రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయం పట్టణంలోని 1,2,12,13,14,15, 22 వా�
గురుకులాల సంఖ్యను పెంచి మంచి విద్యను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేటలో ఆదివారం నిర్వహించిన తెలంగాణ గురుకుల పేరెంట్స్ ఆత�
బీఆర్ఎస్కు ఓటేసి జైపాల్యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే కల్వకుర్తి నియోజకవర్గానికి పాలమూరు- రంగారెడ్డి ఎతిక్తపోతల పథకం ద్వారా 1.50లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బాధ్యత తాను తీసుకుంటానని ముఖ్యమంత
కొన్ని రోజుల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఆ దరిస్తే ఇప్పుడు ఉన్న దానికంటే రె ట్టింపు అభివృద్ధి చేస్తానని ఎక్సైజ్, క్రీడా శా ఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కేంద�
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను చూసి ఎంతో మంది యువకులు ప్రచారంలో భాగస్వాములు అవుతున్నారని పరిగి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మహేశ్రెడ్డిని పేర్కొన్నారు.
తెలంగాణ ఏర్పడిన పదేళ్లలో హుజూరాబాద్ నియోజకవర్గం ప్రగతిబాటలో ప యనిస్తున్నది. దశాబ్ధాలుగా పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలపక్షాన నిలిచి వారి అవసరాలను తీర్చుతోంది.
CM KCR | ఆదిలాబాద్ జిల్లాలోని చనకా - కొరటా ప్రాజెక్టు పూర్తి కావొస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. బోథ్ నియోజకవర్గం పరిధిలోని తిప్పల్ కోటి రిజర్వాయర్కు పెన్ గంగా నీళ్లు తీసుకొస్తే మనకు చాలా లాభం �
‘గత ఎన్నికల సమయంలో సాగు నీటి ఇబ్బందుల కారణంగా ఉప్లూర్ రైతులు తనను కోపగించుకున్నారు..అప్పుడే ఉప్లూర్ బాల రాజేశుడి ఆలయం ఎదుట ప్రమాణం చేసి చెప్పాను..చెప్పిన విధంగా ఎస్సారెస్పీ వరద కాలువను..
ప్రతిపక్షాలకు పొరపాటున ఓటేస్తే ఆగమైతమని ఎక్సైజ్, క్రీడా శా ఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. సోమవారం మాజీ మం త్రి చంద్రశేఖర్తో కలిసి జిల్లా కేంద్రంలోని రాంమందిర్చౌర స్తా, పాన్చౌరస్తా, క్లాక్ట�
‘సీతారామ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు పూర్తయితే జిల్లా ప్రజల సాగునీటి కష్టాలు పూర్తిగా తీరుతాయి. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధజలం పంపిణీ చేస్తున్నాం. తండాలు, ఆదివాసీ గూ�
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పాలనలో మెదక్ నియోజకవర్గంలో అభివృద్ధి దిశలో పయనిస్తున్నది. స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చి అభివృద్ధికి కృషిచేస్తున్నారు. సీ�
తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో తొంభై శాతం హామీలు పూర్తయ్యాయి. మిగిలిన హామీలు దశలవారీగా పూర్తి కానున్నాయి. అవినీతికి తావులేకుండా కేసీఆర్ ఆలోచనా విధానాలతో అధికారుల సహకారంతో తెలంగాణ రాష్ట్రం దేశంలో �
2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి అధికారంలోకి వచ్చి తనదైన శైలిలో రాష్ర్టాన్ని అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అదే విధంగా రెండవసారి 2018లో కూడా అధికారంలోకి వచ్చి పదేండ్లు పూర్తిచేసుకున్న ప్రభ�
సమస్యల పరిష్కారానికి గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో ఉద్యమా లే శరణ్యమని భావించారు ఇబ్రహీంపట్నం ప్రజలు. కానీ.. తెలంగాణ ఏర్పాటై కేసీఆర్ సీఎం అయిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో సకల సౌకర్యా�