వానకాలం పంట కన్నీళ్లను మిగల్చగా కోటి ఆశలతో యాసంగి సాగుకు సిద్ధమవుతున్న రైతన్న ఆశలు ఆవిరయ్యాయి. జిల్లాలోని రిజర్వాయర్, చెరువుల్లో నీరు లేక పోవడంతో భూగర్భజలాలు తగ్గాయి. దీంతో బోరుబావుల్లో నీటి లభ్యత మంద�
గత కొన్ని రోజులుగా ఎండలు పెరుగడంతో రైతులకు సాగు నీటి కష్టాలు మొదలయ్యాయి. బోర్లు, బావుల్లో నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. గుండాల మండలంలోని వెల్మజాల, మాసాన్పల్లి, బ్రాహ్మణపల్లి, సీతారాంపుర�
వేసవికాలంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని, అందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి తాగునీటి కోస
మిషన్ భగీరథపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. వేసవి ప్రారంభమవడంతో మంచినీటి సరఫరా, రిజర్వాయర్లు, పెండింగ్ బిల్లులు, పనులు తదితర అంశాలపై సమీక్షించనున్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్లో నెలకొన్న నీటిఎద్దడిపై ‘మహబూబ్నగర్లో మళ్లీ ప్లాస్టిక్ బిందెలు’ అన్న శీర్షికన సోమవారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో వార్త ప్రచురితమైనది.
వేసవిలో జిల్లాలో తాగునీటి సమస్య ఏర్పడకుండా యంత్రాంగం చర్యలు చేపట్టింది. జి ల్లాలోని 566 గ్రామ పంచాయతీల్లో తాగునీటి సరఫరాకు అంతరా యం కలుగకుండా గ్రామీణ నీటి సరఫరా అధికారులు సమ్మర్ యాక్షన్ ప్లాన్ను సిద్�
కాంగ్రెస్ ప్రభుత్వం అర్చకులకు కనీసం జీతాలు ఇవ్వడం లేదని, రూ.12 వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట రూరల్ మండలంలోని పుల్లూరు బండ స�
గంగాపురం శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయం ఉమ్మ డి జిల్లాలోనే ప్రసిద్ధి గాంచింది. ఏటా మాఘశుద్ధ పాఢ్యమిన బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా 10 నుంచి 18వ తేదీ వరకు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహి�
వేసవి సమీపిస్తున్నందున మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు తాగునీటికి ఇబ్బందుల్లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం నస్పూర్లోని కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు
రాబోయే ఐదు నెలలు అప్రమత్తంగా ఉంటూ తాగు నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ హరిచందన దాసరి సూచించారు. గురువారం పానగల్లోని మిషన్ భగీరథ ట్రీట్మెంట్ ప్లాంట్ను సందర్శించి నీటి సరఫరా ప్రణాళి
పాలేరు జలాశయం కింద ఇప్పటికే ఉన్న సాగునీటి కష్టాలకు.. ఇప్పుడు తాగునీటి ఇబ్బందులూ తోడయ్యాయి. మొత్తంగా తాగునీటికైతే గడ్డుకాలం తప్పేలాలేదు. ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న నాగార్జునసాగర్ ప్రాజె�