రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమం తిరిగి కొనసాగాలంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్గౌడ్ అన్నారు.
బీఆర్ఎస్ సర్కారు హయాంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు పట్టం కడితే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్రెడ్డి అన్నారు.
దేశవ్యాప్తంగా ప్రధాని, ముఖ్యమంత్రులు, ఇతర పార్టీల నాయకులు కావచ్చు, ప్రతిపక్ష నేతలు కావచ్చు, వారు చేసే ప్రచారాలకు, కేసీఆర్ యాత్రలకు చాలా తేడా ఉన్నది. కేసీఆర్ ఎక్కడ కూడా సాధ్యం కాని వాగ్దానాలు చేయరు.
గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రంతోపాటు దేశం అభివృద్ధి చెందుతుందని నమ్మిన సీఎం కేసీఆర్ తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. అందుకు నిదర్శనం న్యాల్కల్ మండలంల
మనిషి బతికి ఉండాలంటే ఆక్సిజన్ తర్వాత కావాల్సింది తాగునీరు. ఆ తర్వాతే ఆహారం. ప్రజలందరికీ కనీస సౌకర్యాలను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ నాటి పాలకులు ఈ విషయాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. నాడు
KTR | స్వతంత్ర భారతదేశంలో ప్రతి ఇంటికి తాగునీటి కనెక్షన్ను అందించేందుకు మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్ప
ప్రణాళికాబద్ధంగా నియోజక వర్గం అభివృద్ధి పరుస్తున్నామని, తుక్కుగూడను మరో హైటెక్ సిటీగా మార్చబోతున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని తుక్కుగూడ, రావిరాల�
అపర భగీరథడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఎంతో ఎత్తులో ఉన్న గోదావరి నీళ్లను గడగడపకు తీసుకువచ్చి, మహిళల నీటి కష్టాలను తీర్చిన మహానేత అని కొనియాడారు. సోమవా
ప్రభుత్వం ధర్మపురి ఆల య అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో అధోగతి పాలైన రాష్ర్టాన్ని గాడి�
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 24 కాలనీల్లో ప్రతి ఇంటికీ శుద్ధి చేసిన రక్షిత తాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు, రూ.100 కోట్లతో 10 మిలియన్ లీటర్ల సామర్
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ తక్కువ సమయంలో ఊహించని అభివృద్ధి చేశారని, దీంతో ప్రజలంతా బీఆర్ఎస్వైపే ఉన్నారని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఏ కార్యక్రమం చేసినా దానివెనక మానవీయ కోణం ఉంటుందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. బ్రేక్ఫాస్ట్ (CM Breakfast) కార్యక్రమం పేద పిల్లలకు వరమని చెప్పారు.
సీఎం కేసీఆర్తోనే తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కేశంపేట మండలంలోని సంగెం, అల్వాల గ్రామాల్లో 30 కోట్లతో నూతనంగా నిర�