భారతదేశం సుమారు వంద సంవత్సరాల ఉద్యమాల ఫలితంగా స్వాతంత్య్రం సాధించి 74 ఏండ్లయింది.ఈ 74ఏండ్ల స్వాతంత్య్రంలో కేంద్రంలో, రాష్ట్రాలలో పలు ప్రభుత్వాలు వచ్చాయి, పోయాయి.కొందరు ప్రధానమంత్రులైనారు, ముఖ్యమంత్రులైన
మంత్రి ఎర్రబెల్లి| రాష్ట్రం నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు, ఒక కేంద్ర మంత్రి ఉన్నా ఒక్క జాతీయ ప్రాజెక్టు తేలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. ఆపార్టీ ఎంపీలు తెలంగాణకు చేసిందేమిటని ప్రశ్నిం�
మిషన్ భగీరథ నీటితో గ్రామంలో కిడ్నీ సమస్యలకు చెక్ ఏడాదికాలంగా కొత్త కేసుల్లేవ్ ఉమ్మడి రాష్ట్రంలో వందల సంఖ్యలో కిడ్నీ బాధితులు తాజాగా పరీక్షలుచేసి ఫ్లోరైడ్ లేదని తేల్చిన అధికారులు (గంజి ప్రదీప్కుమ�
గతంలో వందల సంఖ్యలో కిడ్నీ బాధితులు చేనేతకు ప్రఖ్యాతి పొందిన గ్రామం..రోగాల పుట్టగా మారిన వైనం ఏడాది కాలంగా కొత్త కిడ్నీ సంబంధిత కేసుల్లేవు నీటి పరీక్షలు జరిపి సురక్షిత జలాలుగా తేల్చిన అధికారుల బృందం యాదా
షాద్నగర్టౌన్ : ప్రతి ఇంటికి శుద్ధమైన జలాన్ని అందించే విధంగా తెలంగాణ సర్కార్ మిషన్భగీరథ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే షాద్నగర్ మున్సిపాలిటీలో ఇంటింటికీ తాగునీళ్లను అందించే విధంగ�
శుద్ధ జలాల సరఫరా గొప్ప కార్యక్రమం తెలంగాణపై కేంద్ర మంత్రి షెకావత్ మరోసారి ప్రశంసల వర్షం హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఇంటింటికీ శుద్ధిచేసిన తాగునీటిని అందిస్తున్న మిషన్ భగీరథ పథకంప�
సంస్థాన్ నారాయణపురం: ప్రభుత్వం ఇంటింటికీ అందజేస్తున్న మీషన్ భగీరథ నీరు ఆరోగ్యానికి శ్రేయస్కరమని డీఎంహెచ్వో సాంబశివరావు, డీపీవో సాయిబాబ అన్నారు. మండలంలోని పుట్టపాక గ్రామానికి చెందిన రాపోలు భాస్కర్ అన�
శివారు ప్రజలకు పట్టణ ‘భగీరథ’ ఫలాలు ఔటర్ లోపలి ప్రాంతాల్లో తాగునీటి సరఫరా బాధ్యత స్థానిక సంస్థలకే.. మూడుసార్లు జలమండలి, సీడీఎంఏ చర్చలు ఆగస్టు మొదటి వారంలో ఉత్తర్వులకు చాన్స్ మున్సిపాలిటీలకు పెరగనున్న �
భగీరథ పైపులైన్| ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో మిషన్ భగీరథ వాల్వు లీకయ్యింది. రిమ్స్ సమీపంలో ఉన్న భగీరథ పైపులైన్ వాల్వ్ను ఇవాళ ఉదయం ఓ పాల వ్యాను ఢీకొట్టింది. దీంతో వాల్వు ఊడి 50 అడుగుల ఎత్తులో నీరు ఎగిరి
మంచినీరు, రహదారులు, విద్యుత్, గృహ నిర్మాణం లాంటి మౌలిక సదుపాయల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. తెలంగాణలో ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి చిత్తశుద్దితో ప్రయత్నాలు చేస్తున్నది. ప్రతీ ఇంటికి ప్రతిరోజ�
గోదారమ్మకు ప్రజాప్రతినిధుల పూజలు హల్దీవాగులో పరవళ్లు తొక్కుతున్న గంగమ్మ వెల్దుర్తి, ఏప్రిల్ 18: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు భగీరథ ప్రయత్నం ఫలించింది. ఎక్కడో ఉన్న గోదావరి జలాలు మండుటెండల్లో సైతం మెత�