CM KCR | హైదరాబాద్ : తెలంగాణ నీటి పారుదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కొనసాగిన సమీక్ష సమావేశం ముగిసింది. కృష్ణా, గోదావరి నదుల పరిధిలోని ప్రాజెక్టుల, జలాశయాల్లో నీటి నిల్వ పరిస్థితిపై సీఎ
ధరణి తీసేస్తే మళ్లీ దళారి రాజ్యం తప్పదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హెచ్చరించారు. శుక్రవారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కొత్త కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం ప్రారంభించిన సీఎం కేసీఆర్.. అనం�
కలుషిత నీటి ద్వారా వ్యాపించే అతిసార (డయేరియా) వంటి వ్యాధులకు మిషన్ భగీరథతో చెక్ పెట్టవచ్చని తెలంగాణ నిరూపించింది. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్వో) సైతం చెప్పింది.
నిన్న మొన్న పుట్టిన తెలంగాణ బుజ్జవ్వకు అప్పుడే పదేండ్లు వచ్చాయా? కండ్లముందు ఇంకా ఆ జ్ఞాపకాలు కదలాడుతూనే ఉన్నాయి. టాంక్బండ్పై ‘బతుకమ్మ’ ఆటలు, రోడ్లపై వంటావార్పులు, సకలజనుల సమ్మెలు గుర్తుకొస్తున్నాయి.
పాలకుర్తి మండలంలోని భామ్లానాయక్ తండావాసులు ఉమ్మడి పాలనలో గుక్కెడు నీటి కోసం అరిగోసపడ్డారు. ఎండకాలం వచ్చిందంటే మహిళలు బిందెలతో బోరింగ్ల ఎదుట బారులు తీరేవారు.
కరువు దృశ్యాల చిత్రీకరణకు, పేదరికానికి సెట్టింగ్ అవసరం లేకుండా సహజంగా చిత్రీకరించవచ్చు అన్నట్టుగా ఉండేది తెలంగాణ గ్రామీణ ముఖచిత్రం. ఎట్లుండె తెలంగాణ ఇప్పుడెట్లయింది? మంత్రం వేస్తే అయిందా?కాలమే మార్చ�
తెలంగాణలోని గ్రామాలు అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయని, పచ్చదనం, పరిశుభ్రతకు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని జార్ఖండ్ రాష్ర్టానికి చెందిన జిల్లా పరిషత్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల బృందం సభ్యు లు �
మానవ సమాజ పరిణామంలో ప్రజాస్వామికీకరణ ప్రక్రియలో ఒకదాని తర్వాత ఒకటిగానో, సమాంతరంగానో సాగిన ఉద్యమాలన్నీ ముందడుగులే. కొన్ని ఉన్నత విలువల్ని ప్రతిష్ఠించినవే. ఇది మలిదశ తెలంగాణ ఉద్యమానికీ, రాష్ర్టావతరణ అనం
ఉప ఎన్నికల తర్వాత మునుగోడు నియోజకవర్గం వంద స్పీడ్తో అభివృద్ధిలో ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం మండలకేంద్రంలో నిర్వహ
హైదరాబాద్లో సమైఖ్య రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ఖాళీ బిందెలు, కుండలు, కాలిపోయిన మోటర్లతో ధర్నాలు జరిగేవని.. ఇప్పుడు ఒకసారి కూడా అలాంటి ఘటనలు జరగలేదని, ఇది తెలంగాణ సాధించిన విజయమని రాష్ట్ర పం�
మిషన్ భగీరథతో తాగునీటి కష్టాలు దూరమయ్యాయని బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సొనాలలో మంచినీళ్ల పండుగను ఘనంగా నిర్వహించారు.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మిషన్ భగీరథతో తాగునీటి గోస తీరిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఆదిలాబాద్ జిల్లా బేలలో మంచినీళ్ల పండ
మిషన్ భగీరథతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా భైంసాలోని మిషన్ భగీరథ కార్యాలయంలో ఆదివారం మంచినీళ్ల పండుగను నిర్వహించారు.
తెలంగాణ ప్రభుత్వం మిషన్భగీరథతో ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నదని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండలంలోని గుడిపేటలో గల ఎల్లంపల్లి ప్రాజెక్టు సమీప