ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్దె ఇండ్లలో ఎన్నో కష్టాలు అనుభవించిన పేదల సొంతింటి కల సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రత్యేక తెలంగాణలో సాకారమైంది.
పాలమూరు.. ఒకప్పుడు కరువుసీమ. వలసల జిల్లా. ఉపాధి కరువై, పొట్టకూటి కోసం బతుకుజీవుడా.. అంటూ రైళ్లల్లో, బస్సుల్లో సుదూర మహానగరాలకు వలసవెళ్లే పేదలే గుర్తొచ్చేవారు.
నిర్మల్ జిల్లాలో అక్రమ లే అవుట్లను క్షేత్రస్థాయిలో గుర్తించి చర్య లు తీసుకోవాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూ ఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో అక్రమ లేఅవుట్లపై రెవెన్యూ, మున్సిపల్ �
Minister Niranjan reddy | పల్లెలు బాగుంటేనే ప్రపంచం బాగుంటుంది మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. గ్రామాలలో మౌళిక వసతుల కల్పనే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారని చెప్పారు
ఒకప్పుడు అస్తవ్యస్తంగా ఉన్న గ్రామం.. ప్రగతిలో పరవళ్లు తొక్కుతున్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘పల్లె ప్రగతి’తో ఒక్కో అభివృద్ధి పనిని పూర్తి చేసుకుని చుట్టుపక్కల గ్రామాలకు ఆదర�
తెలంగాణకు బీజేపీ మరోసారి ధోకా ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులయిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వబోదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బుధవారం స�
పట్టణంలో మిషన్ భగీరథ నీరు సరఫరా కావడం లేదని, త్వరగా సమస్య పరిష్కరించి తాగునీటి ని అందించాలని కౌన్సిల్ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు ఫిర్యా దు చేశారు.
నువ్వు జేసిన దీక్షనే తెలంగాణను ప్రపంచ పటంల కూసోవెట్టింది..నాడు నువ్వు మెతుకు ముట్టకుంటనే నేడు రైతన్నల పొలాలు పచ్చవడుతున్నయి.!నాడు నీళ్ల సుక్క నీ గొంతుల పోయకుంటనే
నేడు భగీరథ నీళ్ళు మా గల్మళ్లకొస్తున్నయ్
అధికారులు,ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే మం డలం మరింత అభివృద్ధి చెందుతుందని ఎం పీపీ డోకె రోజా రమణి అన్నారు. మండలకేంద్రంలోని రైతువేదికలో సోమవారం తన అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిం�
జిల్లాలోని మున్సిపాలిటీల్లో అవసరమైన మేరకు నీటి సరఫరా జరగాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సదాశివపేట, సంగారెడ్డి, జహీరాబాద్ మున్సిపాలిటీల్లో మిషన్ భగీరథ కింద పె�
అందరి సహకారంతో పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు తెలిపా రు. గురువారం మున్సిపల్ చైర్పర్సన్ రాణవేని సుజాత అధ్యక్షతన మున
మిషన్ భగీరథ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఏజెన్సీలకు సూచించారు. బుధవారం మండలంలోని తిప్పారం, మంగోల్ గ్రామాల పరిధిలోని మల్లన్నసాగర్ నుంచ�
రాష్ట్రం లో ఎంతో అభివృద్ధి జరుగుతున్నా కొందరు పనిగట్టుకొని విమర్శలు చేస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. సదరు నాయకులు నోరు అదుపులో పెట్టుకొంటే మంచిదని హెచ్చరించారు.
స్థానిక భౌగోళిక పరిస్థితులు, భూగర్భజలాల కొరత, సాగునీటి ప్రాజెక్టుల లేమి వంటి కారణాలతో సమైక్య రాష్ట్రంలో నారాయణఖేడ్ నియోజవకర్గ ప్రజలు దశాబ్దాల పాటు తాగునీటి కోసం ఎన్నో అవస్థలు పడ్డారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నియోజక వర్గంలో కిలోమీటర్లు నడిచినా నేలపై ఎటూ చుక్క నీరు కనిపించేది కాదు. చౌటుప్పల్ వంటి పట్టణాల్లోనూ ఖాళీ బిందెలతో ధర్నాలు, ప్రజాప్రతినిధుల ఘెరావ్లు ఉండేవి. కూలిన కట్టలు,