స్వచ్ఛ సర్వేక్షణ్లో రాష్ట్రం అసాధారణ ప్రగతిని కనపర్చింది. తెలంగాణలోని పల్లెలు, జిల్లాలు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. దేశంలోని టాప్-10 జిల్లాల్లో 6, టాప్-25 జిల్లాల్లో 15 తెలంగాణవే. మొత్తం�
వ్యవసాయానికి ఉచిత కరెంటు సరఫరా, మిషన్ భగీరథ, జలమండలి ద్వారా తాగునీటి సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ నెలకు విద్యుత్తు సబ్సిడీ కింద రూ.875 కోట్లు విడుదల చేసింది.
Minister KTR | ఫ్లోరైడ్ రక్కసికి సంబంధించి గతాన్ని గుర్తు చేస్తూ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రధాని టేబుల్ మీద ఫ్లోరోసిస్ బాధితుడు స్వామి చిత్రం ఆనాటి దుస్థితికి సాక్ష్యమ�
Minister Errabelli Dayakar Rao | మిషన్ భగీరథ, పంచాయతీరాజ్శాఖకు వచ్చిన కేంద్ర అవార్డులే తమ పని తనానికి నిదర్శనమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్తూ కేంద్రం
Errabelli Dayakar rao | తెలంగాణ పథకాలను కేంద్ర మంత్రులు ప్రశంసిస్తుంటే గల్లీ బీజేపీ నేతలు చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. మిషన్ భగీరథకు కేంద్ర అవార్డుపైనా బీజేపీ
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పథకాలు జాతీయ స్థాయిలో ఎనలేని కీర్తిని సంపాదిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ అటు కేంద్రంలో, స్వయం పాలిత రాష్ర్టాల్లో చేయలేని అనేక పనులను సీఎం కేసీఆర్ తెలంగాణలో అమల�
Errabelli Dayakar rao | కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ తెలంగాణకు అవార్డుల పంట పండుతున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణకు వచ్చినన్ని అవార్డులు మరే
Minister Harish Rao | కేంద్ర మంత్రులపై రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలపై కేంద్ర మంత్రులు ఢిల్లీలో ప్రశంసలు గుప్పించి.. గల్లీల్లో మాత్రం విమర్శ
Minister KTR | తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం మిషన్ భగీరథకు జాతీయ అవార్డు రావడంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అన్ని గ్రామీణ ఆవాసాలకు సురక్షిత తాగునీరు సర
Mission Bhagiratha | దేశంలో అత్యధికంగా మారుమూల గ్రామీణ ప్రాంతాలకు ఇంటింటికీ నల్లాల ద్వారా శుద్ధి చేసిన మంచి నీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణను కేంద్రం గుర్తించింది. శుద్ధి చేసిన మంచినీటిని అందిస్తూ.. అద్
తెలంగాణలో ఎనిమిదేండ్ల క్రితం చాలామటుకు సాగు భూములు దుమ్ము రేగుతూ, బీడువారి కనిపించేవి. ఈ ఎనిమిదేండ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు చర్యలతో నేడు ఎటుచూసినా భూములన్నీ పచ్చని పంట పొలాలతో ఆహ్లాదాన్�
కొలువుల నోటిఫికేషన్ జారీ చేసిన టీఎస్పీఎస్సీ సాగునీటి పారుదలశాఖలోనే 704 ఉద్యోగాలు ఈ నెల 22 నుంచి దరఖాస్తుల స్వీకరణ ఇప్పటివరకు 20,899 పోస్టులకు నోటిఫికేషన్ 52,460 పోస్టులకు ఆర్థికశాఖ అనుమతి హైదరాబాద్, సెప్టెంబ�