కందుకూరు : ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం మిషన్భగీరథ అధికారులతో నియోజకవర్గంలోని తాగునీట�
జైనథ్/ఆదిలాబాద్ రూరల్ : తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథతో ఇంటింటికి శుద్ధ జలం అందిస్తోందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. బుధవారం మండలంలోని కూర, దత్తగూడ, సాత్నల గ్రామాల్లో తాగునీటి ట్యాంకుల
ఎమ్మెల్యే భూపాల్రెడ్డి నారాయణఖేడ్ : మిషన్ భగీరథ పథకం నీటి సరఫరాపై నిరంతర పర్యవేక్షణ అవసరమని, ఎప్పటికప్పుడు సిబ్బందితో సమీక్షిస్తూ సక్రమంగా నీటిని సరఫరా చేసే విధంగా చూడాలని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల
నీతి ఆయోగ్ ప్రశంసలు | మిషన్ భగీరథ పథకంపై నీతి ఆయోగ్ మరోసారి ప్రశంసలు కురిపించడం సీఎం కేసీఆర్ పని తీరుకు నిదర్శనమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు.
Mission Bhagiratha | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్న నీతి ఆయోగ్ ప్రసంశల జల్లు కురిపించింది. మిషన్ భగీరథ అద్భుతమైన పథకం అని నీతి ఆయోగ్
హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): మిషన్ భగీరథ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం గ్రామీణ నీటి సరఫరా విభాగం కార్యదర్శి స్మితాసబర్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు. మ
భారతదేశం సుమారు వంద సంవత్సరాల ఉద్యమాల ఫలితంగా స్వాతంత్య్రం సాధించి 74 ఏండ్లయింది.ఈ 74ఏండ్ల స్వాతంత్య్రంలో కేంద్రంలో, రాష్ట్రాలలో పలు ప్రభుత్వాలు వచ్చాయి, పోయాయి.కొందరు ప్రధానమంత్రులైనారు, ముఖ్యమంత్రులైన
మంత్రి ఎర్రబెల్లి| రాష్ట్రం నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు, ఒక కేంద్ర మంత్రి ఉన్నా ఒక్క జాతీయ ప్రాజెక్టు తేలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. ఆపార్టీ ఎంపీలు తెలంగాణకు చేసిందేమిటని ప్రశ్నిం�
మిషన్ భగీరథ నీటితో గ్రామంలో కిడ్నీ సమస్యలకు చెక్ ఏడాదికాలంగా కొత్త కేసుల్లేవ్ ఉమ్మడి రాష్ట్రంలో వందల సంఖ్యలో కిడ్నీ బాధితులు తాజాగా పరీక్షలుచేసి ఫ్లోరైడ్ లేదని తేల్చిన అధికారులు (గంజి ప్రదీప్కుమ�
గతంలో వందల సంఖ్యలో కిడ్నీ బాధితులు చేనేతకు ప్రఖ్యాతి పొందిన గ్రామం..రోగాల పుట్టగా మారిన వైనం ఏడాది కాలంగా కొత్త కిడ్నీ సంబంధిత కేసుల్లేవు నీటి పరీక్షలు జరిపి సురక్షిత జలాలుగా తేల్చిన అధికారుల బృందం యాదా