అధికారుల నిర్లక్ష్యం ఆ ఊరి ప్రజలకు శాపంగా మారింది. ‘మిషన్ భగీరథ’ మోటర్కు మరమ్మతు చేపట్టకపోవడంతో తాగు నీటికి తిప్పలు పడాల్సి వస్తున్నది. పక్షం రోజులుగా పక్కనున్న గూడేనికి వెళ్లి బిందెల్లో నీళ్లు తెచ్�
సివిల్ పనులు ఇప్పిస్తానంటూ కాంట్రాక్టర్ల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి, విదేశాలకు వెళ్తున్న మిషన్ భగీరథ ఏఈ(సస్పెండ్)పై కీసర పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఎనిమిది నెలల కిందట రాహ
మార్పు.. మార్పు..’ అన్న ప్రజల అభిప్రాయాల్లో ఇప్పుడు స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది. నాటి రోజులను తల్చుకొని ప్రజలు బాధపడుతుండటం చూస్తుంటే మనసు కకావికలమవుతున్నది.
పాలేరు రిజర్వాయర్ నీటిమట్టం తగ్గడంతో అనధికారిక ఆయకట్టు రైతులు జేసీబీతో గండికొట్టి నీటిని తరలించిన ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. దీంతో సంబంధిత రైతులపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివ
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండల కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాటగూడ.. తాగునీటి కోసం పడరాని పాట్లు పడుతున్నది. కేసీఆర్ సర్కారులో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీరు రాగా.. ప్రస్తుతం గుక్క�
: కాంగ్రెస్ పాలనలో సాగు నీటితోపాటు తాగునీటికి కూడా కష్టాలు ప్రారంభమయ్యాయి. మిషన్ భగీరథ నీళ్లు సరిగ్గా రాకపొవడం తో ప్రజలు అవస్థలు పడుతున్నారు. గట్టు మండలంలోని ఆలూరులో మిషన్భగీరథ తాగునీరు అం దక ప్రజలు �
తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్, జౌళి, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
వేసవి నేపథ్యంలో ఈ నెల 7 నుంచి 15 వరకు గ్రామీణ మంచినీటి సరఫరాపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథ గ్రామీణా మంచినీటి సరఫరా ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా
Minister Seethakka | గ్రామాల్లో తాగునీటి సరఫరా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా ఇంజినీర్లను మంత్రి సీతక్క ఆదేశించారు. రాష్ట్రంలోని గ్రామాలు, ఆవాసా�
అపరిష్కృతంగా ఉన్న తాగునీటి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోక పోవడంతో ఆగ్రహించిన మహిళలు శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కొత్తూరు గ్రామంలో ఖాళీ బిందెలతో రోడ్డె�