సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మిషన్ భగిరథ పథకం ద్వారా అందిస్తున్న నీటితో పటాన్చెరు నియోజక వర్గంలో నీటి కష్టాలు తీరనున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పేర్కొన్నారు.
Minister Niranjan Reddy | చుక్క నీళ్లు దొరకని దుబ్బాక ప్రాంతంలో సీఎం కేసీఆర్ సముద్రాన్ని సృష్టించారు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో ఒకప్పుడు నీళ్లు దొరకని పరిస్థి�
మంత్రి కేటీఆర్ మంగళవారం వేములవాడలో పర్యటించనున్నారు. ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబుతో కలిసి 72కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు భూమిపూజ చేయనున్నారు.