మంగళవారం కూసుమంచి మండలం జీళ్లచెరువులోని మిషన్ భగీరథ ప్లాంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లక్షలాది మందికి తాగునీరు అందించే పాలేరు రిజర్వాయర్ను పరిశీలించి వివరాలు తీసుకున్నామన
రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్ర జలవనరుల శాఖకు అప్పగించడంతో జూరాల, నెట్టెంపాడ్ రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారనున్నది. జూరాల ప్రాజెక్టు ఉమ్మడి పా లమూరు జిల్లాకు వరప్రదాయినిగ�
కాంగ్రెస్ హయాంలో.. బావి నుంచి మంచినీరు తోడుకుని, ఊరికి దూరంగా అర కిలోమీటరు నుంచి గుట్టల మధ్య నుంచి తాగునీటిని తీసుకొస్తున్న వారు ఇచ్చోడ మండలంలోని ముక్రా(బీ) పంచాయతీ మాన్కుగూడ గ్రామస్థులు. గ్రామంలో 65 కుటు�
గ్రామ పంచాయతీ సర్పంచ్ల పదవీకాలం గురువారంతో ముగియడంతో ప్రత్యేక అధికారులను నియమించారు. మంచాల మండలం 23గ్రామ పంచాయతీలకు శుక్రవారం అధికారులు బాధ్యతలు తీసుకున్నారు.
మూడు జిల్లాలకు తాగునీరు అందించే పాలేరు రిజర్వాయర్ డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో బుధవారం మధ్యాహ్నం సాగర్ జలాశయం నుంచి పాలేరు రిజర్వాయర్కు నీటిని విడుదల చేయనున్నారు. ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్
గ్రామాల్లో తాగునీటి నిర్వహణ విధులను సర్పంచులకు అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇంటింటికీ నీళ్లను అందించే బాధ్యతను వాళ్లకే ఇవ్వాలని అన్నారు. అందుకు అవసరమైన విధివిధానాలు రూపొందించాలని అధికా�
ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మా ణానికి కృషి చేశానని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగు నీరందించిన ఘనత కేసీఆర్ సర్కారుదేనని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు.
అధికారుల ముందుచూపులేని తనంతో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి దాపురించింది. మంచిర్యాల పట్టణ ప్రజలకు ప్రతిరోజూ తాగునీరందించాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు.
రాజకీయానికి, రాజనీతిజ్ఞతకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుం ది. మొదటిది తాత్కాలికమైంది. రెండోది దీర్ఘకాలికమైంది. మన రాష్ట్రంలో ప్రభుత్వం మారి ఎక్కువ రోజులేం కాలేదు. ఇప్పటికీ రాష్ర్టానికి గుర్తింపులు, అవార్డుల�
ప్రజల అవసరాల కోసం చేపట్టిన పనుల్లో జాప్యం చేయవద్దని కలెక్టర్ ప్రియాంక ఆల ఆదేశించారు. రెవెన్యూ, ఇరిగేషన్, వ్యవసాయం, మిషన్ భగీరథ, విద్యుత్, మున్సిపల్ శాఖల్లో ఉన్న పెండింగ్ పనుల గురించి ఆయా శాఖల అధికార
వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా సమీకృత భవనంలో కలెక్టర్ తేజస్నందలాల్పవార్, ఎమ్మెల్�
ఇంటింటికీ నల్లా నీటిని అందించటంలో తెలంగాణ ముందున్నదని కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రకటించింది. దేశంలో అతిఎక్కువ కుటుంబాలు ముందుగా ఇంటింటికీ నల్లా నీటిని అందించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
వచ్చే వేసవిలో జిల్లావ్యాప్తంగా తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికతో ముం దుకెళ్లాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. శుక్రవా రం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో వేసవి కాలంలో తాగునీటి ఇబ్బ�