Harish Rao | సిద్దిపేట : తొమ్మిదేండ్ల కిందటి తెలంగాణకు ఇవాళ్టి తెలంగాణకు గుణాత్మకమైన మార్పు ఉన్నదని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఎంతో మంది సీఎంలు వచ్చినా తెలంగాణ రాష్ట్ర �
ధరణి రద్దు చేసి దళారుల రాజ్యం తీసుకురావాలని కాంగ్రెస్ కుట్ర చేస్తున్నదని, ఆ పార్టీ వస్తే బ్రోకర్లు రాజ్యం ఏలుతారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. అయితే, ప్రజలు కాంగ్రెస్ ఆటలు సాగని
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) పాలన సంక్షేమానికి స్వర్ణయుగం అని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో అత్తా కోడళ్ల పంచాయితీలు బందయ్యాయని చెప్పారు. వృద్ధులు, వికలాంగులకు ఆత్మగౌరవం పెంచారని �
ఉమ్మడి పాలనలో సాగు విస్తీర్ణం అంతంతమాత్రంగా ఉండేది. చెరువుల్లో పూడిక చేరి నిరర్ధకంగా ఉండేవి. వానకాలంలో వానలు ఎక్కువగా కురిస్తే చెరువులకు గండ్లు పడేవి. ఊళ్లకు ఊళ్లు మునిగిపోయేవి.. పంటలు చేతికొచ్చేవి కాదు
వచ్చే విద్యా సంవత్సరంలో మెదక్ మెడికల్ కాలేజీని ప్రారంభిస్తామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పీఆర్టీయూ సంఘం ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలను ని�
‘నాడు ఏప్రిల్ వచ్చిందంటే ఆదిలాబాద్ జిల్లాలోని వాగుల్లో చిన్నచిన్న చెలిమెలు తీసి నీళ్లు ఊరితేనే ప్రజల గొంతు తడిసేది.. అవి కూడా పావుగంటపాటుకు పైగా లైన్లో ఉండి పట్టుకునేవారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అసాధ్యాలను సుసాధ్యం చేసిన గొప్ప వ్యక్తి అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు కొనియాడారు. సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున ప్రాజెక్టులు, రిజర్వాయర్లు ని ర్మించడంతో తెలంగాణలో మం�
రాష్ట్రంలో అన్ని కులాలు, అన్ని మతాలకు తమ ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధి, స్వయం సమృద్ధికోసం అనేక పథకాలను అమలుచేస్తున్నట్టు చెప్ప
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో శుక్రవారం జరిగిన వేడుకల్లో శకటాలు, స్టాల్స్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో మంత్రి గుం�
Cm KCR | మిషన్ భగీరథ (Mission Bhagiratha) ద్వారా నూటికి నూరు శాతం గృహాలకు నల్లాల ద్వారా శుద్ధిచేసిన మంచినీటిని సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
CM KCR | సంపద పెంచుదా, ప్రజలకు పంచుదాం.. అనే నినాదంతో సంక్షేమంలో తెలంగాణ స్వర్ణయుగాన్ని ఆవిష్కరించిందని, అభివృద్ధిలో అగ్రపథాన నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. 2014లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,24,104 మాత్రమ�