సూర్యాపేట తిరుమలగిరి మండలంలో 2014కు ముందు తాగునీరు అందక ప్రజలు నానా అవస్థలు పడ్డారు. తుంగతుర్తి నియోజకవర్గంలో మొదటి గ్రామం అయిన తాటిపాముల ప్రజలు తాగునీటి కోసం బిక్కేరు వాగులో చెలిమలు తీసేది. మండలంలోని రామ
దేశ వ్యాప్తంగా వర్షభావ పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాదు, ఈ సీజన్లో పెద్దగా వర్షాలు ఉండకపోవచ్చని వాతావరణ శాఖ నుంచి హెచ్చరికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికే తాగునీటికి కట �
దేశ ప్రధాని నరేంద్ర మోదీ కాకతీయుల గడ్డపై అడుగుపెట్టనున్నారు. ఏవేవో ప్రారంభోత్సవాలు పెట్టుకున్నారు. వరంగల్ ప్రజానీకానికి ఉపయోగపడే ముచ్చట ఏమైనా చెప్పుతాడేమో వినాలని తెలంగాణ ప్రజలు ఆత్రుతగా ఎదురు చూస్�
వర్షాభావ పరిస్థితులు ఉంటే ఒక్క వ్యవసాయానికే పెద్ద సమస్య అని అంతా ఆలోచిస్తుంటారు. కానీ, అంతకంటే పెద్దదైన తాగునీటి సమస్య ఎదురవుతుంది. కాలం కాకుంటే జలాశయాల్లో నీరు తగ్గిపోయి తాగునీటి కటకట తలెత్తుతుంది.
కుమ్రం భీం ప్రాజెక్టు మిషన్ ‘భగీరథ’కు వరంగా మారింది. ఈ పథకానికి యేటా 1.77 టీఎంసీలు వినియోగిస్తుండగా, ప్రతి రోజూ 918 గ్రామాలకు 90 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ ఫర్ డే) నీరు సరఫరా అవుతోంది.
తక్కువ ఖర్చుతో ప్రజల దాహార్తిని తీర్చడానికి చేపట్టిన గొప్ప ప్రాజెక్టు మిషన్ భగీరథ అని ప్రొబేషనరీ ఐఏఎస్లు తెలంగాణ ప్రభుత్వాన్ని కొనియాడారు. తెలంగాణకు కేటాయించిన 2022 బ్యాచ్కు చెందిన ఐదుగురితో కూడిన ప్
‘2024 ఏప్రిల్నాటికి దేశంలోని ప్రతీ ఇంటికి సురక్షిత తాగునీటిని సరఫరా చేస్తాం’ అంటూ 2019 ఆగస్టు 15న ఎర్రకోట సాక్షిగా ప్రధాని నరేంద్రమోదీ ఆర్భాటంగా ప్రకటించారు. అలా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మిషన్ భగీరథ�
రాహుల్ నిజంగా పప్పేనని, ఖమ్మం సభలో ఆయన చేసిన వ్యాఖ్యల ద్వారా అది మరోసారి నిరూపితమైందని నెటిజన్లు చురకలంటించారు. లక్ష కోట్లు కూడా ఖర్చుకాని కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించి �
అది బుద్దారం. అడవిలో వెలిసిన చిన్న గ్రామం. ఆ ఊరికి వెళ్లాలంటే అడవి గుండా మాత్రమే పోవాలి. గొంతు తడవాలంటే మైళ్లదూరం వెళ్లాలి. గాలొచ్చినా, చినుకు రాలినా కరంటు చిటుక్కున పోతుంది. ఇగ ఎప్పుడ స్తుందో తెలియని ధైన్�
CM KCR | హైదరాబాద్ : తెలంగాణ నీటి పారుదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కొనసాగిన సమీక్ష సమావేశం ముగిసింది. కృష్ణా, గోదావరి నదుల పరిధిలోని ప్రాజెక్టుల, జలాశయాల్లో నీటి నిల్వ పరిస్థితిపై సీఎ
ధరణి తీసేస్తే మళ్లీ దళారి రాజ్యం తప్పదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హెచ్చరించారు. శుక్రవారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కొత్త కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం ప్రారంభించిన సీఎం కేసీఆర్.. అనం�
కలుషిత నీటి ద్వారా వ్యాపించే అతిసార (డయేరియా) వంటి వ్యాధులకు మిషన్ భగీరథతో చెక్ పెట్టవచ్చని తెలంగాణ నిరూపించింది. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్వో) సైతం చెప్పింది.
నిన్న మొన్న పుట్టిన తెలంగాణ బుజ్జవ్వకు అప్పుడే పదేండ్లు వచ్చాయా? కండ్లముందు ఇంకా ఆ జ్ఞాపకాలు కదలాడుతూనే ఉన్నాయి. టాంక్బండ్పై ‘బతుకమ్మ’ ఆటలు, రోడ్లపై వంటావార్పులు, సకలజనుల సమ్మెలు గుర్తుకొస్తున్నాయి.
పాలకుర్తి మండలంలోని భామ్లానాయక్ తండావాసులు ఉమ్మడి పాలనలో గుక్కెడు నీటి కోసం అరిగోసపడ్డారు. ఎండకాలం వచ్చిందంటే మహిళలు బిందెలతో బోరింగ్ల ఎదుట బారులు తీరేవారు.