భారత రాజకీయ వ్యవస్థలో ప్రత్యర్థులకు తన వ్యూహం ఏ మాత్రం అర్థం కాకుండా తన రాజకీయ చతురతను ప్రదర్శించే ఏకైక నాయకుడు కేసీఆర్. బహుశా ప్రపంచంలో ఇంతటి అరుదైన రాజకీయ నాయకుడు ఉండరంటే అతిశయోశయోక్తి కాదు.
ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ కార్యక్రమానికి శ్రీకారంచుట్టారు. గత పాలకుల హయాంలో తాగు నీటికి ఆడబిడ్డలు పడ్డ కష్టాలు వర్ణణాతీతం.
ఎస్టీపీల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జలమండలి ఎండీ దానకిశోర్ అధికారులను ఆదేశించారు. పెద్ద చెరువు, నల్ల చెరువు, ఫతేనగర్ ఎస్టీపీలను మంగళవారం ఆయన పరిశీలించారు.
మండలంలోని కర్ధనూర్ పంచాయతీకి స్వచ్ఛ సర్వేక్షణ్ రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చింది. గురువారం హైదరాబాద్ రాజేంద్రనగర్లోని టీఎస్ఐఆర్డీ సమావేశ మందిరంలో జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ - 2023 అవార్డుల
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి జరగని అభివృద్ది, సంక్షేమం.. సీఎం కేసీఆర్ (CM KCR) వచ్చిన తర్వాత జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కరెంట్, సాగునీరు, త
తెలంగాణలో మిషన్ భగీరథ, స్వచ్ఛబడి, స్టీల్బ్యాంకు పనులు బాగున్నాయని యునిసెఫ్ గ్లోబల్ డెలిగేషన్ బృందం ప్రశంసించింది. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయ�
రాజేంద్రనగర్ నియోజక వర్గం అభివృద్దికి నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని వెండికొండ సిద్ధేశ్వర స్వామి వారి కమాన్ వద్ద నూతనంగా నిర్మించిన బ్ర
సమైక్య పాలనలో ప్రజలు మంచినీటి కోసం అష్టకష్టాలు పడ్డారు. వేసవిలో అయితే మహిళలు బిందెడు నీటి కోసం చేతిపంపుల వద్ద గంటల కొద్దీ నిరీక్షించిన పరిస్థితి. నల్లా నీళ్లు రాక ఆందోళనకు దిగిన సంఘటనలు అనేకం. ఇప్పుడా దు�
హైదరాబాద్లోని ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ శుక్రవారం భేటీ అయ్యారు. కామారెడ్డి నియోజకవర్గానికి రూ.195 కోట్లు నిధులు మంజూరు చేస్తూ సీఎం నిర్ణయం తీసుకో�
ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీరు సరఫరా చేసేందుకు పెండింగ్లో ఉన్న పను లు వెంటనే పూర్తి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ ఆదేశాలు జారీ చేశారు. బుధవారం జహీరాబాద్లోని ఆర్డీవో కార్యాలయంలో నియోజకవర్గంలోని �
కామారెడ్డికి భగీరథ నీళ్లు సాఫీ గా సరఫరా చేసేందుకు జీఆర్పీ పైప్లైన్లు మార్చి కొత్తవి వేయాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సానుకూల
వల్మిడి రాములోరి గుడి ప్రారంభోత్సవానికి వేళయింది. ప్రతిష్ఠాపనోత్సవాల్లో భాగంగా మూడు రోజుల నుంచే ఆలయ ప్రాంగణం సహా చుట్టుపక్కలంతా పండుగ వాతావరణం నెలకొనగా నేడు కీలకమైన ఘట్టం ఆవిష్కృతం కానున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు వివక్ష చూపితే స్వరాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నది. కేంద్రం వైఖరి గురించి తెలంగాణ ప్రజల మాటల్లో చెప్పాలంటే కాళ్లల్ల కట్టె పెట్టినట్టు’ ఉంది.