Mission Bhagiratha | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని కాపీ కొట్టి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జల్ జీవన్ మిషన్ (జేజేఎం) నత్తనడకన సాగుతున్నది. ఇప్పటి వరకు కేవలం 64.61 శాతం ఇండ్లకు మా�
వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతో మంగళవారం వీఆర్ఏల సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎడ్ల వెంకటేశ్ ఆధ్వర్యంలో హైదరాబాద్, శ్రీశైలం జాతీయ రహదారిపై సీఎం కేసీఆర్, మంత్రుల చిత్రపటానికి క్ష�
మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఎంతో అద్భుతంగా ఉన్నదని, కాళేశ్వరం వంటి ప్రాజెక్టు తమకూ ఉంటే బాగుపడేటోళ్లమని మహారాష్ట్ర సర్పంచ్లు అభిప్రాయపడ్డారు. ‘మా మహారాష్ట్రలో గోదావరి ప్రవహిస్తున్నా పంట పొలాలకు నీళ్లు
వీఆర్ఏలు ఇకపై పేస్కేల్ ఉద్యోగులని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. 10వ తరగతి అర్హత కలిగిన 10,317 మంది నీటిపారుదల, మిషన్ భగీరథ విభాగాల్లో పనిచేస్తారని చెప్పారు.
దశాబ్దాలుగా వెట్టిచాకిరిలో మగ్గుతున్న కామ్దార్లకు రాష్ట్ర ప్రభుత్వం విముక్తి కల్పించింది. పటేల్, పట్వారీల చేతుల్లో మగ్గిపోయిన గ్రామ సహాయకుల(వీఆర్ఏ)కు విముక్తి కల్పించింది. వారికి ఉద్యోగ భద్రత (రెగ్
ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ఎస్సారెస్పీ జలకళను సంతరించుకుంటున్నది. ప్రతి గంటకూ 0.20 అడుగుల నీటి నిల్వ పెరుగుతున్నది. 24 గంటల వ్యవధిలో 10 టీఎంసీల నీటిమట్టం పెరిగింది.
Jogulamba Gadwal | అయిజ : జోగులాంబ గద్వాల జిల్లా, అయిజ పట్టణంలోని పెద్దవాగు సమీపంలో కొత్త బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా 6 పిల్లర్ల కోసం కాంట్రాక్టర్ లోతుగా తవ్వుతున్నారు. పిల్లర్ల కోసం తవ్విన గుంతల్లో వర్షపు నీరు చేరి ప
నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేయాలని విద్యాశాఖమంత్రి సబితారెడ్డి అన్నారు. బుధవారం మద్గుల్ చిట్టంపల్లిలోని డీఆర్సీ భవనంలో నిర్వహించిన జడ్పీ �
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు జాతీయ స్థాయిలో ఖ్యాతి గడిస్తున్నాయి. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇంటింటికీ తాగునీరు మొదలుకొని రైతు బంధు, రైతుబీమా �
రుతు పవనాలు ఆలస్యం కావడంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. సాగుకు అదునుదాటి పోతోందని అన్నదాతలు దిగాలు పడుతున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు, తెలంగాణ లైఫ్లైన్గా పిలుచుకునే కాళేశ్వర
ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లోనూ ఎక్కడా తాగునీటి ఇబ్బందులు తలెత్తడం లేదు. మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ స్వచ్ఛమైన నీరు సరఫరా అవుతున్నది. ఆర్మూర్ బల్దియాలో తాగునీటికి ఎస్సారెస్పీ బ్యాక్ వాటరే ప్రధా�
కాళేశ్వర ప్రాజెక్టులో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. లక్ష్మీ పంప్హౌస్ నుంచి ఎగువన ముప్కాల్ పంప్హౌస్ వరకు పంపులు నడుస్తుండడంతో ఎస్సారెస్పీ వైపు జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. నిండుగా ఉన్న వరద కాలువ త�
ఒకప్పుడు వానకాలంతోపాటే వ్యాధులు వ్యాపించేవి.. కానీ, నేడు ప్రభుత్వ ప్రత్యేక చర్యలతో సీజనల్ వ్యాధులకు ఆదిలోనే అడ్డుకట్ట పడుతున్నది. వ్యాధుల సంక్రమణకు ప్రధాన కారణలైన కలుషిత నీరు, పారిశుధ్య సమస్యను అధిగమి�
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మనం కన్న కలలన్నీ సాకారమవుతున్నాయని, చెప్పిన ప్రతి మాటా నిజం చేస్తూ సీఎం కేసీఆర్ అద్భుతమైన పాలన అందిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్�