మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం చిన్న కిష్టాపురం, దేశ్యా, మంగళి తండాల్లో మిషన్ భగీరథ నీళ్లు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నెల రోజుల క్రితం మిషన్ భగీరథ పైపులైన్ పగిలినా అధికారులు పట్టించుకోవడం లేదు
ఉమ్మడి రాష్ట్రంలో ఆనవాళ్లు కోల్పోయిన చెరువు నేడు నిండుగా నీటితో కళకళలాడుతున్నది. కేసీఆర్ పాలనలో మిషన్ భగీరథ కారణంగా జీవం పోసుకొని అన్నదాతను కూడా బతికించింది. నిజామాబాద్ రూరల్ మండలంలోని కేశాపూర్ ఊ
కేసీఆర్ సర్కారు హయాంలోనే భగీరథ మహర్షికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, ప్రజల దా హార్తిని తీర్చే పథకానికి మిషన్ భగీరథ పేరు పెట్టామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద
Water crisis | గత పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నగరంలో కనిపించని నీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. కనీసం నాలుగు నెలలు కూడా నిండకముందే బిందెలు, డబ్బాలు పట్టుకొని రోడ్లెక్కాల్సిన దుస్థితి రానేవచ్చింది.
రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. నెల రోజుల పాటు నీటి సరఫరాలో అంతరాయం రాకుండా జాగ్రత్త వహించాలని కోరారు.
రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మనుషులతో పాటు పశుపక్షాదులు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. చెరువులు, కుంటలు నీళ్లులేక వట్టి బోవడం.. బోర్లల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో దప్పిక తీర్చు కోవడానిక�
మండలంలోని యాడారంలో గ్రామస్తులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ మహిళలు ఆదివారం బస్స్టాప్ వద్ద ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా నిర్వహించారు.
వేసవిలో గ్రా మ, పట్టణాల్లో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రవినాయక్ తెలిపారు. సోమవా రం సమీకృత కలెక్టర్ కార్యాలయంలో తాగునీటి సమస్యపై మండల ప్రత్యేక అధికారులు ఎంపీడీవోలు, మిషన్ భగీర�
పాలేరు రిజర్వాయర్కు సాగర్ జలాలు రావడంతో వేసవి గండం నుంచి గట్టెక్కినైట్లెంది. 23 అడుగుల పూర్తి నీటిమట్టం ఉన్న రిజర్వాయర్ ఎండల తీవ్రత దృష్ట్యా 5.5 అడుగుల అట్టడుగు స్థాయికి చేరిన విషయం విదితమే. ఈ క్రమంలో ఈ �
తాగునీటి కోసం బయ్యారం మండలం నామాలపాడు ప్రజలు అరిగోస పడుతున్నారు.గ్రామంలో 120 ఇండ్లు ఉండగా, 350 జనాభా ఉంది. కొద్ది రోజులుగా గ్రామానికి తాగునీటి సరఫరా సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడి భూమి ప
పాల్వంచ పట్టణ పరిధిలోని కరకవాగు బంజార కాలనీలో తాగునీటి కోసం గ్రామస్తులు తండ్లాడుతున్నారు. చాలాయేండ్లుగా అదే పరిస్థితి ఉన్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. పాల్వంచ మున్సిపల్ పరిధిలో ఉన్న ఈ బంజార
Nagarkurnool | నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరంలో రెండు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. అధికారులు కంటితుడుపుగా మంగళవారం గ్రామపంచాయతీ ట్యాంకర్ ద్వారా రెండు ట్రిప్పుల నీటిని సరఫ�
పల్లెలకు నిత్యం నీటిని సరఫరా చేసే మిషన్ భగీరథ సిబ్బంది ఐదు నెలలుగా వేతనాలు అందక అష్టకష్టాలు పడుతున్నది. జిల్లాలోని 15 మండలాలతోపాటు ఆదిలాబాద్ జిల్లాలోని ఐదు మండలాలు, మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పర
తాగునీటి సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలని.. రంగారెడ్డి జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమితులైన రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ, స్పెషల్ సెక్రెటరీ విజయేంద్ర బో�