ఉమ్మడి పాలనలో సాగు విస్తీర్ణం అంతంతమాత్రంగా ఉండేది. చెరువుల్లో పూడిక చేరి నిరర్ధకంగా ఉండేవి. వానకాలంలో వానలు ఎక్కువగా కురిస్తే చెరువులకు గండ్లు పడేవి. ఊళ్లకు ఊళ్లు మునిగిపోయేవి.. పంటలు చేతికొచ్చేవి కాదు
వచ్చే విద్యా సంవత్సరంలో మెదక్ మెడికల్ కాలేజీని ప్రారంభిస్తామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పీఆర్టీయూ సంఘం ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలను ని�
‘నాడు ఏప్రిల్ వచ్చిందంటే ఆదిలాబాద్ జిల్లాలోని వాగుల్లో చిన్నచిన్న చెలిమెలు తీసి నీళ్లు ఊరితేనే ప్రజల గొంతు తడిసేది.. అవి కూడా పావుగంటపాటుకు పైగా లైన్లో ఉండి పట్టుకునేవారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అసాధ్యాలను సుసాధ్యం చేసిన గొప్ప వ్యక్తి అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు కొనియాడారు. సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున ప్రాజెక్టులు, రిజర్వాయర్లు ని ర్మించడంతో తెలంగాణలో మం�
రాష్ట్రంలో అన్ని కులాలు, అన్ని మతాలకు తమ ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధి, స్వయం సమృద్ధికోసం అనేక పథకాలను అమలుచేస్తున్నట్టు చెప్ప
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో శుక్రవారం జరిగిన వేడుకల్లో శకటాలు, స్టాల్స్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో మంత్రి గుం�
Cm KCR | మిషన్ భగీరథ (Mission Bhagiratha) ద్వారా నూటికి నూరు శాతం గృహాలకు నల్లాల ద్వారా శుద్ధిచేసిన మంచినీటిని సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
CM KCR | సంపద పెంచుదా, ప్రజలకు పంచుదాం.. అనే నినాదంతో సంక్షేమంలో తెలంగాణ స్వర్ణయుగాన్ని ఆవిష్కరించిందని, అభివృద్ధిలో అగ్రపథాన నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. 2014లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,24,104 మాత్రమ�
Telangana Decade Celebrations | తెలంగాణ వస్తే అంధకారం అవుతుందని శాపాలు.. విద్యుత్తు వ్యవస్థలు కుప్పకూలిపోతాయని జోస్యాలు.. ఆ శాపం పనిచేయలే, ఆ జోస్యం నిజం కాలే. తెలంగాణ వచ్చింది.. విద్యుత్తు వెలుగులు తెచ్చింది. కేవలం ఆరంటే ఆరు న
స్వరాష్ట్రం దశాబ్దాల కల.. వందలాది మంది అమరవీరుల స్వప్నం.. ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ.. ‘నీళ్లు.. నిధులు.. నియామకాలు’ అన్న నినాదంతో మొదలైన ఉద్యమం నిప్పు కణికలా రగిలింది.. ఉద్యమ నేత కేసీఆర్ ప్రజలను చైతన్యపరుస్తూ
Telangana Decade Celebrations | నాడు బీడు భూములు.. నేడు పచ్చని భూములు, నాడు కరెంటు కోతలు.. నేడు నిరంతర వెలుగులు, నాడు క్షామం.. నేడు క్షేమం. ఇదీ తెలంగాణ సాధించిన విజయం, తెలంగాణ రైతన్న గడించిన ఘనవిజయం. రెండు కోట్ల ఎకరాల మాగాణం అని గర
సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం మాటిండ్ల గ్రామంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో భాగంగా మంత్రి హరీశ్రావు భోజనం చేస్తూ.. నాంపల్లి కిషన్ అనే వ్యక్తితో చిట్చాట్ చేశారు. ‘ఏం కిషనన్నా.. మేం మంచిగా
Telangana Decade Celebrations | మండు వేసవిలో చెరువుల మత్తళ్లు.. ఇది కదా తెలంగాణ అభివృద్ధి అంటే. చివరి ఆయకట్టుకూ సాగు నీళ్లు.. ఇది కదా తెలంగాణ అభివృద్ధి అంటే. 9 ఏండ్లలోనే తెలంగాణ జలమాగాణం అయ్యింది. కారణం.. సీఎం కేసీఆర్ కార్యదక్ష�