Mission Bhagiratha | కేంద్రం బడ్జెట్పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. హర్ ఘర్ నల్ సే జల్ పథకానికి కేంద్రం రూ. 60 వేల కోట్లు కేటాయింపులు చేసిన నేపథ్యంలో.. ఈ సారైనా మిషన్ భగీరథకు నిధులు క�
శంషాబాద్ రూరల్ : మండలంలోని ముచ్చింతల్లో ప్రధాని కార్యక్రమానికి జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాలమాకుల గ్రామంలో ఉన్న తెలంగాణ మోడల్ పాఠశాల వద్ద రోడ్డును వెడల్పు చేస్తున్న సంబంధిత వ్యక్తులు మిషన్
కార్యకర్తలకు తగిన గుర్తింపు అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మునిపల్లి, జనవరి 24: ఇంటింటికీ మిషన్ భగీరథ తాగునీరు అందిస్తామని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. సోమవారం మండలంలోని తక్కడపల�
డిస్టెన్స్లో సర్టిఫికెట్ కోర్సుగా కేయూ ప్రతిపాదన వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు హైదరాబాద్/వరంగల్, జనవరి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రతి ఇంటికీ శుద్ధమైన తాగునీటిని అందించే ‘మిషన్ భగీరథ’ పథకం భవ�
రూ. కోటితో అభివృద్ధిపనులు ఆహ్లాదకరంగా ప్రకృతి వనం ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు రూ. 13 లక్షలతో సీసీ రోడ్లు ,వీధుల్లో ఎల్ఈడీ లైట్లు మోమిన్పేట, జనవరి 6: పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధి దిశగా అడు గ�
మోర్తాడ్, జనవరి 5: ఈ నల్లా నుంచే మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నయ్. సీఎం కేసీఆర్ చేపట్టిన ఇంటింటికీ మంచినీటి పథకమే.. మిషన్ భగీరథ. ఆ పథకం కిందనే ఈ నల్లాను ఏర్పాటుచేసింది.. ఆ నల్లాలోంచి వస్తున్నవే భగీరథ నీళ్లు
MLA Jeevan reddy | బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) పచ్చి అబద్దాల బిడ్డ అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. నడ్డా ఇంట గెలిచి రచ్చ గెలవాలని ఎద్దేవా చేశారు.
మోమిన్పేట : గ్రామంలో మిషన్ భగీరథ పైపుల లీకేజీలతో నీరు కలుషితం కాకుండా ఇంటింటికీ తాగునీటి సరఫరా చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శనివారం మండల పరిధిలోని మొరంగపల్లి గ్రామంల�
రూ.1200కోట్లతో శివారు కాలనీలకు తాగునీరు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి సరూర్నగర్ డివిజన్లో పలు అభివృద్ధి పనులు ప్రారంభం షాబాద్, డిసెంబర్ 13 : రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతిలో తీస�
Mission bhagiratha | సీఎం కేసీఆర్ రూపకల్పన చేసిన మిషన్ భగీరథ ద్వారానే రాష్ట్రంలోని ప్రజలందరికి శుద్ధిచేసిన పరిశుభ్రమైన తాగునీరు అందుతున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు
ప్రజలందరికీ పరిశుభ్ర తాగునీరు అందిస్తున్న తెలంగాణ లోక్సభలో ఎంపీ రేవంత్రెడ్డి ప్రశ్నకు కేంద్రం జవాబు ఫలితమిస్తున్న సీఎం మానస పుత్రిక మిషన్ భగీరథ బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే అధిక కలుషిత నీరు సరఫరా హ�