హైదరాబాద్లోని ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ శుక్రవారం భేటీ అయ్యారు. కామారెడ్డి నియోజకవర్గానికి రూ.195 కోట్లు నిధులు మంజూరు చేస్తూ సీఎం నిర్ణయం తీసుకో�
ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీరు సరఫరా చేసేందుకు పెండింగ్లో ఉన్న పను లు వెంటనే పూర్తి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ ఆదేశాలు జారీ చేశారు. బుధవారం జహీరాబాద్లోని ఆర్డీవో కార్యాలయంలో నియోజకవర్గంలోని �
కామారెడ్డికి భగీరథ నీళ్లు సాఫీ గా సరఫరా చేసేందుకు జీఆర్పీ పైప్లైన్లు మార్చి కొత్తవి వేయాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సానుకూల
వల్మిడి రాములోరి గుడి ప్రారంభోత్సవానికి వేళయింది. ప్రతిష్ఠాపనోత్సవాల్లో భాగంగా మూడు రోజుల నుంచే ఆలయ ప్రాంగణం సహా చుట్టుపక్కలంతా పండుగ వాతావరణం నెలకొనగా నేడు కీలకమైన ఘట్టం ఆవిష్కృతం కానున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు వివక్ష చూపితే స్వరాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నది. కేంద్రం వైఖరి గురించి తెలంగాణ ప్రజల మాటల్లో చెప్పాలంటే కాళ్లల్ల కట్టె పెట్టినట్టు’ ఉంది.
గిరిజనుల పట్ల కాంగ్రెస్, బీజేపీ చూపిన తీవ్ర నిర్లక్ష్యానికి చరిత్రే సాక్ష్యంగా నిలుస్తున్నది. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో గిరిజన సంక్షేమ పథకాలు అమలు చేయకపోగా, గిరిజనులను నిర్లక్ష్యం చేస్తూ �
మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతిరోజు రాష్ట్రంలో కోటికి పైగా కుటుంబాలకు శుద్ధి చేసిన తాగునీరు సరఫరా చేస్తున్నట్లు మిషన్ భగీరథ కార్యదర్శి స్మిత సబర్వాల్ తెలిపారు. మిషన్ భగీరథ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుం
సుదూరంలోని కాళేశ్వరం జలాలను తీసుకొచ్చి, శుభ్రపరిచి స్వచ్ఛమైన తాగునీటిని రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ సరఫరా చేయడం గొప్ప విషయమని నాగాలాండ్ గ్రూప్-1 అధికారులు కితాబిచ్చారు. ఇందుకు తెలంగాణ సీఎం కేసీఆర్
భూములున్నా పంటలు పండించుకుందామంటే నీరు లేదాయె.. బావుల్లో కొద్దోగొప్పో ఉన్న నీటితో మోటార్లతో నీరు పెడదామంటే కరెంటు రాదాయె.. బతుకులు బాగుపడాలంటే ఊరొదలాల్సిందేననే నిర్ణయానికొచ్చిన రైతులు ఇళ్లు, భూములను వ�
అభివృద్ధి - సంక్షేమంలో తెలంగాణ నంబర్ వన్గా నిలిచిందని, దేశానికే ఆదర్శంగా తెలంగాణ పథకాలు ఉన్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 28,33 డివిజన్లల�
ఇంటింటికి నల్లా నీళ్లివ్వటానికి మా ఉమ్మడి నల్లగొండ జిల్లా చౌటుప్పల్ నుంచే మిషన్ భగీరథకు శ్రీకారం చుట్టావు. మంచినీళ్లు లేక ఫ్లోరోసిస్తో నవిసిన ఫ్లోరిన్ పీడిత గ్రామాల పీడను పోగొట్టి ఇంటింటికి నల్లా�
సీఎం కేసీఆర్ పాలన చారిత్రక విజయాలతో దూసుకెళుతున్నదని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. శనివారం స్థానిక అంబేద్కర్ కూడలిలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు తీసుకురావడంపై సీఎం కేసీఆర్ చిత
రెవెన్యూశాఖలో పని చేస్తున్న వీఆర్ఏల సర్దుబాటులో మరో ముందడుగు పడింది. వీరిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేసి ఉద్యోగ భద్రత కల్పిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. అందుకనుగుణంగా నిర్ణయం తీసుకొని సర్దు
ఇన్నాళ్లూ నీరటి, మసూరు, లషర్, షేక్సింధ్ వంటి కాలం చెల్లిన పేర్లతో పిలుస్తూ, భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన వీఆర్ఏలు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు.