మండలంలోని ఎస్సారెస్పీ నుంచి యాసంగి పంటల కోసం నీటి విడుదల కొనసాగుతున్నదని ఈఈ శ్రీనివాస్ తెలిపారు. దీంతో కాకతీయ కాలువకు అనుసంధానంగా జెన్కో జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్�
నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని శివన్నగూడెం గ్రామానికి చెందిన ఫ్లోరోసిస్ విముక్తి ఉద్యమ నాయకుడు, ఫ్లోరోసిస్ బాధితుడు అంశల అంశల స్వామి(37) శనివారం తెల్లవారుజామున మృతి చెందారు.
నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ, ఆయన స్ఫూర్తితో సామాజిక అభివృద్ధికి బాటలు వేసుకున్నామని.. ప్రణాళికలు రచించుకొని ప్రగతి మార్గాన పయనిస్తున్నాం అన
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో ఉన్నదని కలెక్టర్ అమయ్కుమార్ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం కలెక్టరేట్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. రైత�
బాలవికాస సంస్థతో తనకు 15 సంవత్సరాల అనుబంధం ఉన్నదని, ఈ సంస్థ నిర్వహించే ప్రతి పథకంలో ప్రజలను భాగస్వామ్యం చేయడం గర్వించదగ్గ విషయమని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు.
ఉభయ కమ్యూనిస్టు నాయకులు కూడా ఖమ్మం సభలో పాల్గొని కేసీఆర్తో గొంతు కలిపారు. కమ్యూనిస్టు నాయకుడైన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలంగాణలో కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను తమ రాష్ట్రంలోనూ అమలుచే�
నగరానికి కూత వేటు దూరం లో ఉండి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న గ్రామాల్లో గోపులారం గ్రామం ముందున్నది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం వివిధ సంక్షేమ పథకాలను అమల చేస్తున్నది. లక్షల నిధులను గ్రామాల�
మిషన్ భగీరథ ద్వారా ప్రజలందరికీ నల్లాల ద్వారా సురక్షిత నీటిని అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇక నుంచి తెలంగాణలోని పాఠశాలలు, అంగన్వాడీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకూ ఇదే నీటిని సరఫరా చేయనుంది.
ఈ నెల 28నుంచి ఫిబ్రవరి 2వరకు నిర్వహించనున్న చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల విజయవంతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్క్రిష్ణారెడ్డి ఆదేశించారు.
డబుల్బెడ్రూం ఇండ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన 7వ స్థాయీసంఘం సమావేశంలో మాట�
సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని పరిగి ఎంపీపీ కరణం అరవిందరావు సూచించారు. బుధవారం ఎంపీపీ అరవిందరావు అధ్యక్షతన పరిగి మండల సర్వ సభ్య సమావేశం జరిగింది.
అపరిశుభ్ర నీటిని తాగడంతో రోగాల బారిన పడుతారని, ఆ సమస్యను దూరం చేసేందుకు సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రుద్రూర్లో శుక్
ఈనెల 18 నుంచి ప్రారంభమయ్యే ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించి, అంధత్వ నివారణను చేపట్లాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశపు హ�