మండలంలోని మంగళవారం ఇంద్రవెల్లి గ్రామపంచాయతీ ఈవో సంజీవరావ్ ఆధ్వర్యంలో ఇంటింటికి వెల్లి మిషన్ భగీరథ పథకం నీళ్లు వస్తున్నాయా లేదా అనేది సర్వేలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని ప�
మిషన్ భగీరథ పథకంపై ప్రభుత్వం ఇంటింటి సర్వేను చేపట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో సోమవారం నుంచి ప్రారంభమైన సర్వే క్షేత్రస్థాయిలో పది రోజులపాటు కొనసాగనున్నది.
గత ఆరునెలల కాలంలో మిషన్ భగీరథ పథకం నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. ఈ పథకం నిర్వహణ గ్రామ పంచాయతీలకు అప్పగించాక నీటి సరఫరా లోపభూయిష్టంగా మారింది. లీకేజీల వల్ల కొన్ని చోట్ల స్వచ్ఛనీరు కలుషితమవుతున్నది.
జిల్లాలో మిషన్ భగీరథకు సంబంధించి ఇంటింటి నల్లా కనెక్షన్ల సర్వే ప్రక్రియ పది రోజు ల్లో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ రాహుల్ సూ చించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మి షన్ భగీరథ ఈఈ వెంకటేశ్వర
తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ పార్టీయే రక్షణ కవచమని, గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా ప్రజల కోసం పనిచేయాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు.
చేపలు పట్టుకునేందుకు చెరువు నీళ్లను ఓ కాంట్రాక్టర్ ఖాళీ చేసే కుట్ర చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఆయకట్టు రైతులు వచ్చి అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోతోంది.
ప్రభుత్వ ఖజానాకు, వ్యక్తుల ఖజానాకు చాలా తేడా ఉంటుంది. ఉదాహరణకు ఓ వ్యక్తి దగ్గర డబ్బులుంటే.. బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం లేదా బీరువాలో దాచిపెడతారు. కానీ, ప్రభుత్వ ఖజానా అలా కాదు. ప్రభుత్వ ఖజానాలో నిరంతరంగా �
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం చిన్న కిష్టాపురం, దేశ్యా, మంగళి తండాల్లో మిషన్ భగీరథ నీళ్లు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నెల రోజుల క్రితం మిషన్ భగీరథ పైపులైన్ పగిలినా అధికారులు పట్టించుకోవడం లేదు
ఉమ్మడి రాష్ట్రంలో ఆనవాళ్లు కోల్పోయిన చెరువు నేడు నిండుగా నీటితో కళకళలాడుతున్నది. కేసీఆర్ పాలనలో మిషన్ భగీరథ కారణంగా జీవం పోసుకొని అన్నదాతను కూడా బతికించింది. నిజామాబాద్ రూరల్ మండలంలోని కేశాపూర్ ఊ
కేసీఆర్ సర్కారు హయాంలోనే భగీరథ మహర్షికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, ప్రజల దా హార్తిని తీర్చే పథకానికి మిషన్ భగీరథ పేరు పెట్టామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద
Water crisis | గత పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నగరంలో కనిపించని నీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. కనీసం నాలుగు నెలలు కూడా నిండకముందే బిందెలు, డబ్బాలు పట్టుకొని రోడ్లెక్కాల్సిన దుస్థితి రానేవచ్చింది.