మంత్రి కేటీఆర్ మంగళవారం వేములవాడలో పర్యటించనున్నారు. ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబుతో కలిసి 72కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు భూమిపూజ చేయనున్నారు.
మానుకోట పట్టణంలోని మూడుకోట్ల జంక్షన్, జ్యోతిరావు ఫూలే, వైఎస్సార్ జంక్షన్లను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. డోర్నకల్ రోడ్ల మరమ్మతుకు రూ.42.60కోట్లు మంజూరయ్యాయని, వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. నిధులు మ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్దె ఇండ్లలో ఎన్నో కష్టాలు అనుభవించిన పేదల సొంతింటి కల సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రత్యేక తెలంగాణలో సాకారమైంది.
పాలమూరు.. ఒకప్పుడు కరువుసీమ. వలసల జిల్లా. ఉపాధి కరువై, పొట్టకూటి కోసం బతుకుజీవుడా.. అంటూ రైళ్లల్లో, బస్సుల్లో సుదూర మహానగరాలకు వలసవెళ్లే పేదలే గుర్తొచ్చేవారు.
నిర్మల్ జిల్లాలో అక్రమ లే అవుట్లను క్షేత్రస్థాయిలో గుర్తించి చర్య లు తీసుకోవాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూ ఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో అక్రమ లేఅవుట్లపై రెవెన్యూ, మున్సిపల్ �
Minister Niranjan reddy | పల్లెలు బాగుంటేనే ప్రపంచం బాగుంటుంది మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. గ్రామాలలో మౌళిక వసతుల కల్పనే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారని చెప్పారు
ఒకప్పుడు అస్తవ్యస్తంగా ఉన్న గ్రామం.. ప్రగతిలో పరవళ్లు తొక్కుతున్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘పల్లె ప్రగతి’తో ఒక్కో అభివృద్ధి పనిని పూర్తి చేసుకుని చుట్టుపక్కల గ్రామాలకు ఆదర�