రాజకీయానికి, రాజనీతిజ్ఞతకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుం ది. మొదటిది తాత్కాలికమైంది. రెండోది దీర్ఘకాలికమైంది. మన రాష్ట్రంలో ప్రభుత్వం మారి ఎక్కువ రోజులేం కాలేదు. ఇప్పటికీ రాష్ర్టానికి గుర్తింపులు, అవార్డుల�
ప్రజల అవసరాల కోసం చేపట్టిన పనుల్లో జాప్యం చేయవద్దని కలెక్టర్ ప్రియాంక ఆల ఆదేశించారు. రెవెన్యూ, ఇరిగేషన్, వ్యవసాయం, మిషన్ భగీరథ, విద్యుత్, మున్సిపల్ శాఖల్లో ఉన్న పెండింగ్ పనుల గురించి ఆయా శాఖల అధికార
వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా సమీకృత భవనంలో కలెక్టర్ తేజస్నందలాల్పవార్, ఎమ్మెల్�
ఇంటింటికీ నల్లా నీటిని అందించటంలో తెలంగాణ ముందున్నదని కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రకటించింది. దేశంలో అతిఎక్కువ కుటుంబాలు ముందుగా ఇంటింటికీ నల్లా నీటిని అందించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
వచ్చే వేసవిలో జిల్లావ్యాప్తంగా తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికతో ముం దుకెళ్లాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. శుక్రవా రం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో వేసవి కాలంలో తాగునీటి ఇబ్బ�
పరిగి పట్టణ శివారులో ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు మూడు రోజులపాటు ఇస్తేమా జరుగనున్నది. ఈ కార్యక్రమ నిర్వహణకు పరిగి మున్సిపాలిటీ పరిధిలోని న్యామత్నగర్ సమీపంలో 280 ఎకరాల్లో నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున�
ఇంటింటికీ నల్లా నీళ్లు అందిస్తున్న మిషన్ భగీరథ పథకానికి రానున్న వేసవిలో నీటి కష్టాలు తప్పేలాలేవు. గ త వానకాలంలో సరిగా వర్షాలు కురవకపోవడం, ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలోనూ భారీ వర్షాలు కురవకపోవడంతో కృ
తాగడానికి నీళ్లు ఇ వ్వండి మహాప్రభో.. అంటూ జిల్లా కేంద్రానికి చెందిన 7వ వార్డు ప్రజలు బుధవారం మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సం దర్భంగా ప్రజలు మాట్లాడుతూ ఇంకా వేసవి కాలం రాలేదు అప్పుడే �
తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అస్థిత్వాన్ని పెంచడంతో ఆస్తులు కూడా సృష్టించామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు.
స్వేదపత్రం విడుదల సందర్భంగా ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రస్తావించారు. తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో ఉచిత విద్యుత్, సాగ
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు స్పష్టం చేశారు. శనివారం ఆయన పట్టణంలోని డివిజన్, మండల స్థాయి అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. తనకు ఎ
ఎన్నికల మ్యానిఫెస్టోలో తాము చెప్పిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అధికారులందరూ తమ శాఖలకు సంబం
వేసవికాలంలో నీటి ఎద్దడి నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లోని తాగునీటి సరఫరా పరిస్థితిని ప్రతిరోజు నిశితంగా పర్యవేక్షించాలని సూచించారు. మిషన్ భగీరథ శా�