సర్వమతాల సారాంశం మానవత్వమేనని, ప్రపంచానికి మంచి చేసేలా రాజకీయాలకుతీతంగా భక్తి భావాన్ని పెంచిపోషించడం ద్వారా సమాజంలో ప్రశాంతతను నెలకొల్పాల్సిన బాధ్యత అందరిపైన ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివ�
వర్షాకాలంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టడం కష్టతరమవుతుందని, ప్రజలకు కొత్త ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. వర్షాకాలం పూర్తయిన తర్వాత అండర్ బ్రిడ్జి నిర
అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శగా మారిందని మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయ సమీపంలో పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య కళాశాల భవన సముదాయానికి జడ్పీ చైర్ప�
తెలంగాణ కమర్షియల్ట్యాక్స్ విధానాలు దేశానికే ఆదర్శమని, పన్నుల వసూళ్లలో తెలంగాణది నంబర్వన్ స్థానమని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు.
బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్.. ఐటీ, పరిశ్రమల శాఖ మాత్యులు, ప్రగతి ప్రదాత కల్వకుంట్ల తారకరామారావు సోమవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో పర్యటించను న్నారు. రూ.94.89 కోట్ల పనులకు శంకుస్థా�
తాగునీటి కోసం మహిళలు పడరాని పాట్లు పడేవారు. అందులో ఎండాకాలం వచ్చిందంటే చాలు మహిళలు తాగునీటి కోసం బిందెలు పట్టుకొని రోడ్డెక్కెది. మండల ప్రజలు కేవలం బోరు, బావుల నీటి పైనే ఆధారపడి గొంతులు తడుపుకునేవారు. వర్�
కేసీఆర్ సాధించిన విజయాలు ఒకటా? రెండా? ఆయన సాధించిన ఘనతలు మరో చరిత్రను లిఖించాయనటంలో సందేహం లేదు. బలమైన రాజకీయ పార్టీలను ధిక్కరించి పిడికెడు మందితో టీఆర్ఎస్ పార్టీని స్థాపించడమే ఒక చరిత్ర.
రాష్ట్ర ప్రభుత్వం పేదోడి సొంతింటి కలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే కాలనీలో 760, మావల జాతీయ రహదారిని ఆనుకొని 222 ఇండ్లను అపార్ట్మెంట్ తరహాలో సకల హంగులతో న�
వేసవిలో తాగునీటి సమస్య పరిష్కారానికి ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ కాలినడకన వెళ్లారు. అక్కడి పరిస్థితులను చూసి తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధితశాఖ అధికారులను ఆదేశించారు.
దేశమంతా గులాబీ పరిమళాలు వెదజల్లే వేదికగా ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) భవన్ రూపుదిద్దుకున్నది. దేశ గౌరవానికి ప్రతీకగా నిలిచేలా, రాష్ర్టాల హక్కుల కోసం సాగించే చర్చలకు, దేశ ప్రజల ఆకాంక్షల కోసం �
రాష్ట్రంలో ప్రతి పల్లె ఆదర్శ గ్రామమేనని, ప్రతి గ్రామం అవార్డులు సాధించిన గ్రామాలతో దాదాపు సమానంగా ఉన్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. ఏ గ్రామంపై
చుక్క నీటికోసం రెండు కిలోమీటర్ల దూరం నడక. చిన్నా చితకా, ముసలీ ముతకా అంతా కలిసి బిందెలు పట్టుకుని ఊరికి దూరంగా ఉన్న బావి నుంచి నీరు తెచ్చుకుంటున్న ఈ దృశ్యం మహారాష్ట్ర నాసిక్లోని బోర్ధపాడ గ్రామంలోనిది.
సమైక్య పాలనలో పెద్దపల్లి పట్టణం దశాబ్దాలపాటు గుక్కెడు నీటికి తండ్లాడింది. ఏ కాలమైనా తాగునీటికి అల్లాడింది. ఎండకాలమైతే చుక్క నీరు లేక గోసపడింది. ప్రధాన నీటి వనరైన ఎల్లమ్మ గుండం చెరువు ఎండి పోయిందంటే పరిస