పరిగి పట్టణ శివారులో ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు మూడు రోజులపాటు ఇస్తేమా జరుగనున్నది. ఈ కార్యక్రమ నిర్వహణకు పరిగి మున్సిపాలిటీ పరిధిలోని న్యామత్నగర్ సమీపంలో 280 ఎకరాల్లో నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున�
ఇంటింటికీ నల్లా నీళ్లు అందిస్తున్న మిషన్ భగీరథ పథకానికి రానున్న వేసవిలో నీటి కష్టాలు తప్పేలాలేవు. గ త వానకాలంలో సరిగా వర్షాలు కురవకపోవడం, ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలోనూ భారీ వర్షాలు కురవకపోవడంతో కృ
తాగడానికి నీళ్లు ఇ వ్వండి మహాప్రభో.. అంటూ జిల్లా కేంద్రానికి చెందిన 7వ వార్డు ప్రజలు బుధవారం మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సం దర్భంగా ప్రజలు మాట్లాడుతూ ఇంకా వేసవి కాలం రాలేదు అప్పుడే �
తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అస్థిత్వాన్ని పెంచడంతో ఆస్తులు కూడా సృష్టించామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు.
స్వేదపత్రం విడుదల సందర్భంగా ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రస్తావించారు. తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో ఉచిత విద్యుత్, సాగ
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు స్పష్టం చేశారు. శనివారం ఆయన పట్టణంలోని డివిజన్, మండల స్థాయి అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. తనకు ఎ
ఎన్నికల మ్యానిఫెస్టోలో తాము చెప్పిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అధికారులందరూ తమ శాఖలకు సంబం
వేసవికాలంలో నీటి ఎద్దడి నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లోని తాగునీటి సరఫరా పరిస్థితిని ప్రతిరోజు నిశితంగా పర్యవేక్షించాలని సూచించారు. మిషన్ భగీరథ శా�
ప్రజలకు ఉపయోగపడే పథకాలకు మద్దతు ఇస్తామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు పట్టణంలో ఎమ్మె ల్యే గూడెం మహిపాల్రెడ్డి నూతన ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకాన్
MLA Mahipal Reddy | తాగు, సాగునీటి సమస్యలను తీర్చిందేకు గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Mahipal Reddy) అన్నారు. ఆదివారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 17వ వార్డు ప్రణీత
ప్రజల కోసం.. ప్రజల మధ్యనే ఉండి పని చేసే నాయకుడికి ప్రజలు పట్టం కట్టారు. ఏ పనైనా అంకిత భావంతో చేస్తే అద్భుత ఆదరణ లభిస్తుందనడానికి నిదర్శనం బాల్కొండ ప్రజలు వేముల ప్రశాంత్ రెడ్డికి అందించిన హ్యాట్రిక్ విజ�
గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో అభివృద్ధే ప్రథమ ఎజెండాగా పాలన చేశామని, పరకాల రూపురేఖలు మార్చామని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పరకాల వ్యవసాయ మార్కెట్ నుంచి బస్టాండ్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వ