ఎస్సీలపై మోదీ సర్కార్ అకాల ప్రేమ 7 రాష్ట్రాల ఎన్నికల వేళ ఎక్కడలేని వాత్సల్యం 8 ముఖ్యమైన శాఖల వద్ద రూ.950 కోట్లు కేటాయించిన నిధుల్నే ఖర్చు చేయని శాఖలు సామాజిక న్యాయశాఖకు ఆ నిధుల బదలాయింపు దళితబంధు తరహాలో ఖర�
మిషన్ భగీరథ అధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వీటిలో భాగంగా హసన్పర్తిలోని మిషన్ భగీరథ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధ�
ధారూరు, ఆగస్టు 02: గ్రామంలో ప్రతి ఇంటికి సరిపడా మిషన్ భగీరథ నీళ్లు అందించాలని సంబంధిత అధికారులను వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆదేశించారు. మంగళవారం మీతో నేను అనే కార్యక్రమంలో భాగంగా ధారూర�
నీటి నాణ్యత పరీక్షల శాంపిల్స్ పెంచాలి వర్షాల దృష్ట్యా అధికారులకు మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సభర్వాల్ ఆదేశం హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ) : వరద ప్రభావిత ప్రాం తాల్లో తాగునీటి సరఫరాపై మరిన్ని జా�
సర్కారు బడుల బలోపేతమే లక్ష్యం కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఉద్యోగ నియామకపత్రాలు అందజేత మద్దూర్, జూలై 20: మండలంలోని అన్ని గ్రామాల్లో మిషన్భగీరథ పనులను త్వరగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే పట్నం న�
హైదరాబాద్ : వరద ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటి సరాఫరాపై మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎంవో కార్యదర్శి, మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సభర్వాల్ ( Smita Sabharwal ) ఆదేశించారు. డబుల్ క్లోరినేషన్తో పాటు నీటి నాణ�
జోగుళాంబ గద్వాల జిల్లాలో మూడు రోజుల కిందట అతిసార ప్రబలి వాంతులు, విరేచనాలతో ముగ్గురు చనిపోయినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ధ్రువీకరించారు. ఈ నెల 6న వేదనగర్, మోహిన్మల్ల, గంటవీధి, రాఘవేంద్ర కాలనీ�
నాగాలాండ్ సివిల్ సర్వీసెస్ అధికారుల ప్రశంస గజ్వేల్, జూలై 5: మిషన్ భగీరథ వండర్ఫుల్ అని నాగాలాండ్ సివిల్ సర్వీసెస్ అధికారుల బృందం కితాబునిచ్చింది. డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్�
తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంపై వినూత్న హోర్డింగులు బీజేపీ నేతలకు చెంపపెట్టులా ఉన్నాయంటున్న విశ్లేషకులు హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు దేశంలోని వివిధ రాష్ర్టాల నుం�
ఫలించిన మిషన్ భగీరథ ప్రయత్నం ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు సరఫరా హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామీణ, పట్టణ ప్రజలు పాన్గల్, మే 21 : ఇంటింటికీ స్వచ్ఛమైన, సురక్షితమైన, శుద్ధిచేసిన తాగునీటిని నల్లాల ద్వారా స�
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఐదుదోనాలతండాకు కృష్ణానీళ్లు కొండలు, గుట్టల మీదుగా పైపులైన్ ద్వారా నీటి సరఫరా కోటి రూపాయల వ్యయానికి వెనుకాడని రాష్ట్ర ప్రభుత్వం మారుమూల తండాలో తెరమరుగైన చెలిమె నీటి కష్టాలు య
‘మీతోనేను’ లో వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ వికారాబాద్, మే 17 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి నీరు అందాలని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. మంగళవారం వి
సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి, మే 14 (నమస్తే తెలంగాణ) : ఇంటింటికీ మిషన్ భగీరథ జలాలు అందించాలని అధికారులను వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆ�
పెట్టిన ఖర్చు రూ.36 వేల కోట్లు ఇన్ని నిధులు వెచ్చించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ గ్రామాల్లో ప్రతిఇంటికీ చేరుతున్న మంచినీళ్లు నదీ జలాలతో దాహం తీరుస్తున్న ఘనత మనదే ఎన్నో ప్రశంసలు, అవార్డులతో ముంచెత్తిన కేంద్ర�