కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండల కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాటగూడ.. తాగునీటి కోసం పడరాని పాట్లు పడుతున్నది. కేసీఆర్ సర్కారులో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీరు రాగా.. ప్రస్తుతం గుక్క�
: కాంగ్రెస్ పాలనలో సాగు నీటితోపాటు తాగునీటికి కూడా కష్టాలు ప్రారంభమయ్యాయి. మిషన్ భగీరథ నీళ్లు సరిగ్గా రాకపొవడం తో ప్రజలు అవస్థలు పడుతున్నారు. గట్టు మండలంలోని ఆలూరులో మిషన్భగీరథ తాగునీరు అం దక ప్రజలు �
తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్, జౌళి, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
వేసవి నేపథ్యంలో ఈ నెల 7 నుంచి 15 వరకు గ్రామీణ మంచినీటి సరఫరాపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథ గ్రామీణా మంచినీటి సరఫరా ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా
Minister Seethakka | గ్రామాల్లో తాగునీటి సరఫరా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా ఇంజినీర్లను మంత్రి సీతక్క ఆదేశించారు. రాష్ట్రంలోని గ్రామాలు, ఆవాసా�
అపరిష్కృతంగా ఉన్న తాగునీటి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోక పోవడంతో ఆగ్రహించిన మహిళలు శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కొత్తూరు గ్రామంలో ఖాళీ బిందెలతో రోడ్డె�
ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని పాలేరు జలాశయం కింద పంటలు సాగు చేస్తున్న రైతులు మంగళవారం రోడ్డెక్కారు. ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు. దీంతో రిజర్వాయర్ వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. క
జోగుళాంబ గ ద్వాల జిల్లా అయిజ మండలం రాజాపురం గ్రామంలో నీటి ఎద్దడి నివారణకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి సమస్యల్లేకుండా చూస్తామని మిషన్ భగీరథ ఎస్ఈ జగన్మోహన్రావు తెలిపారు. మంగళవారం ‘నమస్తే తెలంగ�
ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని పాలేరు జలాశయం కింద పంటలు సాగు చేస్తున్న రైతులు మంగళవారం సాగునీటి కోసం రోడ్డెక్కారు. అనధికారికంగా ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు. దీంతో రిజర్వాయర్ �
Harish rao | ప్రజల ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కోసం పెట్టే ఖర్చులో కూడా లాభం తీయాలనుకునేవారు వ్యాపారులు అవుతారు తప్ప పాలకులు కారని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) సీఎం రేవంత్రెడ్డిపై ఫైర్ అయ్యారు.
కూత వేటు దూరంలోనే తుంగభద్ర నది. మిషన్ భగీరథ పథకం కింద మూడు నెలల క్రితం వరకు పుష్కలంగా నీటి సరఫరా. అంతలోనే పరిస్థితులు ఒక్కసారిగా తారుమారయ్యాయి. వర్షాలు ఆశించినమేర లేకపోవడం, ఫిబ్రవరి నుంచే భానుడు భగభగలాడ�