రుతు పవనాలు ఆలస్యం కావడంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. సాగుకు అదునుదాటి పోతోందని అన్నదాతలు దిగాలు పడుతున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు, తెలంగాణ లైఫ్లైన్గా పిలుచుకునే కాళేశ్వర
ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లోనూ ఎక్కడా తాగునీటి ఇబ్బందులు తలెత్తడం లేదు. మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ స్వచ్ఛమైన నీరు సరఫరా అవుతున్నది. ఆర్మూర్ బల్దియాలో తాగునీటికి ఎస్సారెస్పీ బ్యాక్ వాటరే ప్రధా�
కాళేశ్వర ప్రాజెక్టులో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. లక్ష్మీ పంప్హౌస్ నుంచి ఎగువన ముప్కాల్ పంప్హౌస్ వరకు పంపులు నడుస్తుండడంతో ఎస్సారెస్పీ వైపు జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. నిండుగా ఉన్న వరద కాలువ త�
ఒకప్పుడు వానకాలంతోపాటే వ్యాధులు వ్యాపించేవి.. కానీ, నేడు ప్రభుత్వ ప్రత్యేక చర్యలతో సీజనల్ వ్యాధులకు ఆదిలోనే అడ్డుకట్ట పడుతున్నది. వ్యాధుల సంక్రమణకు ప్రధాన కారణలైన కలుషిత నీరు, పారిశుధ్య సమస్యను అధిగమి�
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మనం కన్న కలలన్నీ సాకారమవుతున్నాయని, చెప్పిన ప్రతి మాటా నిజం చేస్తూ సీఎం కేసీఆర్ అద్భుతమైన పాలన అందిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్�
సూర్యాపేట తిరుమలగిరి మండలంలో 2014కు ముందు తాగునీరు అందక ప్రజలు నానా అవస్థలు పడ్డారు. తుంగతుర్తి నియోజకవర్గంలో మొదటి గ్రామం అయిన తాటిపాముల ప్రజలు తాగునీటి కోసం బిక్కేరు వాగులో చెలిమలు తీసేది. మండలంలోని రామ
దేశ వ్యాప్తంగా వర్షభావ పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాదు, ఈ సీజన్లో పెద్దగా వర్షాలు ఉండకపోవచ్చని వాతావరణ శాఖ నుంచి హెచ్చరికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికే తాగునీటికి కట �
దేశ ప్రధాని నరేంద్ర మోదీ కాకతీయుల గడ్డపై అడుగుపెట్టనున్నారు. ఏవేవో ప్రారంభోత్సవాలు పెట్టుకున్నారు. వరంగల్ ప్రజానీకానికి ఉపయోగపడే ముచ్చట ఏమైనా చెప్పుతాడేమో వినాలని తెలంగాణ ప్రజలు ఆత్రుతగా ఎదురు చూస్�
వర్షాభావ పరిస్థితులు ఉంటే ఒక్క వ్యవసాయానికే పెద్ద సమస్య అని అంతా ఆలోచిస్తుంటారు. కానీ, అంతకంటే పెద్దదైన తాగునీటి సమస్య ఎదురవుతుంది. కాలం కాకుంటే జలాశయాల్లో నీరు తగ్గిపోయి తాగునీటి కటకట తలెత్తుతుంది.
కుమ్రం భీం ప్రాజెక్టు మిషన్ ‘భగీరథ’కు వరంగా మారింది. ఈ పథకానికి యేటా 1.77 టీఎంసీలు వినియోగిస్తుండగా, ప్రతి రోజూ 918 గ్రామాలకు 90 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ ఫర్ డే) నీరు సరఫరా అవుతోంది.
తక్కువ ఖర్చుతో ప్రజల దాహార్తిని తీర్చడానికి చేపట్టిన గొప్ప ప్రాజెక్టు మిషన్ భగీరథ అని ప్రొబేషనరీ ఐఏఎస్లు తెలంగాణ ప్రభుత్వాన్ని కొనియాడారు. తెలంగాణకు కేటాయించిన 2022 బ్యాచ్కు చెందిన ఐదుగురితో కూడిన ప్
‘2024 ఏప్రిల్నాటికి దేశంలోని ప్రతీ ఇంటికి సురక్షిత తాగునీటిని సరఫరా చేస్తాం’ అంటూ 2019 ఆగస్టు 15న ఎర్రకోట సాక్షిగా ప్రధాని నరేంద్రమోదీ ఆర్భాటంగా ప్రకటించారు. అలా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మిషన్ భగీరథ�
రాహుల్ నిజంగా పప్పేనని, ఖమ్మం సభలో ఆయన చేసిన వ్యాఖ్యల ద్వారా అది మరోసారి నిరూపితమైందని నెటిజన్లు చురకలంటించారు. లక్ష కోట్లు కూడా ఖర్చుకాని కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించి �
అది బుద్దారం. అడవిలో వెలిసిన చిన్న గ్రామం. ఆ ఊరికి వెళ్లాలంటే అడవి గుండా మాత్రమే పోవాలి. గొంతు తడవాలంటే మైళ్లదూరం వెళ్లాలి. గాలొచ్చినా, చినుకు రాలినా కరంటు చిటుక్కున పోతుంది. ఇగ ఎప్పుడ స్తుందో తెలియని ధైన్�