కట్టుదిట్టమైన భద్రత మధ్య సాగర్ జలాలు రావడమేంటని అనుకుంటున్నారా? నిజమే.. పాలేరు చుట్టూ రెండు జిల్లాల రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్, మిషన్ భగీరథ శాఖల అధికారులు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. కాలువపై పోలీస�
నగర శివారు ప్రాంతాల్లో గండిపేట, కోకాపేట, పుప్పాల్గూడ చుట్టు పక్కల నివాసముండే ప్రజలకు మంచినీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అత్యాధునికంగా వర్టికల్ (నిలువు) వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను నిర్మిం�
వికారాబాద్ జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేక నిధులను మంజూరు చేసింది. గతే డాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురువకపోవడంతో భూగర్భజలాలు అడుగంటిపో�
వేసవి ప్రారంభంలోనే కొడంగల్ నియోజకవర్గ ప్రజలు తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. మొన్న మద్దూర్ మండలంలోని దోరెపల్లి ప్రజలు తాగునీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన ఘటన మరువకముందే మంగళవారం కొత్తపల్లి �
కొండపాక మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ ఎం.మనుచౌదరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్సీలో అందుతున్న సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కార్యక్రమాల పన
ప్రజల తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ నుంచి పాలేరు రిజర్వాయర్కు సోమవారం రాత్రి 2,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. క్రమంగా 4 వేల క్యూసెక్కుల వరకు పెంచి 3,500 క్యూసెక్కుల నీరు వచ్చే విధంగా అధికారులు క
తెలంగాణ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ సర్కార్ పాలన సాగింది. ఆగమైన తెలంగాణను బాగు చేయడాన్ని ఓ యజ్ఞంగా ఆయన భావించారు. సుపరిపాలనలో భాగంగా రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు, మిషన్ కాకతీయ, మిషన�
ప్రస్తుత వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడడంతోపాటు ఇంటింటికి నీరందేలా చర్యలు చేపట్టాలని భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లాలోని మున్సిపల్
రాష్ట్రవ్యాప్తంగా కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయి. గుక్కెడు నీళ్ల కోసం అలమటించాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన రిజర్వాయర్లతోపాటు మిషన్భగీరథ రిజర్వాయర్లు సైతం వేసవ�
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లు, పోలింగ్ సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. గురువారం కలెక్టర్.. ఖ�
మండలంలోని సం కాపురం గ్రామంలో తాగు నీటి బోరుమోటర్ పాడవ్వడంతో తాగునీటి కొరత ఏర్పడింది. దీంతో నాలు గు రోజులుగా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్పంచుల పదవీకాలం ముగియడంతో బోరు మరమ్మతును అధికారు�
నారాయణపేట జిల్లా మద్దూరు మండలం దోరేపల్లిలో నెలకొన్న తాగునీటి సమస్యను గురువారం అధికారులు పరిష్కరించారు. గ్రామంలో మొత్తం 526 మంచినీటి నల్లా కనెక్షన్లు ఉన్నాయి. పూర్తిస్థాయిలో నీటి సరఫరా లేకపోవడంతో గ్రామస�