మునుగోడు గడ్డపై సీఎం కేసీఆర్ కాలు పెట్టడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి తెలిపారు. ఉద్యమ కాలంలో కేసీఆర్ ఈ ప్రాంతంలో కలియతిరిగారని, సీఎం కాగానే మునుగోడుకు మంచినీళ్లు ఇవ�
Munugode | తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో మునుగోడు దశ మారింది. మిషన్ భగీరథతో దశాబ్దాల ఫ్లోరైడ్ పీడ విరగడైంది. మునుపెన్న డూ లేని విధంగా రూ.4,545 కోట్లతో నియోజకవర్గవ్యాప్తంగా అభివృద్ధి జరిగింది. సమైక్య పాలకుల నిర
తెలంగాణ, కర్ణాటకకు అడుగు దూరంలో ఎంతో తేడా ఉంది. ఒక్క అడుగు తాండూరు వైపు వేస్తే పచ్చని పంటలు, 24 గంటల కరెంటు, వాగుల్లో పారుతున్న నీళ్లు, రైతుల పెట్టుబడికి సహాయం,
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పాలన సాధ్యమవుతుందని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. శనివారం ఆయన ఆర్మూర్ మండలం రాంపూర్, మిర్దాపల్లి, నందిపేట్ మండలంలోని సీహెచ్ కొండూర్లో ప్రజా ఆశీర�
గజ్వేల్ కొత్త చరిత్రను తిరగరాయాలి. గజ్వేల్లో గెలిచిన పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందని, తెలంగాణ రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రిని అందించిన ఘనత మీకే దక్కుతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యల శ�
తెలంగాణ రాష్ర్టాభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అన్నారు. గురువారం పూడూరు మండలం మన్నెగూడ జేకే ఫంక్షన్ హాల్లో పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ
అపర భగీరథుడు సీఎం కేసీఆర్ మదిలో పురుడుపోసుకున్న మిషన్ భగీరథ ప్రజల దాహార్తిని తీరుస్తున్నది. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా కొండపాక మండలం మంగోల్ వద్ద రూ.1,212 కోట్లతో భారీ నీటిశుద్ధి ప్లాంట్న
సమైక్య పాలనలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఉండేవి. బోర్లు, బావుల నుంచి నీటిని తెచ్చుకొని తాగే పరిస్థితి. నీటిలో ఫ్లోరోసిస్ ఉండడంతో ఎంతోమంది ఎముకల నొప్పులతో బాధపడేవారు. కాళ్లు, చేతులు, నడుము వంకర పోయి కొందర
‘ఉప్పల్, ఎల్బీనగర్, మేడ్చల్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలు మినీ భారతదేశం. ఇక్కడ అన్ని రాష్ర్టాల ప్రజలతో పాటు మన రాష్ట్రంలోని ప్రజలు కూడా ఉంటారు. విస్తరిత ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్ రూపొం�
రాష్ట్రంలో అన్ని మతాలకు సమ ప్రాధాన్యం లభిస్తున్నదని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. నగరంలోని ఓ ఫంక్షన్హాల్లో బుధవారం క్రిస్టియన్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా ఎమ్మెల్యే పాల్గొని మాట్�
గత ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం ఎడారిని తలపించేలా ఉండేదని, సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాతే కొడంగల్ అభివృద్ధికి ప్రత్యేకంగా కోట్లాది నిధులను మంజూరు చేసి అభివృద్ధికి తోడ్పడినట్లు మంత్రి మ�
ఎన్నికలప్పుడే ప్రజల ముందుకు వచ్చి అమలుకాని హామీలనిచ్చే రాజకీయ పార్టీలు, నాయకులకు ఓటుతో గుణపాఠం చెప్పాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
పదేండ్ల కేసీఆర్ పాలనలో జడ్చర్ల మున్సిపాలిటీ అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించింది. నాడు కరువుకు నెలవైన ఈ ప్రాంతం.. నేడు బంగారు పంటల మాగాణం అయింది. వేసవిలోనూ చెరువులు అలుగు దుంకుతున్నాయి. జడ్చర్ల నియోజకవర్
అభివృద్ధి, సంక్షేమ పాలన చేసిన బీఆర్ఎస్ వైపే అన్నివర్గాల ప్రజలు ఉన్నారని బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. శనివారం చేగుంట మండలం కర్నాల్పల్లిలో వివిధ పార్టీల నుంచి