మోమిన్పేట : గ్రామంలో మిషన్ భగీరథ పైపుల లీకేజీలతో నీరు కలుషితం కాకుండా ఇంటింటికీ తాగునీటి సరఫరా చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శనివారం మండల పరిధిలోని మొరంగపల్లి గ్రామంల�
రూ.1200కోట్లతో శివారు కాలనీలకు తాగునీరు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి సరూర్నగర్ డివిజన్లో పలు అభివృద్ధి పనులు ప్రారంభం షాబాద్, డిసెంబర్ 13 : రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతిలో తీస�
Mission bhagiratha | సీఎం కేసీఆర్ రూపకల్పన చేసిన మిషన్ భగీరథ ద్వారానే రాష్ట్రంలోని ప్రజలందరికి శుద్ధిచేసిన పరిశుభ్రమైన తాగునీరు అందుతున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు
ప్రజలందరికీ పరిశుభ్ర తాగునీరు అందిస్తున్న తెలంగాణ లోక్సభలో ఎంపీ రేవంత్రెడ్డి ప్రశ్నకు కేంద్రం జవాబు ఫలితమిస్తున్న సీఎం మానస పుత్రిక మిషన్ భగీరథ బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే అధిక కలుషిత నీరు సరఫరా హ�
కందుకూరు : ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం మిషన్భగీరథ అధికారులతో నియోజకవర్గంలోని తాగునీట�
జైనథ్/ఆదిలాబాద్ రూరల్ : తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథతో ఇంటింటికి శుద్ధ జలం అందిస్తోందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. బుధవారం మండలంలోని కూర, దత్తగూడ, సాత్నల గ్రామాల్లో తాగునీటి ట్యాంకుల
ఎమ్మెల్యే భూపాల్రెడ్డి నారాయణఖేడ్ : మిషన్ భగీరథ పథకం నీటి సరఫరాపై నిరంతర పర్యవేక్షణ అవసరమని, ఎప్పటికప్పుడు సిబ్బందితో సమీక్షిస్తూ సక్రమంగా నీటిని సరఫరా చేసే విధంగా చూడాలని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల
నీతి ఆయోగ్ ప్రశంసలు | మిషన్ భగీరథ పథకంపై నీతి ఆయోగ్ మరోసారి ప్రశంసలు కురిపించడం సీఎం కేసీఆర్ పని తీరుకు నిదర్శనమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు.
Mission Bhagiratha | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్న నీతి ఆయోగ్ ప్రసంశల జల్లు కురిపించింది. మిషన్ భగీరథ అద్భుతమైన పథకం అని నీతి ఆయోగ్
హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): మిషన్ భగీరథ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం గ్రామీణ నీటి సరఫరా విభాగం కార్యదర్శి స్మితాసబర్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు. మ