ఫలించిన మిషన్ భగీరథ ప్రయత్నం ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు సరఫరా హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామీణ, పట్టణ ప్రజలు పాన్గల్, మే 21 : ఇంటింటికీ స్వచ్ఛమైన, సురక్షితమైన, శుద్ధిచేసిన తాగునీటిని నల్లాల ద్వారా స�
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఐదుదోనాలతండాకు కృష్ణానీళ్లు కొండలు, గుట్టల మీదుగా పైపులైన్ ద్వారా నీటి సరఫరా కోటి రూపాయల వ్యయానికి వెనుకాడని రాష్ట్ర ప్రభుత్వం మారుమూల తండాలో తెరమరుగైన చెలిమె నీటి కష్టాలు య
‘మీతోనేను’ లో వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ వికారాబాద్, మే 17 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి నీరు అందాలని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. మంగళవారం వి
సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి, మే 14 (నమస్తే తెలంగాణ) : ఇంటింటికీ మిషన్ భగీరథ జలాలు అందించాలని అధికారులను వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆ�
పెట్టిన ఖర్చు రూ.36 వేల కోట్లు ఇన్ని నిధులు వెచ్చించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ గ్రామాల్లో ప్రతిఇంటికీ చేరుతున్న మంచినీళ్లు నదీ జలాలతో దాహం తీరుస్తున్న ఘనత మనదే ఎన్నో ప్రశంసలు, అవార్డులతో ముంచెత్తిన కేంద్ర�
అది ఆదివాసీలు నివాసం ఉండే రాష్ట్రంలోనే అత్యంత మారుమూల ప్రాంతం. అక్కడ కొండల్లో ఉన్నది ఒకే కుటుంబం.జనాభా ఆరుగురే. అలాగని, ప్రభుత్వం వారిని గాలికి వదిలేయలేదు. కరెంట్ సౌకర్యం కల్పిం చింది.
బీజేపీ, కాంగ్రెస్లు ఢిల్లీలో కలిసికట్టుగా ఆడుతున్న నాటకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇన్నాళ్లు రహస్యంగా సాగిన రెండు పార్టీల వ్యవహారాలు తాజాగా తెరముందుకు వచ్చాయి.
రూ. 23.11 కోట్లతో మిషన్ భగీరథ పనులు రెండు చోట్ల 19లక్షల లీటర్ల కెపాసిటీతో ట్యాంకుల నిర్మాణం 43.50 కిలో మీటర్లు పైపులైన్ ఏర్పాటు స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు జహీరాబాద్ మున్సిపాలిటీలో పనులు వేగవం�
హైదరాబాద్ : వేసవిలో ఏ ఒక్క గ్రామంలోనూ నీటి ఎద్దడి రావొద్దని మిషన్ భగీరథ శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ స్పష్టం చేశారు. అధికారులు ప్రతి గ్రామానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాలి. నీటిని �
హైదరాబాద్ : దేశంలో రోజురోజుకు ఆకాశాన్నంటుతున్న పెట్రో ధరలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో పెట్రోల్ డీజిల్, గ్యాస్ ధరలపై ట్వీట్లను ప్రధాని మో�
ఎండాకాలంలోనూ సమృద్ధిగా తాగునీరు ఇంటింటికీ ఉచితంగా శుద్ధజలాలు నాగర్కర్నూల్ జిల్లాలో 750 గ్రామాలకు సరఫరా శ్రీశైలం వద్ద కృష్ణానదిలో రివర్స్ పంపింగ్ ఇంటింటికీ శుద్ధ జలం.. వానకాలం మాట అటుంచితే.. ఎండాకాలం�
తమిళనాడు ఇంజినీర్ల బృందం కితాబు సిద్దిపేటలోని కోమటిబండ సందర్శన గజ్వేల్ రూరల్, మార్చి 10: తెలంగాణలో అమలవుతున్న మిషన్ భగీరథ పథకం ఒక అద్భుతమని తమిళనాడు ఇంజినీర్ల బృందం ప్రశంసించింది. తమిళనాడుకు చెందిన 25 �
ములుగు : ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో భగీరథ ఓఎఫ్సీ కేబుల్ బండిళ్లు దగ్ధమైన సంఘటన జిల్లాలోని మంగపేట మండలం కమలాపురం గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మ�