అది ఆదివాసీలు నివాసం ఉండే రాష్ట్రంలోనే అత్యంత మారుమూల ప్రాంతం. అక్కడ కొండల్లో ఉన్నది ఒకే కుటుంబం.జనాభా ఆరుగురే. అలాగని, ప్రభుత్వం వారిని గాలికి వదిలేయలేదు. కరెంట్ సౌకర్యం కల్పిం చింది.
బీజేపీ, కాంగ్రెస్లు ఢిల్లీలో కలిసికట్టుగా ఆడుతున్న నాటకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇన్నాళ్లు రహస్యంగా సాగిన రెండు పార్టీల వ్యవహారాలు తాజాగా తెరముందుకు వచ్చాయి.
రూ. 23.11 కోట్లతో మిషన్ భగీరథ పనులు రెండు చోట్ల 19లక్షల లీటర్ల కెపాసిటీతో ట్యాంకుల నిర్మాణం 43.50 కిలో మీటర్లు పైపులైన్ ఏర్పాటు స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు జహీరాబాద్ మున్సిపాలిటీలో పనులు వేగవం�
హైదరాబాద్ : వేసవిలో ఏ ఒక్క గ్రామంలోనూ నీటి ఎద్దడి రావొద్దని మిషన్ భగీరథ శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ స్పష్టం చేశారు. అధికారులు ప్రతి గ్రామానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాలి. నీటిని �
హైదరాబాద్ : దేశంలో రోజురోజుకు ఆకాశాన్నంటుతున్న పెట్రో ధరలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో పెట్రోల్ డీజిల్, గ్యాస్ ధరలపై ట్వీట్లను ప్రధాని మో�
ఎండాకాలంలోనూ సమృద్ధిగా తాగునీరు ఇంటింటికీ ఉచితంగా శుద్ధజలాలు నాగర్కర్నూల్ జిల్లాలో 750 గ్రామాలకు సరఫరా శ్రీశైలం వద్ద కృష్ణానదిలో రివర్స్ పంపింగ్ ఇంటింటికీ శుద్ధ జలం.. వానకాలం మాట అటుంచితే.. ఎండాకాలం�
తమిళనాడు ఇంజినీర్ల బృందం కితాబు సిద్దిపేటలోని కోమటిబండ సందర్శన గజ్వేల్ రూరల్, మార్చి 10: తెలంగాణలో అమలవుతున్న మిషన్ భగీరథ పథకం ఒక అద్భుతమని తమిళనాడు ఇంజినీర్ల బృందం ప్రశంసించింది. తమిళనాడుకు చెందిన 25 �
ములుగు : ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో భగీరథ ఓఎఫ్సీ కేబుల్ బండిళ్లు దగ్ధమైన సంఘటన జిల్లాలోని మంగపేట మండలం కమలాపురం గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మ�
ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరావు మిర్యాలగూడ రూరల్, మార్చి 4 : గ్రామాల సమగ్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. శుక్రవారం మండలంలోని వెంకటాద్రిపాలెంలో ఉపాధ
నల్లగొండ : సీఎం కేసీఆర్ ఎంతో ముందు చూపుతో చేపట్టిన మిషన్ భగీరథ పథకంతో మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ భూతం మటుమాయం అయిందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో మంత్రి సుడిగాలి పర్యటన చేశ
తెలంగాణ పథకాలు మరెక్కడా లేవు జాతికి ఆయన సేవలు అత్యవసరం రాష్ట్ర రైతులకు చేయాల్సిదంతా చేశారు కాళేశ్వరం ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్టు రైతులను మోసగిస్తున్న కేంద్రప్రభుత్వం వివిధ రాష్ర్టాల రైతు నాయకుల వ్య�
నల్లా నీటి వినియోగం, కొత్త కనెక్షన్లు, లీకేజీలపై ఫోకస్ హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): ఇంటింటికీ స్వచ్ఛ జలాలను అందిస్తు న్న మిషన్ భగీరథలో లోటుపాట్లు లేకుండా చూసేందుకు వంద రోజుల ప్రత్యేక డ్రైవ్ �