తెలంగాణకు బీజేపీ మరోసారి ధోకా ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులయిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వబోదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బుధవారం స�
పట్టణంలో మిషన్ భగీరథ నీరు సరఫరా కావడం లేదని, త్వరగా సమస్య పరిష్కరించి తాగునీటి ని అందించాలని కౌన్సిల్ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు ఫిర్యా దు చేశారు.
నువ్వు జేసిన దీక్షనే తెలంగాణను ప్రపంచ పటంల కూసోవెట్టింది..నాడు నువ్వు మెతుకు ముట్టకుంటనే నేడు రైతన్నల పొలాలు పచ్చవడుతున్నయి.!నాడు నీళ్ల సుక్క నీ గొంతుల పోయకుంటనే
నేడు భగీరథ నీళ్ళు మా గల్మళ్లకొస్తున్నయ్
అధికారులు,ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే మం డలం మరింత అభివృద్ధి చెందుతుందని ఎం పీపీ డోకె రోజా రమణి అన్నారు. మండలకేంద్రంలోని రైతువేదికలో సోమవారం తన అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిం�
జిల్లాలోని మున్సిపాలిటీల్లో అవసరమైన మేరకు నీటి సరఫరా జరగాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సదాశివపేట, సంగారెడ్డి, జహీరాబాద్ మున్సిపాలిటీల్లో మిషన్ భగీరథ కింద పె�
అందరి సహకారంతో పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు తెలిపా రు. గురువారం మున్సిపల్ చైర్పర్సన్ రాణవేని సుజాత అధ్యక్షతన మున
మిషన్ భగీరథ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఏజెన్సీలకు సూచించారు. బుధవారం మండలంలోని తిప్పారం, మంగోల్ గ్రామాల పరిధిలోని మల్లన్నసాగర్ నుంచ�
రాష్ట్రం లో ఎంతో అభివృద్ధి జరుగుతున్నా కొందరు పనిగట్టుకొని విమర్శలు చేస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. సదరు నాయకులు నోరు అదుపులో పెట్టుకొంటే మంచిదని హెచ్చరించారు.
స్థానిక భౌగోళిక పరిస్థితులు, భూగర్భజలాల కొరత, సాగునీటి ప్రాజెక్టుల లేమి వంటి కారణాలతో సమైక్య రాష్ట్రంలో నారాయణఖేడ్ నియోజవకర్గ ప్రజలు దశాబ్దాల పాటు తాగునీటి కోసం ఎన్నో అవస్థలు పడ్డారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నియోజక వర్గంలో కిలోమీటర్లు నడిచినా నేలపై ఎటూ చుక్క నీరు కనిపించేది కాదు. చౌటుప్పల్ వంటి పట్టణాల్లోనూ ఖాళీ బిందెలతో ధర్నాలు, ప్రజాప్రతినిధుల ఘెరావ్లు ఉండేవి. కూలిన కట్టలు,
Munugode by poll | మర్రిగూడ మురిసిపోయింది. ఫ్లోరైడ్ భూతానికి, ఫ్లోరోసిస్ వైకల్యానికి చిరునామాగా పేరుపడ్డ ఈ గడ్డ మీద అమావాస్య చీకటి వెన్నెలై మెరిసింది. ఫ్లోరైడ్ వ్యతిరేక పోరాటంలో ముందుండి నిలిచిన ఫ్లోరోసిస్
ప్ర స్తుతం దేశంలో కొంతమందికే లబ్ధి చేకూర్చే నాయకులున్నారు. ఈ తరుణంలో దేశ సమగ్రాభివృద్ధిని ఆకాంక్షించే నాయకుడు కావాలి. నలుగురు పారిశ్రామికవేత్తలకో లేదా సొంత ప్రాంతాలకో లబ్ధి చేకూరుస్తున్న స్వార్థ రాజక�
మునుగోడు ఉప ఎన్నికతో ప్రజలకు ఎలాంటి లాభం లేదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. కేవలం రాజగోపాల్రెడ్డి స్వార్థం వల్లే ఈ ఉప ఎన్నిక వచ్చిందని పేర్కొన్నారు.
Mission Bhagiratha | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని రాష్ట్ర నిధులతోనే పూర్తి చేశామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. మిషన్ భగీరథకు రూ. 19
Minister KTR | మునుగోడు నియోజకవర్గంలో ఒకప్పుడు నెలకొన్న ఫ్లోరోసిస్ పరిస్థితులను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. నాటి పరిస్థితులను చూస్తే కళ్లల్లో నీళ�