ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని పాలేరు జలాశయం కింద పంటలు సాగు చేస్తున్న రైతులు మంగళవారం రోడ్డెక్కారు. ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు. దీంతో రిజర్వాయర్ వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. క
జోగుళాంబ గ ద్వాల జిల్లా అయిజ మండలం రాజాపురం గ్రామంలో నీటి ఎద్దడి నివారణకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి సమస్యల్లేకుండా చూస్తామని మిషన్ భగీరథ ఎస్ఈ జగన్మోహన్రావు తెలిపారు. మంగళవారం ‘నమస్తే తెలంగ�
ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని పాలేరు జలాశయం కింద పంటలు సాగు చేస్తున్న రైతులు మంగళవారం సాగునీటి కోసం రోడ్డెక్కారు. అనధికారికంగా ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు. దీంతో రిజర్వాయర్ �
Harish rao | ప్రజల ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కోసం పెట్టే ఖర్చులో కూడా లాభం తీయాలనుకునేవారు వ్యాపారులు అవుతారు తప్ప పాలకులు కారని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) సీఎం రేవంత్రెడ్డిపై ఫైర్ అయ్యారు.
కూత వేటు దూరంలోనే తుంగభద్ర నది. మిషన్ భగీరథ పథకం కింద మూడు నెలల క్రితం వరకు పుష్కలంగా నీటి సరఫరా. అంతలోనే పరిస్థితులు ఒక్కసారిగా తారుమారయ్యాయి. వర్షాలు ఆశించినమేర లేకపోవడం, ఫిబ్రవరి నుంచే భానుడు భగభగలాడ�
వానకాలం పంట కన్నీళ్లను మిగల్చగా కోటి ఆశలతో యాసంగి సాగుకు సిద్ధమవుతున్న రైతన్న ఆశలు ఆవిరయ్యాయి. జిల్లాలోని రిజర్వాయర్, చెరువుల్లో నీరు లేక పోవడంతో భూగర్భజలాలు తగ్గాయి. దీంతో బోరుబావుల్లో నీటి లభ్యత మంద�
గత కొన్ని రోజులుగా ఎండలు పెరుగడంతో రైతులకు సాగు నీటి కష్టాలు మొదలయ్యాయి. బోర్లు, బావుల్లో నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. గుండాల మండలంలోని వెల్మజాల, మాసాన్పల్లి, బ్రాహ్మణపల్లి, సీతారాంపుర�
వేసవికాలంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని, అందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి తాగునీటి కోస
మిషన్ భగీరథపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. వేసవి ప్రారంభమవడంతో మంచినీటి సరఫరా, రిజర్వాయర్లు, పెండింగ్ బిల్లులు, పనులు తదితర అంశాలపై సమీక్షించనున్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్లో నెలకొన్న నీటిఎద్దడిపై ‘మహబూబ్నగర్లో మళ్లీ ప్లాస్టిక్ బిందెలు’ అన్న శీర్షికన సోమవారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో వార్త ప్రచురితమైనది.
వేసవిలో జిల్లాలో తాగునీటి సమస్య ఏర్పడకుండా యంత్రాంగం చర్యలు చేపట్టింది. జి ల్లాలోని 566 గ్రామ పంచాయతీల్లో తాగునీటి సరఫరాకు అంతరా యం కలుగకుండా గ్రామీణ నీటి సరఫరా అధికారులు సమ్మర్ యాక్షన్ ప్లాన్ను సిద్�