తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామం ఎదళ్లగుట్ట మిషన్ భగీరథ (పాలేరు- వరంగల్ సెగ్మెంట్) ప్రాజెక్ట్ వద్ద ఆదివారం మంచినీళ్ల దినోత్సవం కనుల పండువగా సాగింది.
మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శమని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మండల కేంద్రంలోని వాటర్ గ్రిడ్ వద్ద తెలంగాణ నీళ్ల పండుగ నిర్వహించారు.
సీఎం కేసీఆర్ కోట్లాది రూపాయలు వెచ్చించి మిషన్ భగీరథ ద్వారా ప్రతి గ్రామంలోని ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించి ప్రజలకు అండగా నిలిచారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. త�
గతంలో తాగునీటి కోసం మహిళలు బిందెలతో సుదూర ప్రాంతాలకు వెళ్లేదని, స్వరాష్ట్రంలో ఇంటింటికీ సురక్షిత నీరు అందిస్తున్నామని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు.
తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మంచి నీళ్ల పండుగను ఘనంగా నిర్వహించారు. ప్రతీ పల్లె, పట్టణాల్లో వేడుకలను అట్టహాసంగా జరిపారు. మిషన్ భగీరథ నీళ్లపై ప్లెక్సీలు పట్టుకుని ర్యాలీలు తీశారు. ట్యాంకుల
నేడు జరుపుకొంటున్న మంచినీళ్ల పండుగ విలువేంటో గతంలో ఫ్లోరైడ్ నీళ్లు తాగి కాళ్లు, చేతులు వంకర్లు పోయి జీవచ్ఛవంలా బతికిన వారికి తెలుసని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు.
కరువు కాటకాలు ఉన్న ప్రాంతాల ప్రజల గొంతు తడిపిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో ఆడబిడ్డలు బిందెలు పట్�
గత ప్రభుత్వాల హయాంలో తాగు నీటికి అనేక తిప్పలు పడ్డామని, తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ పాలనలో ఇంటి ముందుకే మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయని అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశా
ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు మిషన్ భగీరథకు శ్రీకారం చుట్టి కోట్లాది రూపాయలతో లక్షన్నర కిలోమీటర్ల దూరం పైపులైన్లు వేసి ఇంటింటికీ తాగునీరందిస్తున్న అపరభగీరథుడు సీఎం కేసీఆర్.’ అని రాష్ట్ర మహిళా �
మిషన్ భగీరథ పథకం ద్వారా సూర్యాపేట జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందుతోంది. ప్రతి ఒక్కరికీ 100 నుంచి 125 లీటర్ల స్వచ్ఛమైన నీటిని అందించే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రార�
గుక్కెడు నీటి కోసం తండ్లాడిన రోజులు.. బిందెడు నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం నడిచిన జనాలు.. ఎండాకాలం వచ్చిందంటే ‘పానీ’పాట్లతో అల్లాడి పోయిన ప్రజలు.. సమైక్య పాలనలో తాగునీటి కోసం సతమతమైన పరిస్థితి పోయింది. సీఎం �
తాగునీటి సమస్యతో దశాబ్దాల పాటు ఇబ్బందులు పడ్డ ప్రజలకు ‘మిషన్ భగీరథ’తో సీఎం కేసీఆర్ శాశ్వత పరిష్కారం చూపించారు. రూ. వేల కోట్ల నిధులు కేటాయించి పల్లెలు, పట్టణాల్లో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటిని అంది