చీకటైతే వీధి లైట్లు వెలగవు. సెంట్రల్ లైటింగ్ ఉన్నా మిణుకు మిణుకులే. తాగునీటికి రోజూ తండ్లాటే. నీళ్ల కోసం గల్లీల్లో మహిళల పాట్లు. చెత్తా చెదారంతో నిండిపోయే వార్డులు. మురుగు కంపు కొట్టే కాలువలు.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఉత్తమాటే అని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని వెంకటాయపల్లి గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో గురువారం ఎమ్మెల్యే ప్రత్య�
గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి రూపురేఖలు మార్చామని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పారుపల్లి, వీరంపల్లి, మోదీపూర్, ఇబ్రహీంనగర్, ఖాజీపూర్, నల్లవెల్లి గ్�
వేల్పూర్ మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన సీఎం కేసీఆర్ బహిరంగ సభకు జనం పోటెత్తారు. ఉదయం నుంచే బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా వేల్పూర్ దారి పట్టారు. దారులన్నీ కేస�
‘ఇల్లెందు నియోజకవర్గం ఉద్యమాల పురిటిగడ్డ. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఏం చేసిందని కొందరు అంటున్నారు.. ఏం చేసిందో మీ అందరికీ తెలుసు. పది హామీలిచ్చి వంద పనులు చేశాం. రైతుబంధు, దళితబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ
ఉమ్మడి పాలనలో గుక్కెడు నీటి కోసం అల్లాడిన భాగ్యనగరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం జలసిరులు పారించింది. మహానగరానికి తాగునీటి సరఫరా కోసం వేల కోట్ల రూపాయలు వెచ్చించి.. తాగునీటి పథకాలు రూపొందించి.
ఉమ్మడి పాలనలో కరువుతో అల్లాడిన నారాయణఖేడ్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దౌడు తీస్తున్నది. రూ.289 కోట్లకుపైగా వ్యయంతో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నారు.
అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిన ఆ నియోజకవర్గమే జుక్కల్. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో పూర్తి నిర్లక్ష్యానికి గురైందీ ప్రాంతం. గ్రామాలకు రహదారులు లేవు. గొంతు తడుపుకొనేందుకు నీరుండేది కాదు. ఇక సాగునీటి సంగత�
సకల జనుల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని మిషన్ భగీరథ రాష్ట్ర వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ అన్నారు. తలకొండపల్లి మండలంలోని చంద్రధన ఆయన ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్�
మునుగోడు గడ్డపై సీఎం కేసీఆర్ కాలు పెట్టడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి తెలిపారు. ఉద్యమ కాలంలో కేసీఆర్ ఈ ప్రాంతంలో కలియతిరిగారని, సీఎం కాగానే మునుగోడుకు మంచినీళ్లు ఇవ�
Munugode | తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో మునుగోడు దశ మారింది. మిషన్ భగీరథతో దశాబ్దాల ఫ్లోరైడ్ పీడ విరగడైంది. మునుపెన్న డూ లేని విధంగా రూ.4,545 కోట్లతో నియోజకవర్గవ్యాప్తంగా అభివృద్ధి జరిగింది. సమైక్య పాలకుల నిర
తెలంగాణ, కర్ణాటకకు అడుగు దూరంలో ఎంతో తేడా ఉంది. ఒక్క అడుగు తాండూరు వైపు వేస్తే పచ్చని పంటలు, 24 గంటల కరెంటు, వాగుల్లో పారుతున్న నీళ్లు, రైతుల పెట్టుబడికి సహాయం,
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పాలన సాధ్యమవుతుందని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. శనివారం ఆయన ఆర్మూర్ మండలం రాంపూర్, మిర్దాపల్లి, నందిపేట్ మండలంలోని సీహెచ్ కొండూర్లో ప్రజా ఆశీర�