గిరిజనుల పట్ల కాంగ్రెస్, బీజేపీ చూపిన తీవ్ర నిర్లక్ష్యానికి చరిత్రే సాక్ష్యంగా నిలుస్తున్నది. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో గిరిజన సంక్షేమ పథకాలు అమలు చేయకపోగా, గిరిజనులను నిర్లక్ష్యం చేస్తూ �
మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతిరోజు రాష్ట్రంలో కోటికి పైగా కుటుంబాలకు శుద్ధి చేసిన తాగునీరు సరఫరా చేస్తున్నట్లు మిషన్ భగీరథ కార్యదర్శి స్మిత సబర్వాల్ తెలిపారు. మిషన్ భగీరథ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుం
సుదూరంలోని కాళేశ్వరం జలాలను తీసుకొచ్చి, శుభ్రపరిచి స్వచ్ఛమైన తాగునీటిని రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ సరఫరా చేయడం గొప్ప విషయమని నాగాలాండ్ గ్రూప్-1 అధికారులు కితాబిచ్చారు. ఇందుకు తెలంగాణ సీఎం కేసీఆర్
భూములున్నా పంటలు పండించుకుందామంటే నీరు లేదాయె.. బావుల్లో కొద్దోగొప్పో ఉన్న నీటితో మోటార్లతో నీరు పెడదామంటే కరెంటు రాదాయె.. బతుకులు బాగుపడాలంటే ఊరొదలాల్సిందేననే నిర్ణయానికొచ్చిన రైతులు ఇళ్లు, భూములను వ�
అభివృద్ధి - సంక్షేమంలో తెలంగాణ నంబర్ వన్గా నిలిచిందని, దేశానికే ఆదర్శంగా తెలంగాణ పథకాలు ఉన్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 28,33 డివిజన్లల�
ఇంటింటికి నల్లా నీళ్లివ్వటానికి మా ఉమ్మడి నల్లగొండ జిల్లా చౌటుప్పల్ నుంచే మిషన్ భగీరథకు శ్రీకారం చుట్టావు. మంచినీళ్లు లేక ఫ్లోరోసిస్తో నవిసిన ఫ్లోరిన్ పీడిత గ్రామాల పీడను పోగొట్టి ఇంటింటికి నల్లా�
సీఎం కేసీఆర్ పాలన చారిత్రక విజయాలతో దూసుకెళుతున్నదని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. శనివారం స్థానిక అంబేద్కర్ కూడలిలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు తీసుకురావడంపై సీఎం కేసీఆర్ చిత
రెవెన్యూశాఖలో పని చేస్తున్న వీఆర్ఏల సర్దుబాటులో మరో ముందడుగు పడింది. వీరిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేసి ఉద్యోగ భద్రత కల్పిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. అందుకనుగుణంగా నిర్ణయం తీసుకొని సర్దు
ఇన్నాళ్లూ నీరటి, మసూరు, లషర్, షేక్సింధ్ వంటి కాలం చెల్లిన పేర్లతో పిలుస్తూ, భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన వీఆర్ఏలు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు.
తెలంగాణ (Telangana) రాష్ట్ర సమ్మిళిత, సమీకృత, సామరస్య అభివృద్ధి దేశానికి రోల్ మోడల్ అని ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin owaisi) అన్నారు. తొమ్మిదేండ్ల కాలంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధి
KTR | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం కింద ప్రజలందరికీ మంచినీళ్లు తాగిస్తున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రతిపక్షాలకు మూడు చెరువు�
రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో వరదలు పోటెత్తాయని.. అయితే సిబ్బంది కృషి వల్ల ఆస్తినష్టం, ప్రాణనష్టం భారీగా తగ్గిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Prashanth Reddy) అన్నారు.
ఇటీవల వరుసగా కురిసిన అతి భారీ వర్షాలతో వ్యాధుల ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మేరకు ఒకవైపు వైద్య ఆరోగ్య, మరోవైపు జిల్లా పంచాయతీ శాఖలు రంగంలోకి దిగాయి. ఇం�
ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం చెట్ల పెంపకం ఎంతో అవసరమని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. చెట్లను పెంచడం ద్వారా ఆరోగ్య అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.