డబుల్బెడ్రూం ఇండ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన 7వ స్థాయీసంఘం సమావేశంలో మాట�
సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని పరిగి ఎంపీపీ కరణం అరవిందరావు సూచించారు. బుధవారం ఎంపీపీ అరవిందరావు అధ్యక్షతన పరిగి మండల సర్వ సభ్య సమావేశం జరిగింది.
అపరిశుభ్ర నీటిని తాగడంతో రోగాల బారిన పడుతారని, ఆ సమస్యను దూరం చేసేందుకు సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రుద్రూర్లో శుక్
ఈనెల 18 నుంచి ప్రారంభమయ్యే ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించి, అంధత్వ నివారణను చేపట్లాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశపు హ�
గ్రామాల్లో ప్రభుత్వం ఇంటింటికీ సరఫరా చేస్తున్న మిషన్ భగీరథ నీటిని వృథా చేయొద్దని వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీతామహేందర్రెడ్డి ప్రజలకు సూ చించారు.
ఫ్లోరైడ్ తరిమికొట్టేందుకే ఇంటింటికీ తాగునీరు అందించాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం అమలులో భాగంగా మునుగోడు మండలంలోని అన్ని గ్రామాలక
గరీబులకు రూ.600 కోట్ల విలువైన ఇండ్ల పట్టాలను 58 జీవో ద్వారా అందజేస్తున్నాం. సీఎం కేసీఆర్ పేదల గూడు చెదరనివ్వలేదు. కాంగ్రెస్ హయాంలో భయంభయంగా కట్టుకున్న చిన్నపాటి ఇంట్లో జీవించిన మీకు ఇప్పుడు ఇండ్ల పట్టాలన�
మిషన్ భగీరథతో గ్రామాల్లో ఇంటింటికీ సురక్షిత తాగు నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే,బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మిషన్ భగిరథ పథకం ద్వారా అందిస్తున్న నీటితో పటాన్చెరు నియోజక వర్గంలో నీటి కష్టాలు తీరనున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పేర్కొన్నారు.
Minister Niranjan Reddy | చుక్క నీళ్లు దొరకని దుబ్బాక ప్రాంతంలో సీఎం కేసీఆర్ సముద్రాన్ని సృష్టించారు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో ఒకప్పుడు నీళ్లు దొరకని పరిస్థి�