విల్లులా వంగిన కాళ్లు.. వంకర్లు తిరిగిన చేతులు.. నేలను తప్ప ఆకాశాన్ని ఎరుగని కండ్లు.. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల పాపానికి దశాబ్దాల తరబడి నల్లగొండ జిల్లా బిడ్డలు అనుభవించిన నరకమిది. తాగేందుకు గుక్కెడు మంచి న�
మనిషి బతికి ఉండాలంటే గాలి తర్వాత కావాల్సింది తాగునీరు. ప్రజలందరికీ కనీస సౌకర్యాలను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గత ప్రభుత్వాలు ప్రజలను పట్టించుకున్న పాపానపోలే�
సీఎం కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రంలో సిద్దిపేట శాసన సభ్యుడిగా ఉన్న సమయంలో చేపట్టిన కార్యక్రమాలే నేడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న పథకాలని, అలా తెలంగాణ అభివృద్ధికి సిద్దిపేటనే స్ఫూర్తినిచ్చిందని ర
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘పట్టణ ప్రగతి’తో ఖమ్మం నగర రూపురేఖలు మారిపోయాయి. కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది శిథిలమైన బావులు, ఇండ్లను నేలమట్టం చేశారు. విరిగిన, వాలిన వి
హైదరాబాద్ మహా నగరానికి కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ కనీస మౌలిక వసతులకు నోచుకోని మారుమూల ప్రాంతం పీర్జాదిగూడ. ఈ ప్రాంతం మీదుగా వరంగల్కు వెళ్లే రోడ్డు ఒక్కటే తారురోడ్డు. అక్కడక్కడ విసిరేసినట్టుగా కొన్ని
సీఎం కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్తున్న తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నదని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. గురువారం కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్లో పల్లె ప్ర
దేశంలోనే పల్లెప్రగతి పనులు ఆదర్శంగా ఉన్నాయని, పండుగ వాతావరణంలో దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నామని సంగారెడ్డి కలెక్టర్ శరత్ తెలిపారు. గురువారం మొగుడంపల్లిలో పల్లె ప్రగతి ఉత్సవాల్లో పాల్గొని మాట్లా
ప్రగతి పథంలో పల్లెలు దూసుకెళ్తున్నాయి. రాష్ట్ర ఏర్పాటు అనంతరం పల్లెలకు మహర్దశ వచ్చింది. ప్రభుత్వం అనేక నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టడంతో పల్లెల రూపురేఖలు మారిపోయాయి.
‘మహిళా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. సీఎం కేసీఆర్ వారికి అన్ని రంగాల్లో పెద్ద పీట వేస్తున్నారు. దీంతో వారి ప్రాధాన్యత పెరిగింది’ అని మంత్రి రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్ర�
Harish Rao | సిద్దిపేట : తొమ్మిదేండ్ల కిందటి తెలంగాణకు ఇవాళ్టి తెలంగాణకు గుణాత్మకమైన మార్పు ఉన్నదని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఎంతో మంది సీఎంలు వచ్చినా తెలంగాణ రాష్ట్ర �
ధరణి రద్దు చేసి దళారుల రాజ్యం తీసుకురావాలని కాంగ్రెస్ కుట్ర చేస్తున్నదని, ఆ పార్టీ వస్తే బ్రోకర్లు రాజ్యం ఏలుతారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. అయితే, ప్రజలు కాంగ్రెస్ ఆటలు సాగని
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) పాలన సంక్షేమానికి స్వర్ణయుగం అని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో అత్తా కోడళ్ల పంచాయితీలు బందయ్యాయని చెప్పారు. వృద్ధులు, వికలాంగులకు ఆత్మగౌరవం పెంచారని �