Minister Harish Rao | కేంద్ర మంత్రులపై రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలపై కేంద్ర మంత్రులు ఢిల్లీలో ప్రశంసలు గుప్పించి.. గల్లీల్లో మాత్రం విమర్శ
Minister KTR | తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం మిషన్ భగీరథకు జాతీయ అవార్డు రావడంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అన్ని గ్రామీణ ఆవాసాలకు సురక్షిత తాగునీరు సర
Mission Bhagiratha | దేశంలో అత్యధికంగా మారుమూల గ్రామీణ ప్రాంతాలకు ఇంటింటికీ నల్లాల ద్వారా శుద్ధి చేసిన మంచి నీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణను కేంద్రం గుర్తించింది. శుద్ధి చేసిన మంచినీటిని అందిస్తూ.. అద్
తెలంగాణలో ఎనిమిదేండ్ల క్రితం చాలామటుకు సాగు భూములు దుమ్ము రేగుతూ, బీడువారి కనిపించేవి. ఈ ఎనిమిదేండ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు చర్యలతో నేడు ఎటుచూసినా భూములన్నీ పచ్చని పంట పొలాలతో ఆహ్లాదాన్�
కొలువుల నోటిఫికేషన్ జారీ చేసిన టీఎస్పీఎస్సీ సాగునీటి పారుదలశాఖలోనే 704 ఉద్యోగాలు ఈ నెల 22 నుంచి దరఖాస్తుల స్వీకరణ ఇప్పటివరకు 20,899 పోస్టులకు నోటిఫికేషన్ 52,460 పోస్టులకు ఆర్థికశాఖ అనుమతి హైదరాబాద్, సెప్టెంబ�
ఎస్సీలపై మోదీ సర్కార్ అకాల ప్రేమ 7 రాష్ట్రాల ఎన్నికల వేళ ఎక్కడలేని వాత్సల్యం 8 ముఖ్యమైన శాఖల వద్ద రూ.950 కోట్లు కేటాయించిన నిధుల్నే ఖర్చు చేయని శాఖలు సామాజిక న్యాయశాఖకు ఆ నిధుల బదలాయింపు దళితబంధు తరహాలో ఖర�
మిషన్ భగీరథ అధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వీటిలో భాగంగా హసన్పర్తిలోని మిషన్ భగీరథ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధ�
ధారూరు, ఆగస్టు 02: గ్రామంలో ప్రతి ఇంటికి సరిపడా మిషన్ భగీరథ నీళ్లు అందించాలని సంబంధిత అధికారులను వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆదేశించారు. మంగళవారం మీతో నేను అనే కార్యక్రమంలో భాగంగా ధారూర�
నీటి నాణ్యత పరీక్షల శాంపిల్స్ పెంచాలి వర్షాల దృష్ట్యా అధికారులకు మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సభర్వాల్ ఆదేశం హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ) : వరద ప్రభావిత ప్రాం తాల్లో తాగునీటి సరఫరాపై మరిన్ని జా�
సర్కారు బడుల బలోపేతమే లక్ష్యం కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఉద్యోగ నియామకపత్రాలు అందజేత మద్దూర్, జూలై 20: మండలంలోని అన్ని గ్రామాల్లో మిషన్భగీరథ పనులను త్వరగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే పట్నం న�
హైదరాబాద్ : వరద ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటి సరాఫరాపై మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎంవో కార్యదర్శి, మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సభర్వాల్ ( Smita Sabharwal ) ఆదేశించారు. డబుల్ క్లోరినేషన్తో పాటు నీటి నాణ�
జోగుళాంబ గద్వాల జిల్లాలో మూడు రోజుల కిందట అతిసార ప్రబలి వాంతులు, విరేచనాలతో ముగ్గురు చనిపోయినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ధ్రువీకరించారు. ఈ నెల 6న వేదనగర్, మోహిన్మల్ల, గంటవీధి, రాఘవేంద్ర కాలనీ�
నాగాలాండ్ సివిల్ సర్వీసెస్ అధికారుల ప్రశంస గజ్వేల్, జూలై 5: మిషన్ భగీరథ వండర్ఫుల్ అని నాగాలాండ్ సివిల్ సర్వీసెస్ అధికారుల బృందం కితాబునిచ్చింది. డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్�
తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంపై వినూత్న హోర్డింగులు బీజేపీ నేతలకు చెంపపెట్టులా ఉన్నాయంటున్న విశ్లేషకులు హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు దేశంలోని వివిధ రాష్ర్టాల నుం�