర పరిస్థితులు అనుభవించారో ఈ దృశ్యాన్ని చూస్తే అర్థమవుతుంది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పార, పర్ధాన్ గూడ, గోండు గూడ గ్రామాలు పక్కపక్కనే ఉ�
రాబోయే ఎన్నికల్లో పదికి పది సీట్లు బీఆర్ఎస్ పార్టీ సునాయాసంగా గెలుస్తుందని, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు.
తెలంగాణ కోసం గతంలో చాలామంది ఉద్యమించారు. కానీ ఆ కలను నిజం చేసి చూపింది కేసీఆర్ మాత్రమే. ఎన్నో అవమానాలు, ఇంకెన్నో అవహేళనలు ఎదురైనా ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. తనపైకి ఎన్ని రాళ్లు విసిరినా వాటిని ఒడుపు�
ఉమ్మడి రాష్ట్ర పాలనలో ఫ్లోరైడ్ భూతంతో లక్షా యాభై వేల మంది నల్లగొండ బిడ్డల నడుములు వంగిపోయా యి. అయినా నాటి పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. తలాపునే నాగార్జునసాగర్ ఉన్నా ఫ్లోరైడ్ సమస్య నివారణ కోసం ఏ�
దేశ ప్రయోజనాల కోసం నిబద్ధతతో పనిచేసే ప్రభుత్వాలు రావాలని అంబేద్కర్ ఆశించారని, సీఎం కేసీఆర్ ఆ పాలనను అందిస్తున్నారని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. వెలివేసిన దళితులను చట్టసభలకు త�
సమైక్య పాలనలో తెలంగాణలో ప్రణాళికాబద్ధంగా విధ్వంసం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. 2014కు ముందు తెలంగాణ దుర్భరమైన పరిస్థితుల్లో ఉండేదని, ఎనిమిదిన్నరేండ్లలో రాష్ట్రాన్ని సీఎం కే